Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ప్రజలకు కడుపు నిండుతోంది.. వాళ్ల కండ్లు మండుతున్నాయి..
మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలకు కడుపు నిండుతోందని, ప్రతిపక్షాల కండ్లు మాత్రం మండుతున్నాయని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగులకమలాకర్ అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో…
ఇదేనా కార్మిక సంక్షేమం…?
మంచిర్యాల : సంస్థకు వందల కోట్లు లాభాలు వస్తున్నాయని, కార్మికుల సంక్షేమం కోసం కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెబుతున్న యాజమాన్యం వాస్తవానికి కనీసం మంచినీరు కూడా ఇవ్వడం లేదని HMS నేతలు మండిపడ్డారు. బెల్లంపల్లి ఏరియా గోలేటి…
షీ టీమ్స్లో మనకి రెండో స్థానం
మంచిర్యాల :మహిళలు, విద్యార్థినులకు సేవలు అందిస్తున్న రామగుండం కమిషనరేట్ షీ టీమ్స్కి ద్వితీయ స్థానం లభించింది. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఐదు షీ టీమ్స్ పని చేస్తున్నాయి. మహిళలు,యువతులు,విద్యార్థినిలకు అందుబాటులో ఉంటూ నిత్యం…
రిమ్స్ ఎదుట ఆందోళన
ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి కరోనా బ్లాక్ ఎదుట శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ పేషెంట్ కేర్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. 2 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, యూనిఫామ్స్,షూస్,గ్లవ్స్ ఇచ్చి కార్మికులను…
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.వ్యవసాయం కోసం తెచ్చిన అప్పుల భారం పెరిగి ఒక్కరు ఉరేసుకొని బలవన్మరణం కు పాల్పడితే మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
కొమురం భీమ్ జిల్లా కెరమెరి…
చనిపోయిందనుకున్న పాము.. లేచి కాటేసింది..
లేకలేక కలిగిన సంతానం... పెళ్లయిన పదహారేళ్లకు పుట్టడంతో కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కానీ, ఆ కుటుంబంలో ఓ ఘటన విషాదాన్ని నింపింది... వివరాల్లోకి వెళితే..
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గాంలో బైరెడ్డి సంతోష్-అర్చన…
నల్లనేలలో సమరానికి సై
మంచిర్యాల : సింగరేణిలో ఎన్నికల వేడి రాజుకుంది. సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీకి సింగరేణి సిఅండ్ఎండి శ్రీధర్ లేఖ రాశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో…
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన
మంచిర్యాల : కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గోలేటీ వర్క్షాపులో…
నలుగురు మహిళా దొంగల అరెస్టు
మంచిర్యాల : బంగారం షాపుల్లో యజమానుల దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు మహిళా దొంగలను అరెస్టు చేశారు. మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖల్ మహాజన్, ఏసీపీ ఎడ్ల మహేష్ నిందితుల వివరాలు వెల్లడించారు.
ఖమ్మం జిల్లా…
బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్పై దాడి..
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జంపాల రజితపై చైర్పర్సన్ దాడికి యత్నించారు. ఇంటి నంబర్లకు సంబంధించిన విషయంలో జరిగిన వాగ్వాదంలో కాలింగ్ బెల్ విసిరేశారు. దీంతో అక్కడి నుంచి ఏడ్చుకుంటూ కమిషనర్…