Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఇలాగే మున్ముందుకు..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి అద్భుతమైన ప్రగతిపథంలో పయనిస్తోందని, ఇదే ఒరవడితో ముందుకు సాగుదామని సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని…
సోనియా వల్లే తెలంగాణ
మంచిర్యాల : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు…
ఇన్స్టాలో వేధింపులు.. బాలిక బలి..
మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్స్టా గ్రాంలో వేధింపులకు ఓ బాలిక బలయ్యింది. ఆ వేధింపులతో 10వ తరగతి బాలిక మరణించింది. వివరాల్లోకి వెళితే.. ముస్లే సాక్షి (16) అనే బాలిక పేరిట…
సేవా పతకాలు అందజేసిన కమిషనర్
విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. 2019, 2020,2021 సంవత్సరానికి రామగుండం కమిషనరేట్ లో 39 మందికి పోలీస్ సేవా పతకాలు వరించాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బంది ఈరోజు సీపీ…
అభివృద్ధి ఉద్యమం సాగుతోంది
మంచిర్యాల : ఎంతో కష్టపడి, ప్రాణాలకు సైతం తెగించి ఉద్యమాలు చేసి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం సాగుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా…
నివాళి.. ఒంటరి..
మంచిర్యాల : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం... తమ చుట్టూ ఉన్న ఒక్కసారిగా మాయం కావచ్చు... లేదా దూరం ఉన్న వారంతా మన చుట్టూ చేరివచ్చు.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల…
బొగ్గుబాయి బంద్ బెట్టి.. ఒక్కటై జట్టుకట్టి..
ఒక్క పిలుపు వస్తే చాలు సై అంటూ ముందుకు ఉరికారు... తమ కుటుంబం ఎలా గడుస్తుందనే బాధ లేదు.. తమ పిల్లల భవిష్యత్తు ఏమతుందనో భయం లేదు.. కేవలం ఒకటే ఆశ.. ఒకటే ధ్యాస తెలంగాణ రాష్ట్ర సాధన. ఉద్యోగాలు ఎత్తుకుపోతున్న సీమాంధ్ర పాలకుల మీద…
బారెపల్లి ఘటనలో కేసులు నమోదు
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బారెపల్లి ఘటనలో పోలీసులు నలుగురిపై కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎంపీపీ ప్రణయ్ కలిసి బారెపల్లిలో మన ఊరు, మన బడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు.దీంతో…
వారిపై చర్యలు తీసుకోండి
ఆదిలాబాద్ : తాను పార్టీ మారుతున్న చేస్తున్న తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత చిట్యాల సుహాసిని రెడ్డి కోరారు. ఆమె జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. వివిధ ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా…
పోలీసుల నిర్లక్ష్యం… మూడు నెలల చిన్నారి మృతి
అనారోగ్యానికి గురైన బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. పోలీసులు అరగంట సేపు కారు ఆపడం వల్ల వైద్యం ఆలస్యమై ఆ బాలుడు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి…