Browsing Category

తాజా వార్తలు

ఇవి యాజ‌మాన్య హ‌త్యలే..

మంచిర్యాల:సింగ‌రేణి రెస్య్కూ టీంకు సంబంధించి ఇద్ద‌రు కార్మికులు త‌మ ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం పెసరకుంట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోగా గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సింగరేణి రెస్క్యూ టీమ్ రంగంలోకి…

మంచిర్యాల‌కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. భారీవ‌ర్షాల నేప‌థ్యంలో మంచిర్యాల జిల్లా అత‌లాకుత‌లం అయ్యింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ప‌లు కాల‌నీలు నీట మునిగాయి. రాంన‌గ‌ర్‌, ఎల్ఐసీ కాల‌నీ,…

హెలికాప్టర్ ద్వారా ఇద్దరిని రక్షించిన సిబ్బంది

చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. బుధవారం మేకలను కాసేందుకు వెళ్లిన కాపరులు వెనక్కి వచ్చే సమయానికి వరద ముంచెత్తింది. దీంతో వారు వాటర్ ట్యాంక్ ఎక్కేసారు. వరద ఉదృతి తీవ్రం కావడం…

సింగ‌రేణి కార్మికుల ఆందోళ‌న

మంచిర్యాల : మంచిర్యాల ప్ర‌ధాన ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా పెసరకుంట పెద్దవాగులో సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులిద్దరు మరణించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో సీహెచ్.సతీష్, రాము ఇద్దరు గల్లంతయ్యారు. వారి…

అండ‌గా ఉంటాం… అధైర్య‌ప‌డొద్దు..

మంచిర్యాల : బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌ని... ఏ విధంగానూ అధైర్యప‌డొద్ద‌ని టీఆర్ఎస్ యువ‌నాయకుడు, న‌డిపెల్లి ట్ర‌స్ట్ చైర్మ‌న్ విజిత్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న వ‌ర‌ద నీటితో మునిగిన మంచిర్యాల ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల‌తో పాటు, న‌స్పూరు…

ఆ ఇద్దరు మృతి

ఆసిఫాబాద్ జిల్లా పెసరకుంట పెద్దవాగులో గల్లంతైన సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులిద్దరు మరణించారు. దహేగాం మండలం పెసరకుంట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోగా గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సింగరేణి రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. ఈ…

సింగరేణి రెస్క్యూ టీం గల్లంతు

ఆసిఫాబాద్ జిల్లా పెసరకుంట పెద్ద వాగులో సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులిద్దరు గల్లంతయ్యారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దహేగాం మండలం పెసరకుంట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద ముంచెత్తడంతో పెసరకుంట పాఠశాలలో గ్రామస్థులు…

ఎక‌రాకు రూ. 20 వేల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి

వరద నీటితో న‌ష్ట‌పోయిన పంటలకు ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారాన్నివ్వాలని ఆదిలాబాద్ MP సోయం బాపురావ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో పర్యటించిన ఆయ‌న ప‌లు ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. జలమయమైన కాలనీలు,…

ఉట్నూరు వద్ద రోడ్డు ప్ర‌మాదం : ఇద్ద‌రు మృతి

ఉట్నూర్ మండలం షాంపూర్ పంచాయ‌తీ ప‌రిధిలోని గోదారిగూడ సమీపంలో ఆటో చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు నిర్మల్ జిల్లా భైంసా మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు. హాస్టళ్లలో…

విద్యాసంస్థలకు సెల‌వులు పొడ‌గింపు

భారీ వ‌ర్షాల‌తో జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వ‌ర‌ద ప్ర‌భావంతో జ‌నం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించ‌గా, మ‌రో మూడు రోజుల పాటు…