Browsing Category

తాజా వార్తలు

టీబీజీకేఎస్ నుంచి ఐఎన్‌టీయూసీలో చేరిక‌

రామ‌గుండం రీజియ‌న్‌లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ కు భారీ షాక్ త‌గిలింది. ఆ యూనియ‌న్‌లో ముఖ్యనేత‌లు ఇద్ద‌రు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్‌టీయూసీలో చేరారు. ఆ యూనియ‌న్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వ‌ర్యంలో సెంట్రల్ కమిటీ…

చైర్మ‌న్ వ‌ర్సెస్ బీఎంఎస్‌

మంచిర్యాల : సింగ‌రేణిలో సీఅండ్ఎండీ, బీఎంఎస్ యూనియ‌న్ మ‌ధ్య కోల్డ్‌వార్ న‌డుస్తోంది. చైర్మ‌న్ మీద ఆ యూనియ‌న్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాద‌గిరి స‌త్త‌య్య కోర్టులో కేసు వేయ‌డం, దీంతో వెంట‌నే యాజ‌మాన్యం ఆయ‌న‌ను బ‌దిలీ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.…

బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గా గంగాధర్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో భీమ్ గల్ కమిషనర్ గా పనిచేస్తున్న గోపు గంగాధర్ రానున్నారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నుంచి ఉత్తర్వులు…

జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా చిన్నయ్య

మంచిర్యాల:జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా చిన్నయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తోన్న మాస ఉమాదేవి తిరిగి బెల్లంపల్లి CDPOగా వెళ్లిపోయారు. ఆమెకు జిల్లా సంక్షేమశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సఖి కేంద్రంలో…

చెన్నూరులో మంత్రుల ప‌ర్య‌ట‌న‌లు

మంచిర్యాల : ఈ నెల 10, 15 తేదీల్లో చెన్నూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు ప‌ర్య‌టించ‌నున్నారు. దీనికి సంబంధించి వివ‌రాల‌కు ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ వెల్ల‌డించారు. ఈ నెల 10న బీసీ సంక్షేమ & పౌరసరఫరాల శాఖ మంత్రి…

ఈ ప్ర‌భుత్వానికి భూమి మీద ఉండే అర్హ‌త లేదు..

ఆదిలాబాద్ : ప్ర‌కృతిని, భూమిని ఆరాధించే వాళ్లు గిరిజ‌నులని, భూమి ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల‌ని చూసేది టీఆర్ఎస్ ప్ర‌భుత్వమ‌ని ఎమ్మెల్యే ధ‌న‌స‌రి సీత‌క్క దుయ్య‌బ‌ట్టారు. భూముల‌ను చెర‌బ‌డుతున్న ప్ర‌భుత్వానికి అస‌లు…

కుటుంబాన్ని పోషిస్తోంది.. మృత్యు ఒడిలోకి వెళ్లింది..

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఓ యువ‌తి మృత్యువాత ప‌డింది. వివ‌రాల్లోకి వెళితే.. క‌న్నాల బ‌స్తీ 1 వార్డుకు చెందిన చింతకింది వెంకటేష్ నిర్మల దంపతుల కూతురు బావాగ్ని…

కొనుగోల్‌మాల్‌

మంచిర్యాల:రైతుల ధాన్యం కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాల్సి కొనుగోలు కేంద్రాలు వారిని నిలువునా ముంచుతున్నాయి. ఇష్టారాజ్యం కోత‌లు పెడుతూ ధాన్యానికి త‌క్కువ ధ‌ర ఇస్తుండ‌టంతో రైతులు ద‌గా ప‌డుతున్నారు. ఈ విష‌యంలో అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో…

బ్రేకింగ్ న్యూస్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గోదావరిఖని గంగానగర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై నుండి వెళ్తున్న వ్యక్తిని వెనక నుండి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న నేరెళ్ళ కొమురయ్య అక్కడిక్కడే మరణించాడు. ఆయన శ్రీరాంపూర్ కాలనీ సుందరయ్య నగర్ నస్పూర్ కు…

సీనియర్ పాత్రికేయుడి మృతి

సీనియర్ జర్నలిస్టు,ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్, మెండు శ్రీనివాస్ మరణించారు. ఆయన స్వగ్రామం పరకాల లో ఉన్న ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ హఠాన్మరణం పట్ల…