Browsing Category

తాజా వార్తలు

సివిల్స్ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా

సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 685 మందిని ఎంపిక చేశారు. ఈ ఏడాది మహిళలే సత్తా చాటారు. టాప్-3లో ముగ్గురు అమ్మాయిలు ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా సివిల్స్‌లో మెరిశారు. ఒకరు టాప్ 15లో చోటు…

యాంక‌ర్ల ఓవ‌రాక్ష‌న్‌.. ఏడ్చేసిన కృతిశెట్టి..

చిన్న ఏజ్ లో హీరోయిన్‌గా వరుస హిట్స్ సాధిస్తోంది కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి శ్యామ్ సింగరాయ్ తో అందర్నీ ఆకట్టుకొని బంగార్రాజుతో మెప్పించి హ్యాట్రిక్ హిట్ కొట్టింది కృతి. ప్రస్తుతం సుధీర్బాబు,నితిన్,రామ్ తమిళ్లో సూర్యతో సినిమాలు…

అనాథ పిల్లలకు రూ.10 లక్షల సాయం..

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరోనా సమయంలో తల్లిదండ్రులు,సంరక్షకులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు ఈ పథకం కింద ఆర్థిక చేయూత ఇవ్వనున్నారు. కరోనా మహమ్మారి ఎన్నో జీవితాల‌ను విచ్ఛిన్నం చేసింది.…

నాది త‌ప్పైతే మంచిర్యాల‌లో అడుగుపెట్ట‌ను

మంచిర్యాల :'నాది త‌ప్పైతే.. నేనే ప్రజలకు వ్యతిరేకమని తేలితే నేను మంచిర్యాలలో అడుగుపెట్ట‌ను.. మీవి త‌ప్పులు అని తేలితే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా..?' అని ఏఐసీసీ స‌భ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగ‌ర్ రావు ఎమ్మెల్యే న‌డిపెల్లి…

వివాహిత అనుమాన‌స్ప‌ద మృతి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆస్రా కాలనీలో నివాసం ఉంటున్న స్రవంతి (28) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అదిలాబాద్ జిల్లా బోథ్ కు చెందిన ఈమె రెండేళ్ల కింద‌ట ప్రేమ వివాహం చేసుకుంది. వెంకటేష్ అనే ఫొటోగ్రాఫర్ తో పెళ్లి జ‌రిగింది.…

రామ‌గుండంలో యూరియా ఉత్ప‌త్తి నిలిపివేత‌

రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిపివేయాలంటూ, ఆర్ఎఫ్సీఎల్ కు కాలుష్య నియంత్రణ మండలి భారీ షాక్ ఇచ్చింది. 12 లక్షల గ్యారంటీని జప్తు చేసింది. పబ్లిక్ హియరింగ్లో ఉన్న నిబంధ‌నలు పాటించకపోవటం, వ్యర్థ రసాయనాలు గోదావరిలోకి వదలడం,…

మంత్రికి మ‌ర‌క‌..

నిర్మ‌ల్ : మున్సిపాలిటీలో ఉద్యోగుల‌ భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు సంబంధించి పార్టీ నేత‌లు చేసిన త‌ప్పులు ఇప్పుడు మంత్రి త‌ల‌కు చుట్టుకుంటున్నాయి. దీంతో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు మంత్రి.. అవి స‌త్ఫ‌లితాలు ఇస్తాయా..? లేదా అన్న‌ది…

శ్రీవారి దర్శనానికి రెండు రోజులు

శ్రీ‌వారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ద‌ర్శ‌నారికి రెండు రోజుల స‌మ‌యం ప‌డుతోంది. దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులుతీరారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవిసెలవులు,…

బ్రేకింగ్.. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఎత్తుకుపోయారు..

వరంగల్: వ‌రంగ‌ల్ జిల్లా ఆరెప‌ల్లిలో తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున రైతులు, మ‌హిళ‌లు మ‌ల్ల‌న్న అరెస్టు అడ్డుకునే ప్ర‌య‌త్నంలో కొద్దిసేపు అక్క‌డ గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను అరెస్టు చేసి…

పంచాయతీ అధికారులపై చర్యలు

విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ సిక్తాపట్నాయక్ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఒకరిని సస్పెండ్ చేశారు. మరో నలుగురిపై క్రమశిక్షణ చర్యలతో…