Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
విద్యుత్ సబ్ స్టేషన్ పై పిడుగు
కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పై మంగళవారం సాయంత్రం పిడుగు పడింది. దీంతో ఆపరేటర్ సురేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. సురేష్ ని సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం…
శాశ్వత గార్డులను నియమించండి
మంచిర్యాల : బెల్లంపల్లి ఏరియాలో శాశ్వత గార్డులను ఏర్పాటు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఏరియా పర్యటనకు వచ్చిన సందర్భంగా సింగరేణి చీఫ్ఆఫ్ సెక్యూరిటీ…
త్రివిధ దళాల్లో చేరేందుకు యువతకు అవకాశం
త్రివిధ దళాల్లో యువత భాగస్వామ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సాయుధ బాలగాల నియామక ప్రక్రియలో నూతన విధానం తీసుకొచ్చింది. ఆర్మీ(Army)లో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో... అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకాన్ని రక్షణ…
ఆందోళనలతో దద్దరిల్లుతున్న బాసర త్రిపుల్ ఐటీ
బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళనతో దద్దరిల్లుతోంది. మంగళవారం ఉదయం నుంచి విద్యాలయంలోని ఐదు వేల మంది విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. అల్పాహారం మానేసి…
కార్మికులు TBGKS వైపే..
సింగరేణి కార్మికులు తమకు చేసిన మేలు ఎప్పుడు మరిచిపోరని, వారంతా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వైపేనని టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య అన్నారు. ఆయన మంగళవారం RK-6లో నిర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు.…
సెమీఫైనల్ లో గెలుపు కోసం..
మంచిర్యాల : సింగరేణిలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని యూనియన్లు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా నిలవనున్నాయి. దీంతో ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి పట్టు…
ఆరు లక్షల మంది కి అంబలి పంపిణీ
మంచిర్యాల: 31 రోజుల్లో సుమారు ఆరు లక్షల మందికి జొన్న అంబలి పంపిణీ చేసినట్లు కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ వెల్లడించారు. సోమవారం అంబలి పంపిణీ చేసిన అనంతరం మీడియాతో…
కలెక్టర్కూ తప్పని తిప్పలు
ఆదిలాబాద్: వేసవి సెలవులు ముగిశాయి. పిల్లలంతా ఇవాళ బడి బాట పట్టారు. దాదాపు రెండేళ్ల తర్వాత జూన్లో పాఠశాలలు తెరుచుకోవడంతో కొంతమంది పిల్లలు ఉత్సాహంగా వెళ్తే మరికొందరేమో మారం చేస్తూ తరగతి గదికి వెళ్లారు. ఆదిలాబాద్లో తన కుమారుణ్ని బడిలో…
కన్నకొడుక్కి తలకొరివి పెట్టిన తల్లి…
పెళ్లయిన ఐదేళ్లకే భర్తని కోల్పోయినా.. ఆమె కొడుకే జీవితంగా బతికింది. ఆశలన్నీ ఆ బిడ్డపైనే పెట్టుకుంది. ఐదేళ్లకే భర్తని తీసుకుపోయిన ఆ దేవుడు చేతికందే కొడుకును కూడా దూరం చేశాడు. చేతికి అంది వచ్చే కొడుకు కూడా దూరం అవడంతో ఆ తల్లి కన్నీటికి…
వేములవాడ… భక్తులతో కిటకిట..
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని తరించారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే…