Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిపివేత
నిర్మల్:నిర్మల్ మున్సిపాలిటీలోని పీహెచ్సీ వర్కర్ల నియామక వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిపివేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగల భర్తీ ప్రక్రియ…
ఏలేటీ దీక్ష భగ్నం
నిర్మల్ జిల్లా : నిర్మల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఒక్క రోజు దీక్ష పోలీసులు భగ్నం చేశారు. మున్సిపాలిటీలో నాలుగవ తరగతి ఉద్యోగాలు అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ దీక్షను విఫలం…
అర్ధరాత్రి అరెస్టులు..
రామగుండం సింగరేణి ఏరియా ఆర్జీ-3 పరిధిలోని లద్నాపూర్ గురువారం రాత్రి నుంచి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓపెన్ కాస్ట్-2 విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ లద్నాపూర్ గ్రామంలో భూసేకరణ చేపట్టింది. వ్యవసాయ భూములకు సింగరేణి సంస్థ డబ్బులు చెల్లించగా 283…
ఆసిఫాబాద్ బిడ్డకు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో పీజీ సీటు
తల్లి ఆశా వర్కర్.. అయినా తన బిడ్డ చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఆశ పడింది. ఆమె ఆశకు తగ్గట్టుగానే ఆ కూతురు తన ప్రతిభ దేశంలోనే అత్యున్నతమైన యూనివర్సిటీలో సీటు సాధించింది.. వివరాల్లోకి వెళితే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా…
ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
మంచిర్యాల : నిరుద్యోగుల ఆశ పెట్టబడిగా చేసుకొని కొందరు ఉద్యోగాల పేరుతో నిత్యం ఏదో ఒకచోట మోసాలు చేస్తూనే ఉన్నారు. బాధితులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఉద్యోగాల పేరుతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ మోసం చేస్తున్న ముఠాను…
కీచక వీఆర్ఓ
సిట్టింగ్ స్క్వాడ్ గా విధులు నిర్వహిస్తున్న విఆర్ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చెన్నూరు సాంఘిక సంక్షేమ పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ గా విఆర్ఓ…
తెలంగాణలో మార్పు తథ్యం
తెలంగాణలో మార్పు తథ్యమని, కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం,దేశం బాగుపడుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆయన బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణను టెక్నాలజీ హబ్ చేయాలని…
భైంసా తహసీల్దార్ నరేందర్ అరెస్టు
నిర్మల్ : నిర్మల్ జిల్లా భైంసా మండలం తహశీల్దార్ అర్రా నరేందర్ అరెస్టయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇండ్లలో సోదాలు నిర్వహించగా రూ.1,16,28,314 విలువైన చర స్థిరాస్తులు, రూ.1,32,096 నగదు…
రిమ్స్లో జూడాల సమ్మె హెచ్చరిక
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని జూడాలు అందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి దాదాపు ఏడు నెలల నుంచి స్టైఫండ్ రావడం లేదు. దీంతో రిమ్స్ కు వచ్చిన కలెక్టర్ కు జూనియర్ డాక్టర్లు ఈ విషయాన్ని…
ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవు
మంచిర్యాల : మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణా కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆసుపత్రిలోని వార్థులను తిరుగుతూ రోగులను పరామర్శించారు. సౌకర్యాల…