Browsing Category

తాజా వార్తలు

ప్ర‌మాదం అంచున రాజీవ్ ర‌హ‌దారి

మంచిర్యాల‌, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌ను క‌లుపుతూ నిర్మించిన గోదావ‌రి బ్రిడ్జి వ‌ద్ద రాజీవ్ ర‌హ‌దారి ప్ర‌మాద‌క‌ర‌ ప‌రిస్థితికి చేరుకుంది. గోదావ‌రికి పెద్ద ఎత్తున వ‌ర‌ద‌లు రావ‌డంతో వంతెన‌ను ఆనుకుని నీళ్లు ప్ర‌వ‌హించాయి. దాదాపు ప‌ది రోజుల…

రెండు మెస్ లపై కేసులు నమోదు

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో అధికారులు చర్యలు ప్రారంభించారు. రెండు మెస్ లపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 300 మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో…

నాన్న.. ఇక రావా..

నాన్న ఉన్నాడని..వస్తాడని తనను ఆడిస్తాడని..తనతో ఆడుకుంటాడని ఆ చిన్నారి అశ..కానీ ఆ చిన్నారికేం తెలుసు..నాన్న రాడని.. రాలేడని... ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలంలో వరదల్లో ఉన్న గ్రామస్థులను కాపాడే ప్రయత్నంలో సింగరేణి రెస్క్యూ విభాగానికి…

బాస‌ర ఘ‌ట‌న‌పై మంత్రి సీరియ‌స్

బాస‌ర‌లో ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై తెలంగాణ విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సీరియ‌స్ అయ్యారు. విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలని బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ పై పూర్తి స్థాయి విచారణ…

300 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త

బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ 1, ఈ 2 మెస్‌లో ఫ్రైడ్ రైస్ తిన్న విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు తెలుస్తోంది. మ‌ధ్యాహ్న భోజ‌నం చేసిన విద్యార్థులు వాంతులు, విరోచ‌నాల‌తో బాధ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. 300…

మృతి చెందిన రెస్క్యూ టీమ్ సభ్యులకు కోటి రూపాయ‌లు ఇవ్వాలి

ఆసిఫాబాద్ జిల్లా పెద్దవాగు రెస్క్యూ ఆపరేషన్లో మృతి చెందిన సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులు రాము, సతీష్ కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్…

వరదల్లో కొట్టుకుపోయిన రిపోర్టర్ మృతి

జగిత్యాలలో మూడు రోజుల క్రితం వరదలో చిక్కుకున్న జగిత్యాల రిపోర్టర్ జమిర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఆయన ప్రయాణించిన కారు రెస్క్యూ ఆపరేషన్ లో లభ్యమయ్యింది. జమీర్ మృతదేహం పొదల్లో చిక్కుకుంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంఘటన స్థలంలో…

రైల్లో కాల్పుల కలకలం

సికింద్రాబాద్ నుండి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే దురంతో రైల్ ఎసి కోచ్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. మధ్యం మత్తులో ఒక వ్యక్తి గన్ తో కాల్పులు జరపడంతో ప్రయాణికులు ఆందోళన గురయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు .కాల్పులు జరిపిన వ్యక్తిని కాగజ్నగర్…

లైంగిక వేధింపుల కేసులో ఎస్ఐ సస్పెన్షన్

యివతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రెబ్బన ఎస్ఐ భవాని సేన్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలకు సిద్ధం అవుతున్న యివతిని లైంగిక వేధింపులకు గురిచేసారనే ఆరోపణలు వచ్చాయి. తనను వేదించాడని ఆ యువతి అధికారులకు…

వాహ‌నం ఎక్కించి.. .వాగులు దాటింది..

తొమ్మిది నెల‌ల నిండు గ‌ర్భిణి... బెల్లంప‌ల్లి ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. కానీ ర‌హ‌దారులు స‌రిగ్గా లేవు. వాహ‌న సౌక‌ర్యం లేదు. దీంతో బాధితులు పోలీసులు సంప్ర‌దించారు. వేమనపెల్లి మండలం కల్మలపేట గ్రామానికి చెందిన 9 నెలల నిండు గర్భిణీ, ఆమె…