Browsing Category

తాజా వార్తలు

ఆదివాసులపై దాడులు మానవ హక్కుల ఉల్లంఘనే…

పోడు భూముల సమస్యను సాకుగా చూపి తెలంగాణ ప్రభుత్వం అటవీ అధికారులు పోలీసుల చేత ఆదివాసులపై దాడులు చేయిస్తోంద‌ని ఎంపీ సోయంబాపురావ్ అన్నారు. ఈ సంఘటనలపై మానవ హక్కుల కమిషన్ స్పందించి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం…

మీరు పోరాటం చేయండి.. మీ వెంట మేముంటాం..

మంచిర్యాల : ఈ భూములు మీవే.. మీరు పోరాటం చేయండి.. మీ వెంట మేముంటామ‌ని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ష‌ర్మిళ హామీ ఇచ్చారు. దండేపల్లి మండలం కోయపోశ‌గూడెం రైతులతో వైఎస్ షర్మిళ‌ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌ను బాధిత మ‌హిళ‌లు ష‌ర్మిళ…

త‌క్ష‌ణం రూ.5 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి

మంచిర్యాల: వ‌ర్షాలు,వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌ష్ట‌పోయిన మంచిర్యాల జిల్లా ప్ర‌జ‌ల‌కు తక్ష‌ణ‌మే రూ.5 కోట్లు ప్యాకేజీ ప్ర‌క‌టించాల‌ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ కార్యాల‌యంలో విలేకరుల స‌మావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి…

ఫారెస్ట్ అధికారుల ఆగడాలపై సమగ్ర విచారణ..

తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసులపై అధికారులు తరచూ దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించడాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ ఆక్షేపించిందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్ప‌ష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో జాతీయ గిరిజన…

సింగ‌రేణి నిధులు ఇష్ట‌మెచ్చిన‌ట్లు మ‌ళ్లిస్తున్నారు

మంచిర్యాల : సింగ‌రేణి నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాడుకుంటోంద‌ని ఏఐటీయూసీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సింగరేణి నిధులను మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా గనులు, డిపార్ట్మెంట్లపై ఏఐటియుసీ ఆధ్వ‌ర్యంలో…

కార్మికుల సొంత ఇంటి పథకం అమలు చేయండి

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నల్గొండ జిల్లా మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి…

ఇటు క‌ర్ర‌లు.. అటు చెప్పులు…

మంచిర్యాల పట్ణణం ఐబీ చౌరస్తాలో టీఆర్ఎస్, బీజేపీ నేత‌లు ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు క‌లుగ‌చేసుకుని శాంతింప‌చేయ‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది.…

ఏం రా… గో బ్యాక్ అంటున్నావ్..

ఏం రా... ఏం గో బ్యాక్ అంటున్నావ్.. తనను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన ఆందోళనకారులపై ఖానాపూర్ ఎంఎల్ఏ రేఖా శ్యామ్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంత పెంబి మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెంబి మండలంలో ఎంపీపీ భర్తను అక్రమంగా అరెస్ట్…

వ‌ర‌ద‌తో తీవ్ర న‌ష్టం : వివాహిత ఆత్మ‌హ‌త్య

రూపాయి, రూపాయి కూడబెట్టుకున్నారు. త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం క‌ల‌లు క‌న్నారు.. వారికి ఓ సొంత గూడు కావాల‌ని కోరుతున్నారు. త‌మ క‌ష్టార్జితంతో పాటు లోన్ తీసుకుని ఇల్లు క‌ట్టుకున్నారు. కానీ మాయ‌దారి వ‌ర‌ద‌లు ఆ ఇంటిని ముంచేశాయి. త‌మ…

ఇది మోదీ భార‌తం

భార‌త‌దేశంలో 200 కోట్ల వ్యాక్సినేషన్‌ డోసుల పూర్తి కావ‌డంపై మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌.. దేశ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. భారత వ్యాక్సిన్‌ తయారీదారులతో భాగస్వామ్యం కొనసాగింపుపై కూడా కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్-19…