Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అఖిలపక్షం నేతల అరెస్టులు
మంచిర్యాల : రామకృష్ణాపూర్లో అఖిలపక్షం నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్ తరలించారు. మోతుకూరు దేవేందర్అనే వ్యక్తిపై టీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త చెప్పుతో దాడి చేసినా, పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బుధవారం…
భర్త అందంగా లేడని చంపించిన భార్య
అందంగా లేడని ఓ మహిళ తన భర్తనే హత్య చేయించింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి ప్రణాళిక రచించింది. హత్య తరువాత డబ్బుల విషయంలో తేడా రావడంతో హత్య వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...
కట్టుకున్నవాడు అందంగా లేడని ఓ భార్య అతి…
రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టుగా అనిల్ భగత్
మందమర్రి పట్టణానికి చెందిన చురకలు పాత్రికేయుడికి రాష్ట్రస్థాయి ఉత్తమ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా మందమర్రి పట్టణ ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల సంజీవ్ ప్రజా సమస్యలు అందరి దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు దాని పరిష్కారానికి…
మీ లక్ష్యానికి మేం చేయూతనిస్తాం
మంచిర్యాల :యువత అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలని అందుకు తమ వంతు సహాయ,సహకారాలు అందిస్తామని చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ వెల్లడించారు. మంగళవారం కోటపల్లి,మల్లంపేట్,ఎసన్వాయి గ్రామాలలోని యువతకి…
తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం..
తిరుమలలో బుధవారం నుంచి ప్లాస్టిక్ నిషేధించినట్లు టీటీడీ ప్రకటించింది. అలిపిరి టోల్గేట్ దగ్గరే తనిఖీలు చేసి.. ప్లాస్టిక్ రహిత వస్తువుల్ని మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించని విధంగా నిఘా…
కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత గోస
మంచిర్యాల : ఒక్క గింజ కూడా పోకుండా కొనుగోలు చేస్తాం.. ఇది మంత్రి ప్రకటన.. రైతులకు ఇబ్బందులు లేకుండా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తాం... ఇది కలెక్టర్ హామీ... ఇవి చూడగానే నిజమే అనిపిస్తుంది... కానీ…
ఉత్పత్తితో పాటు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత
మంచిర్యాల : సింగరేణి యాజమాన్యం ఉత్పత్తితో పాటు ప్రజా సంక్షేమానికి సైతం ప్రాథాన్యత ఇస్తుందని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ వెల్లడించారు. ఆయన మంగళవారం MVTCలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ…
సింగరేణిలో అధికారుల బదిలీలు
మంచిర్యాల : సింగరేణిలో అధికారుల బదిలీలు జరిగాయి. అడిషనల్ జీఎం, డిప్యూటీ జీఎం స్థాయి అధికారుల బదిలీలు జరిగాయి.
1. ఎం. త్యాగరాజు.. ఎస్ ఓ టూ జీఎం ఆర్జీ1 నుండి శ్రీరాంపూర్
2. కె.హెచ్ ఎన్. గుప్తా.. ఎస్ఓటూ జీఎం శ్రీరాంపూర్ నుండి…
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు గణపురంమహేష్, కార్యదర్శి పార్వతిరాజశేఖర్ డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజెఎఫ్ నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్…
సివిల్స్ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా
సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 685 మందిని ఎంపిక చేశారు. ఈ ఏడాది మహిళలే సత్తా చాటారు. టాప్-3లో ముగ్గురు అమ్మాయిలు ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా సివిల్స్లో మెరిశారు. ఒకరు టాప్ 15లో చోటు…