Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ప్రాణహిత తీరంలో ముమ్మర తనిఖీలు
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు ప్రాణహిత తీరంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక బలగాలు, పోలీసులతో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సోమవారం ఫెర్రీ పాయింట్లను ఇన్చార్జీ డీసీపీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా…
కలెక్టరేట్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తన భూమి నుంచి దారి వేయడమే కాకుండా, చుట్టూ ట్రెంచ్ కొట్టి గ్రామస్తులు వేధిస్తున్నారని ఓ బాధితుడు నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. సోన్ మండలం సంగెంపేటకి చెందిన గొర్రె లింగన్న…
మంత్రిని కలిసిన బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ
బాసర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాలయ కల్పనకు, నాణ్యమైన విద్య బోధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి ఇంద్రకరణ్…
వడ్ల బస్తాలు మోసిన చేతులు… స్వర్ణపతకాన్ని అందించాయి..
చిన్నప్పుడే నాన్న చనిపోయాడు.. అన్నతో కలిసి దినసరి కూలీగా మారాడు. అమ్మ టైలరింగ్ పని చేస్తే కుట్లు అల్లికలు పని నేర్చుకున్నాడు. రూపాయి కూలీకి వడ్ల బస్తాలు సైతం మోశాడు. క్వింటాళ్లకు క్వింటాళ్ల వడ్ల బస్తాలు మోసిన చేతులతోనే భారత…
అభివృద్ధిలో సింగరేణి భాగస్వామ్యం
తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి సంస్థ భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. సోమవారం సింగరేణి డైరెక్టర్ (పా) బలరామ్, క్యాతన్పల్లిలో విప్ బాల్క సుమన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ…
రంగు మార్చుకోనున్న స్ప్రైట్
అరవై ఏళ్ల తర్వాత స్ప్రైట్ తన లుక్ మార్చుకోనుంది. షాపులోకి వెళ్లగానే ఆకుపచ్చ రంగులో చూడగానే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇన్నేళ్లలో బాటిళ్ల ఆకారం మారినా.. స్ప్రైట్ ఉండే ఆకుపచ్చ రంగు మాత్రం మారలేదు. కానీ ఇప్పుడు ఆ ఆకుపచ్చ రంగుకు…
భారత్కు మూడో స్వర్ణ పతకం
Commonwealth Games 2022: భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు పతకాలు రాగా, అందులో అన్నీ వెయిట్లిఫ్టింగ్ విభాగంలోనే కావడం గమనార్హం.
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022 లో…
అర్ధరాత్రి ఆందోళన విరమణ
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) విద్యార్థులు ఎట్టకేలకు తమ ఆందోళన విరమించారు. ఆహార నాణ్యత బాగోలేదని.. మెస్ కాంట్రాక్టర్ని వెంటనే మార్చాలంటూ శనివారం రాత్రి భోజనం మానేసిన విద్యార్థులు.. ఆదివారం కూడా ఏమీ తినకుండా నిరసన వ్యక్తం…
రోడ్డు ప్రమాదం : లారీలుదగ్ధం
రెండు లారీలు నాలు ఢీకొనడంతో మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుఫ్టి ఘాట్ వద్ద రెండు లారీలు ఢీ కొట్టాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రెండు లారీ లు దగ్ధమయ్యాయి. ఆదిలాబాద్ వైపు నుండి నిర్మల్ వైపు వస్తుండగా…
మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని HMS పాదయాత్ర
వరద బాధితులను రక్షించేందుకు వెళ్లి మరణించిన సింగరేణి రెస్య్కూ సిబ్బంది కుటుంబాలకు న్యాయం చేయాలని సోమవారం నుంచి HMS యూనియన్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించానున్నారు. ఈ మేరకు పాదయాత్ర పోస్టర్ విడుదల చేశారు. దహెగాం…