Browsing Category

తాజా వార్తలు

అమ్మ‌కు పురిటి క‌ష్టాలు..

పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న ఓ గ‌ర్భిణీ ఆసుప‌త్రికి వెళ్లేందుకు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. భారీ వ‌ర్షాల‌కు క‌ల్వ‌ర్టు కూలిపోవ‌డంతో ఆ గ్రామానికి 108 రాలేక ఆగిపోయింది. దీంతో చేతుల మీద మోసుకు వెళ్లారు ఆమె కుటుంబ‌సభ్యులు...…

13 ల‌క్ష‌ల ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తి న‌ష్టం

మంచిర్యాల : వారం రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల సింగ‌రేణిలో ఉత్ప‌త్తికి భారీగా గండి ప‌డింది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా జులైలోనే భారీగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓపెన్‌కాస్టుల్లో నీరు నిలిచి బొగ్గు ఉత్ప‌త్తి జ‌ర‌గ‌డం లేదు.…

వాగులో కొట్టుకుపోతుంటే కాపాడారు..

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంక‌లు పెద్ద ఎత్తున పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని నేరడిగొండ మండలం దర్బాతండా కు చెందిన ఇద్దరు యువకులు బైక్ పై వాగు దాటే ప్ర‌య‌త్నం…

ఆదిలాబాద్ వ‌ర‌ద‌ల‌పై సీఎం స్పెష‌ల్ ఫోక‌స్‌…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపధ్యంలో ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు చేరుకునే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.…

21న విచారణకు రండి

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 21న విచారణకు రావాలని ఈడీ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు రావాలని గతంలోనే సోనియాగాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఆరోగ్య కారణాలతో తనకు నాలుగు వారాల పాటు విశ్రాంతి…

జాతీయ చిహ్నాన్ని ఆవిష్క‌రించిన మోడీ

నూతనంగా నిర్మిస్తోన్న పార్లమెంట్ భవనం పైకప్పుపై కాంస్యంతో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దీన్ని పూర్తిగా కాంస్యంతో నిర్మించారు.…

అవి పోడు భూములు కావు

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడెంలో పోడు పేరుతో చేస్తున్న రాద్దాంతం స‌రికాద‌ని జిల్లా అటవీ అధికారి శివానీ డోగ్రా తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, అటవీశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె…

కొట్టుకుపోయిన లో లెవ‌ల్ కాజ్‌వే..

మంచిర్యాల : భారీగా కురుస్తున్న వ‌ర్షాల‌కు జ‌నం అత‌లాకుత‌లం అవుతున్నారు. వేమనపల్లి, నాగరం మధ్య రోడ్డు దెబ్బతింది. వేమనపల్లి మత్తడి వాగు ఉధృతికి సుంపుటం వెళ్ళే దారిలో ఉన్న లోలెవల్ కాజ్ వే కొట్టుకుపోయిన దీంతో పలు గ్రామాలకు రాక‌పోక‌లు…

మీ వెంటే ఉంటాం

భారీ వ‌ర్షాల కార‌ణంగా ఎవ‌రికైనా ఇబ్బందులు క‌లిగితే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని, ప్ర‌జ‌ల సేవ కోసం తాను సిద్దంగా ఉంటాన‌ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్ప‌ష్టం చేశారు. వ‌ర్షాల కార‌ణంగా బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణం ర‌డ‌గంబాల బ‌స్తీలో కూలిపోయిన…

భారీ వర్షాల దృష్ట్యా ప్రజావాణి రద్దు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసిన‌ట్లు జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. జిల్లాలో పొంగుతున్న వాగులు, నిండి ఉన్న చెరువు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు…