Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పార్టీలు మారే అవకాశం వచ్చినా మారలేదు
మంచిర్యాల :తనకు ఎన్నోసార్లు పార్టీలు మారేందుకు అవకాశం వచ్చినా తాను మారలేదని కాంగ్రెస్ లోనే ప్రజాస్వామ్యం, సమానత్వం ఉందని మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా సంస్థాగత బూత్ లెవెల్ ఎన్రోల్మెంట్…
ఆమె అమ్మనే..
ఖాకీ డ్రెస్ వేసుకున్నా.. కలెక్టర్ అయినా.. ఆమె అమ్మనే... తాను ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆమెకు అమ్మతనం గుర్తుకు వస్తుంది.
ఆదివారం తెలంగాణవ్యాప్తంగా టెట్ పరీక్ష నిర్వహించారు. అందులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున…
180 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగుబాటు
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు మిలీషియా సబ్యులు 180 మంది పోలీసులు ముందు లొంగిపోయారు. ఏవోబీలోని మల్కన్గిరి జిల్లా జోడంబో పోలీస్స్టేషన్ పరిధిలోని జంత్రీ పంచాయతీ పరిధిలోని ధాకడ్పదర్,డాబుగూడ,అర్లింగ్పడ గ్రామాలకు చెందిన…
దళితులు ఆర్థికంగా ఎదగాలి..
దళితులు ఆర్థికంగా ఎదిగేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకువచ్చారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆదివారం కన్నెపల్లి మండలం చెర్లపల్లిలో దళితబంధు పథకంపైన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా…
మోదీ విజయాలు… కేసీఆర్ వైఫల్యాలు..
మంచిర్యాల : ఎనిమిది సంవత్సరాల్లో మోదీ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని భారతీయ జనతా పార్టీ తాండూరు మండల అధ్యక్షుడు రామగోని మహీధర్ గౌడ్ అన్నారు. మోదీ ప్రభుత్వం 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా…
సిట్టింగులు ఆశలు పెట్టుకోకండి
వచ్చే ఎన్నికల్లో చాలా మంది సిట్టింగులు తమ స్థానాలు కోల్పోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ చీఫ్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సిట్టింగ్ స్థానాలు వదులుకోవాల్సి వస్తుందన్నారు. గ్రూప్ రాజకీయాలు ఉండకూడదని…
పిడుగు పాటుకు రైతు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో గాలి వాన భీబీభత్సం సృష్టించింది. భీంపూర్ మండలం ధనోరలో పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు. చేనులో పని కోసం వెళ్ళిన ఆశన్న అనే రైతు పై పిడుగు పడింది. దీంతో అక్కడిక్కడే చనిపోయాడు.
గాలి,వాన దుమారంతో ఆదిలాబాద్ రూరల్ మండలం…
TRS నేతల బహిష్కరణ
భార్య, భర్తతో సహా ఒక జర్నలిస్టుపై అకారణంగా దాడికి పాల్పడిన నలుగురుTRS నేతలను పార్టీ నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఉదయ్ నగర్ లో ఇంటి ముందు, నిలిపి ఉన్న మోటర్ సైకిళ్ళను 10వ…
అధికార పార్టీ నేతల గూండాగిరి
అధికార బలం ఉంటే ఏమయినా చెయ్యచ్చు.. సామాన్యుల ఇంట్లోకి వెళ్లి మరీ దాడి చెయ్యచ్చు.. మగ, ఆడ అవసరం లేదు.. అధికార బలం ఉంటే చాలు...
మోటర్ సైకిళ్ళు ఎందుకు ఢీ కొట్టారని ప్రశ్నించినందుకు, టిఆర్ఎస్ కార్పోరేటర్లు దాడికి దిగి, ఆడవాళ్లు అని కూడా…
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
సింగరేణి అద్భుతమైన ప్రగతితో పాటు రక్షణ, సంక్షేమంలో కూడా అగ్రగామిగా ఉంటోందని అయినా గనుల్లో ప్రమాదాలు పూర్తిస్థాయిలో నివారించడానికి చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత స్పష్టం చేశారు. శుక్రవారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్…