Browsing Category

తాజా వార్తలు

మున్సిపల్ సమావేశంలో నిరసన

మంచిర్యాల: తమ వార్డు సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని 23వ వార్డు కౌన్సిలర్ రామగిరి బానేష్ నిరసన వ్యక్తం చేశారు. గత సంవత్సరం పెట్టిన కాలువ పనులను ఇప్పటివరకు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు…

యాప్ వ‌ల‌లో ప‌డ‌కండి

అత్యాశతో ఎక్కువ డబ్బులు పొందాలనే ఆలోచన పెట్టుకోవద్దని రామగుండం పోలీస్​ కమిషనర్​చంద్రశేఖర్​ రెడ్డి రామగుండం పోలీస్​ కమిషనర్​ చంద్రశేఖర్​ రెడ్డి అన్నారు. సైబర్​ నేరాలపై శనివారం కమిషనర్​ ప్రతిక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్నెట్, స్మార్ట్‌…

అదనపు కట్నం కోసం హత్య..

అదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం రాజారంలో విషాదం.అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. వివాహిత కృష్ణవేణి నిన్న రాత్రి మరణించింది. అదనపు కట్నం కోసమే కూతురుని అల్లుడు హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కుటుంబీకులు స్థానిక పోలీస్…

ప్రభుత్వ తీరుతో రైతుల పరిస్థితి దయనీయం

ప్ర‌భుత్వ తీరుతో రైతుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌ని బీజేపీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాండూర్ మండలం, రేచిని గ్రామ పంచాయతీలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ప‌రిశీలించిన నేత‌లు విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ మండల…

ముస్లింల‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

బండి సంజ‌య్ మ‌సీదుల‌కు వ్య‌తిరేకంగా చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల విష‌యంలో ముస్లింల‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని తాండూరు ముస్లిం క‌మిటీ డిమాండ్ చేసింది. శుక్ర‌వారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ బండిసంజయ్ వ్యాఖ్య‌ల‌ను తాము…

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

మంచిర్యాల : జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచామ‌ని అధికారులు చెబుతున్నార‌ని కానీ అది వాస్త‌వం కాద‌ని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెన్నల మండలం జోగాపూర్ గ్రామంలో ఇప్పటి వరకు కొనుగోలు…

జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిగా యాదగిరి

మంచిర్యాల : జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిగా పిల్లుట్ల యాదగిరి బాధ్య‌త‌లు స్వీకరించారు. ఆయ‌న సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ నుంచి మంచిర్యాల‌కు బ‌దిలీపై వ‌చ్చారు. గ‌తంలో శ్యాం రావ్ రాథోడ్ నిర్మల్, మంచిర్యాల్లో ప‌ని చేశారు. రైతుల‌కు…

పోలీసు ఉద్యోగాల పరీక్ష తేదీలు ఖరారు…

తెలంగాణ పోలీసు ఉద్యోగాల‌కు సంబంధించి ప‌రీక్షా తేదీలు ఖ‌రారు చేస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమినరీ, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఎస్సై ఉద్యోగాలకు 2.47 లక్షలు, కానిస్టేబుల్…

ఆదిలాబాద్‌లో పరువు హత్య..

తెలంగాణలో పరువు హత్యలు తీవ్ర కలవరం రేపుతున్నాయి. ఒక ఘటన గురించి మరిచిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంటోంది. ప్రేమించి పెళ్లిచేసుకున్న పాపానికి కన్నబిడ్డలు, తోబుట్టువులనే అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి…

ప్రజలకు అందుబాటులో ఉంటాం..

మంచిర్యాల : పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, మీ భద్రత మా బాధ్యత అని మంచిర్యాల్ జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ స్ప‌ష్టం చేశారు. దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ని పాత తిరుమలపూర్లో పోలీసులు మీకోసం కార్యక్రమంలో…