Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
విద్యార్థులను తక్కువగా అంచనా వేయకండి
అహంకారపూరిత కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కుగా అంచనా వేయకూడదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు.నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై రాహుల్ స్పందించారు. విద్యార్థుల వాస్తవ డిమాండ్లను సిల్లీగా…
పక్కా ప్లాన్ ప్రకారమే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేపట్టిన ఆందోళన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. ఆర్మీ ఉద్యోగ ఆశావహులు వాట్సాప్ గ్రూపుల్లో ఈ సందేశాన్ని…
సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ సినీనటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఆమెపై హైదరాబాద్ సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఈ ఫిర్యాదు…
కింద పడుతుండగా ఎస్ఐ భుజం పట్టుకున్నా : రేణుకా
'నన్ను వెనకాల నుంచి తోసేశారు.. దాంతో కింద పడుతుండగా.. ఎస్ఐ భుజం పట్టుకున్నా.. పోలీసులను అవమానపరిచే ఉద్దేశం లేదు... పోలీసుల పట్ల గౌరవం ఉందని మాజీ ఎంపీ రేణుకా చౌదరి స్పష్టం చేశారు. రాజ్భవన్ వద్ద ఎస్ఐ ఉపేంద్ర కాలర్ పట్టుకున్న ఘటనకు…
సింగరేణిలో ఉద్యోగాల జాతర
సింగరేణి సంస్థలో ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్) పోస్టులు భర్తీ చేయనున్నారు. 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ I,2 (క్లర్కు) పోస్టుల భర్తీ కోసం గురువారం యాజమాన్యం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణిలో…
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. సీపీఐ నారాయణ అరెస్ట్
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల నిరసనలలో ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు విద్యార్థులకు మద్ధతు ప్రకటించడానికి ట్రిపుల్ ఐటీకి వచ్చిన సీపీఐ నేత నారాయణను, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు…
బ్రేకింగ్… నిర్మల్లో ఇద్దరు ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం
నిర్మల్ : నిర్మల్లో ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం సృష్టించింది. మామడ అటవీ రేంజుపరిధి లోని ఆరెపల్లి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్, బీట్ ఆఫీసర్ వెన్నెల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అధికారులు అకారణంగా సస్పెండ్…
ఎస్ఐ చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి
సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో దానిని నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్భవన్ రణరంగంగా మారింది.కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాజ్భవన్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఖైరతాబాద్ కూడలి వద్ద ఉద్రిక్తత…
టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ కౌన్సిలర్
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కౌన్సిలర్ మోతె సుజాత కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఆమె టీఆర్ఎస్లో…
ప్రభుత్వ వైఖరితో ప్రమాదంలో సింగరేణి
మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వ వైఖరితో సింగరేణి సంస్థ భవిష్యత్ ప్రమాదంలో పడిందని INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. మందమర్రి INTUC కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి మాట్లాడారు. ఒకవైపు…