Browsing Category

తాజా వార్తలు

తెగిన గొల్ల‌వాగు ప్రాజెక్టు కాలువ

మంచిర్యాల : భారీగా కురుస్తున్న వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఎల్కేశ్వరం శివారులో గొల్లవాగు ప్రాజెక్టు ప్ర‌ధాన కాలువ‌ తెగిపోయింది. ఈ కాలువ భీమారం నుండి చెన్నూరులోని పొలాలకు సాగునీరును…

జ్యోతిబాపూలే హాస్ట‌ల్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

ఆదిలాబాద్ : జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్ వ‌ద్ద విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేయ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి ఆందోళ‌న‌, రాస్తారోకో సైతం నిర్వ‌హించారు. వివ‌రాల్లోకి వెళితే.. ఆదిలాబాద్…

ఆదివాసులపై దాడులు ఆటవిక చర్య

దండేపల్లి మండలం కోయపోశ‌గూడలో ఆదివాసీ మహిళలపై పోలీసులు, అటవీ సిబ్బంది తరచూ దాడులు చేయ‌డాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు తీవ్రంగా ఖండించారు. ఆదివారం హైదరబాద్లోని బీజేపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నెల రోజుల కింద‌ట…

రోడ్డును తెంపి.. గ్రామాన్ని కాపాడి..

మంచిర్యాల : భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో గ్రామాలు జ‌ల‌దిగ్భందంలో చిక్కుకుంటున్నాయి. వ‌ర‌ద నీరు గ్రామాల‌ను చుట్టుముడుతోంది. అవి బ‌య‌ట‌కు వెళ్లే దారి లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు మంచిర్యాల జిల్లా…

బ్రేకింగ్.. 3 రోజులు స్కూళ్లకు సెలవులు

తెలంగాణ ప్రభుత్వం 3 రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ‌రో రెండు రోజుల పాటు సైతం…

ఈదులవాగుపై బ్రిడ్జి నిర్మిస్తాం

మంచిర్యాల : రాక‌పోక‌ల‌కు అంత‌రాయంగా ఉన్న ఈదుల‌వాగు బ్రిడ్జిపై త్వ‌ర‌లోనే బ్రిడ్జి నిర్మిస్తామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాల నేప‌థ్యంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. జైపూర్…

85 శాతం అధిక వర్షపాతం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జూలై చరిత్రలోనే గతంలో ఎప్పుడు లేనంత వర్షం కురిసింది. జూలై 10వరకు తెలంగాణలో కురవాల్సిన దానికంటే 85 శాతం అధిక వర్షం కురిసింది. ఐఎండీ అంచనా ప్రకారం జూలై 10వరకు…

వ‌ర‌ద ఉధృతి ప‌రిశీలించిన కోనేరు

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప హెచ్చ‌రించారు. ఆదివారం ఆయ‌న పెద్దవాగు, బొక్కవాగు వద్ద వరద ఉధృతి పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు…

నేనున్నాన‌ని.. మీకేం కాద‌ని…

మంచిర్యాల : ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న గిరిజనుల పట్ల అమానుషంగా వ్యవహరించడం అప్రజాస్వామికం అని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆమె దండేప‌ల్లి మండ‌లం కోయ‌పోశ‌గూడెం వెళ్లి…

ఆదివాసీల‌పై ఇంత అమానుష‌మా..?

ఆదివాసీల‌పై తెలంగాణ స‌ర్కారు అమానుషంగా ప్ర‌వ‌ర్తించింద‌ని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణలో ఆదివాసీలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ మహిళలపై ఫారెస్టు అధికారుల దాడికి సంబంధించి…