Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పట్టాలు ఇప్పించండి
మంచిర్యాల:తమ గ్రామంలో నివసిస్తున్న వారికి పట్టాలు అందించాలని మాదారం టౌన్షిప్ నేతలు కోరారు. తమ గ్రామంలో ప్రజలు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నా పట్టాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి విరమణ పొందిన కార్మికులు, కార్మికేతరులు ప్రైవేట్ ఇండ్లల్లో…
కేంద్రానివి ప్రజా వ్యతిరేక విధానాలు
మంచిర్యాల : కేంద్రానివి ప్రజా వ్యతిరేక విధానాలని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత అన్నారు. గురువారం కేంద్రం గ్యాస్ సిలిండర్లపై పెంచిన ధరలకు నిరసనగా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద నిరసన…
ఇదే స్ఫూర్తితో పని చేయండి
ఇదే ఉత్సాహం, స్పూర్తితో పని చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ…
మళ్లీ ఉద్రిక్తంగా కోయపోశగూడెం
మంచిర్యాల : కోయపోశగూడెం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. కొద్ది రోజుల కిందట పోడు భూముల విషయంలో ఇక్కడి మహిళలు 12 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించగా, తిరిగి గురువారం ఆ గ్రామంలో గిరిజనులు కోర్ ఏరియాలో గుడిసెలు వేసుకునేందుకు…
బ్రిటన్ ప్రధాని జాన్సన్ రాజీనామా
బ్రిటన్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ గురువారం ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు పెద్ద ఎత్తున రాజీనామాలు చేశారు. 40 మంది మంత్రులు రాజీనామా చేశారు. తప్పని సరి పరిస్థితుల్లో తన…
కోడి పందాలు : మాజీ ఎమ్మెల్యే పరార్..
పఠాన్చెరువు మండలం చిన్న కంచర్లలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. మామిడితోటల్లో ఈ కోడిపందాలు జరుగుతున్నాయన్నా పక్కా సమాచారం మేరకు వారు స్థావరంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కోడి పందాలు నిర్వహిస్తున్న…
ప్రైవేటీకరణపై TBGKS పోరు
సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా TBGKS పోరుబాట పట్టింది. మందమర్రి ఏరియాలో కాసిపేట2, శాంతిఖని గనులలో ఎస్.డి.ఎల్.ను ప్రైవేటుపరం చేయడంతో పాటు, చాలా చోట్ల ప్రైవేటీకరణ చేస్తున్నారు. సింగరేణి సంస్థ తీసుకున్న ఈ సింగరేణి కార్మిక వ్యతిరేక…
మీ కుటుంబ సభ్యుడిగా సేవ చేస్తా
మంచిర్యాల : మీ కుటుంబ సభ్యుడిలా సేవ చేస్తానని జర్నలిస్టులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. బుధవారం మందమర్రిలో ప్రెస్ క్లబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తి గౌరవిస్తామని, జర్నలిస్టులతో సోదరభావంతో…
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి
మంచిర్యాల : పేదల కోసం కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు వారికి కేటాయించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తమకు ఇండ్లు ఇవ్వకుండా వేధింపులకు గురి చేసిందుకు ఆత్మహత్యాయత్నం చేసిన బాధితులను…
అధికార పార్టీ రాజకీయ వికృత క్రీడ
మంచిర్యాల : ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిపైన మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు సమావేశాలకు దూరం ఉండడం ఏమిటని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంచిర్యాల జడ్పీ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, చాలా మంది ప్రజా…