Browsing Category

తాజా వార్తలు

అన్న‌దాత‌కు మ‌ద్ద‌తు పెరిగింది..

ఢిల్లీ : అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022-23 ఖరీఫ్‌ సీజన్‌కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 పంటలకు మద్దతు ధరను…

ప్రజా సమస్యల పరిష్కారానికి ముందువ‌రుస‌లో బీజేపీ

మంచిర్యాల : ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి బీజేపీ ముందు వ‌రుస‌లో ఉంటుంద‌ని మంచిర్యాల జిల్లా భాజపా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునందన్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న తాండూరు మండ‌లం రాజీవ్ నగర్ కాలనీ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2007లో అప్పటి…

సింగ‌రేణి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కం అవుతోంది

రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి, యాజ‌మాన్య మొండివైఖ‌రి వ‌ల్ల సింగ‌రేణి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ అధ్యక్షుడు యాద‌గిరిస‌త్త‌య్య ఆవేద‌న వ్యక్తం చేశారు. రామగుండం-III APA ALP గనిలో గేట్ మీటింగ్‌లో…

అమరుల సాక్షిగా పోరాటం..

అమర వీరుల సాక్షిగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఆదివాసీ గిరిజన మహిళలు వెల్లడించారు. బుధవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడ ఆదివాసీ గిరిజన మహిళలు ఇంద్రవెళ్లి అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అక్రమంగా…

బిగ్ బ్రేకింగ్‌… ఆదివాసీ మ‌హిళ‌ల‌కు బెయిల్

ఆదిలాబాద్ : జిల్లా జైల్ లో ఉన్న ఆదివాసీ మహిళలకు ఎట్ట‌కేల‌కు బెయిల్ మంజూరయ్యింది. కాంగ్రెస్ పార్టీ నేత‌లు వారికి బెయిల్ పేప‌ర్లు తీసుకువ‌చ్చారు. దీంతో వారు జిల్లా జైలు నుంచి విడుద‌ల అయ్యారు. పోడు భూముల కేసులో దండే పల్లి మండలం కొయ పోష గూడెం…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌… ఈత‌కు వెళ్లి విద్యార్థి గ‌ల్లంతు..

ఆసిఫాబాద్‌ జిల్లా: ఈత కోసం వెళ్లిన ఓ విద్యార్థి గ‌ల్లంతైన ఘ‌ట‌న కాగజ్‌నగర్‌ మండలం నామనగర్లో జ‌రిగింది. సమీపంలోని పెద్దవాగులో ఈత కోసం న‌లుగురు విద్యార్థులు వెళ్లారు. అందులో ఇద్ద‌రు విద్యార్థులు వాగులోకి దిగారు. వీరు నీటిలో మునిగిపోతుండ‌గా,…

అల్లుడు బెల్లం.. అడ‌వి బిడ్డ‌లు అల్లం అయ్యారు..

నిర్మల్ : ప‌చ్చి బాలింత‌, వృద్ధులు అని కూడా చూడ‌కుండా ఆదివాసీ కుటుంబాల‌ను అన్యాయంగా జైలు పాలు చేశార‌ని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల కన్వీనర్ ఏలేటిమహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం గిరిజన మ‌హిళ‌ల‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టడాన్ని…

కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

మంచిర్యాల : ఏఐటీయూసీ ఆధ్వ‌ర్యంలో కార్మికుల స‌మ‌స్య‌ల‌పై కొద్ది రోజులుగా ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లు స‌మ‌స్య‌ల‌పై కేకే1 మేనేజ‌ర్‌కు మంగ‌ళ‌వారం విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా ప‌లువురు నేత‌లు మాట్లాడుతూ ఎన్నో…

బొట్టు మీకు.. మీ పిల్ల‌లు మాకు…

ప‌ని చేయాల‌నే త‌ప‌న‌.. తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయాల‌నే ఆలోచ‌న వెర‌సి.. ఆ ఉద్యోగిని వినూత్న రీతిలో ప్ర‌చారం చేస్తున్నారు. అటు పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌తో పాటు, అధికారులు సైతం ఆమె చేస్తున్న ప‌నిని మెచ్చుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా…

చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో ఓ అమ్మాయి పై దాడి చేసిన యువకుడికి స్ధానికులు దేహశుద్ది చేసారు. చెన్నూర్ పట్టణంలోని గాంధీచౌక్ లో బట్టల దుకాణం లో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న భాగ్య అనే అమ్మాయిని రాత్రి 8 గంటల ప్రాంతంలో షాప్ క్లోజ్…