Browsing Category

తాజా వార్తలు

క‌రంటు వ‌చ్చిందోచ్‌..

ఎట్ట‌కేల‌కు బాస‌ర ట్రిపుల్ ఐటీకి ఎట్ట‌కేల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌రించారు. సోమ‌వారం ఉద‌యం తొమ్మ‌ది గంట‌ల‌కు ట్రిపుల్ ఐటీకి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. మ‌రోవైపు సోలార్…

ఆదివాసీ విద్యార్థిని మృతి

ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఓ ఆదివాసీ విద్యార్థిని మృతి చెందింది. ఉపాధ్యాయుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే చ‌నిపోయింద‌ని ఆ విద్యార్థిని త‌ల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. ఆత్రం క‌విత అనే ఆదివాసీ…

25 వేల మంది.. జాతీయ పతాకాలతో ర్యాలీ

ప్ర‌జ‌ల్లో జాతీయభావం పెంపొందించ‌డ‌మే ల‌క్ష్యంగా బెల్లంప‌ల్లిలో 25వేల మందితో జాతీయ‌ప‌తాకాలు చేత‌బూని మ‌హార్యాలీ నిర్వ‌హిస్తున్న‌ట్లు బెల్లంప‌ల్లి ఏసీపీ ఎడ్ల మ‌హేష్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న మంగ‌ళ‌వారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.…

అమరుల త్యాగాలను స్మరించుకోవాలి

దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అమరులను త్యాగాలను స్మరించుకోవాలని బెల్లంపల్లి పోస్ట్ మాస్టర్ పీ. సుధాకర్ గౌడ్ అన్నారు. ఆజాదిక అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా మాట్లాడారు. మనం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం…

స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే

భార‌త దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేన‌ని మంచిర్యాల జిల్లా జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి స్ప‌ష్టం చేశారు. ఆజాద్ కి గౌరవ్ పాదయాత్రలో భాగంగా జైపూర్ మండ‌లంలో కాంగ్రెస్ శ్రేణుల‌తో క‌లిసి పాద‌యాత్ర ప్రారంభించారు.…

సీఎం యోగిని చంపేస్తాం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామ‌ని కొంద‌రు వాట్స‌ప్ మెసేజ్ పంపించారు. యూపీ పోలీసులకు చెందిన 112 అనే హెల్ప్‌లైన్ వాట్స‌ప్‌ నెంబర్ కు సీఎంను చంపేస్తామని మరోసారి బెదిరింపు సందేశం వ‌చ్చింది. గుర్తు తెలియని వ్యక్తి…

పారిశుద్ధ్య సిబ్బందిని ఢీకొట్టిన లారీ

రోడ్డుపై ప‌నిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని లారీ ఢీ కొట్టింది. దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివ‌రాల్లోకి వెళితే... మంచిర్యాల మున్సిప‌ల్స్ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న ఆత్మకూరు లస్మయ్య, చెన్న మల్లేష్ ఉద‌యం ఐబీ ఏరియాలో…

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

బాస‌ర ట్రిపుల్ ఐటీలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి విద్యుత్ అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో ట్రిపుల్ ఐటీ అంధ‌కారం నెల‌కొంది. సాంకేతికంగా స‌మ‌స్య నెల‌కొన‌డంతో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింద‌ని అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ వద్ద సమస్య…

కేంద్రం బిల్లును వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాలి

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం మంచిర్యాలలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగులు పాత మంచిర్యాలలోని SE కార్యాలయం ముందు ధర్నా చేశారు. తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల…

ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసిన‌ట్లు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి వెల్ల‌డించారు. సోమ‌వారం సాయంత్రం చందా టి గ్రామ శివారు నందు గల శ్రీనివాస గార్డెన్ సమీపంలో పేకాట ఆడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింద‌ని తెలిపారు. ఈ…