Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కొనసాగుతున్న సహాయక చర్యలు..
అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైన్యం అమర్నాథ్లో సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మరోవైపు ఈ యాత్రలో జరిగిన విషాదంలో మృతుల సంఖ్య 16కు చేరింది. వరదల్లో మరో 40 మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా…
మిగతా వారికి పట్టాలు అందించాల్సిందే..
మంచిర్యాల : సింగరేణిలో ఏరియాలో పట్టాలు పంపిణీ చేయకుండా మిగిలి ఉన్న వారికి సైతం వాటిని అందించాల్సిందేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. క్యాతనపల్లి లో ఆయన సింగరేణి, మున్సిపల్ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం…
ఆ భూముల్లో మళ్లీ గుడిసెలు
మంచిర్యాల : కోయపోశగూడెం పోడు భూముల ఆందోళన ఆగడం లేదు. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తూనే ఉంది. పోడు భూముల్లో సాగు చేసుకునేందుకు, అందులో గుడిసెలు వేసుకునేందుకు గిరిజనులు ప్రయత్నిస్తుండగా, వాటిని ఖాళీ…
అమర్నాథ్ యాత్రలో పది మృతి
ఆకస్మిక వరదల కారణంగా అమర్నాథ్ యాత్రలో ఆపశృతి చోటు చేసుకుంది. అక్కడ గురువారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది.వరదల ధాటికి అమర్నాథ్ యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. గుడారాల్లో ఉన్న పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. ఇప్పటి…
రూ. 6.08 కోట్ల నిధులు మంజూరు
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి నిధులకు సంబంధించి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. అంగ రాజ్ పల్లి నుండి ముత్తరావు పల్లి వరకు అక్కడి నుండి అన్నారం బ్యారేజీ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి 6.08 కోట్ల…
తాళ్లపేట అటవీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కోయపోషగూడెం లో అటవీ అదికారుల పై దాడి చేశారని అరెస్టు చేసి గిరిజన మహిళలను తరలిస్తున్న వాహనాలను అదివాసీలు అడ్డకున్నారు. దీంతో దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరెస్టు చేసిన వారిని వదిలి పెట్టాలని…
అమ్మ రాజీనామా
వైసీపీ ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేసారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ అయ్యారు. శుక్రవారం గుంటూరులో జిరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో ఆమె తాను వైఎస్ఆర్సీపీ గౌరవ…
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
మంచిర్యాల : సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బెల్లంపల్లి మాదారం టౌన్షిప్ సివిల్ డిపార్మెంట్ లో శుక్రవారం నల్ల జెండా లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ…
కోయపోశగూడెం చుట్టుముట్టిన ఖాకీలు
మంచిర్యాల : అటవీ భూమిలో గుడిసెలు వేసుకున్నారన్న నెపంతో వాటిని తొలగించేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ భూమిలో ఉన్న మూడు గుడిసెల కోసం దాదాపు మూడు వందల మంది అటవీ, పోలీసు సిబ్బంది ఆ గూడెం చుట్టుముట్టారు.…
గోడకూలి తల్లీకూతుళ్ళు దుర్మరణం
కూలీ పని కోసం వచ్చి కానరాని లోకాలకు వెళ్లారు ఆ తల్లికూతుళ్ళు.. కొద్దిరోజులుగా వర్షాలు పడుతుండటంతో గోడ నాని వారి పై పడి మరణించారు. నల్గొండ జిల్లా పద్మారావు నగర్ లో నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21) నివసిస్తున్నారు. కొన్నేళ్ల కిందట…