Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అధికార పార్టీ రాజకీయ వికృత క్రీడ
మంచిర్యాల : ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిపైన మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు సమావేశాలకు దూరం ఉండడం ఏమిటని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంచిర్యాల జడ్పీ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, చాలా మంది ప్రజా…
ఇండియన్ ఎయిర్ఫోర్స్లో సరికొత్త చరిత్ర
అది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్.. హాక్ 132 రకానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ రివ్వున గాల్లోకి లేచింది. ఆ యుద్ద విమానం ఒక చరిత్రకు సాక్ష్యం పలుకుతూ ముందుకు సాగింది.
ఆ విమానాన్ని నడుపుతోంది ఎయిర్ కమాండర్ సంజయ్…
ఎస్ఆర్పీ 3 గని వద్ద ఉద్రికత్త
మంచిర్యాల :శ్రీరాంపూర్ డివిజన్ లోని ఎస్ఆర్పీ 3 గని వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గని ప్రమాదంలో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని హెచ్ఎంఎస్ నేతలు బుధవారం ఉదయం 24 గంటల దీక్షకు కూర్చున్నారు. అయితే, గని…
ఫ్లాష్.. ఫ్లాష్.. ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం అవుతోంది. కొద్ది రోజుల కిందట ఆ ఇళ్లలో కొంత మంది…
కొత్త ఓపెన్కాస్టుల నుంచి ఉత్పత్తి
కొత్తగా ఏర్పాటవుతున్న ఓపెన్కాస్టుల నుంచి ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ స్పష్టం చేశారు. సింగరేణి భవన్లో మంగళవారం ఆయన కొత్త గనులపై ప్రత్యేక సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆర్ధిక సంవత్సరంలో…
TRSKV రాష్ట్ర అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
TRSKV రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నస్పూర్ మండలం లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణి చేశారు. కార్యక్రమంలో TBGKS కార్పొరేట్ చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి ,…
కేసీఆర్ వచ్చిన తర్వాతే సింగరేణిపై దృష్టి
మంచిర్యాల : ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాతనే సింగరేణిపై ప్రత్యేక దృష్టి సారించారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో 90 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ…
బీజేపీ జెండా గద్దె కూల్చివేత:ఆందోళన
బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని మండలం బిట్టుర్పల్లిలో భారతీయ జనతాపార్టీ జండా గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. దీంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీస్ కేస్…
అమ్మవారి ప్రసాదంలో పురుగులు
దేవాదాయ శాఖకు భక్తుల డబ్బుల మీద ఉన్న ప్రేమ ఆలయాల నిర్వహణ మీద ఉండటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ సిబ్బంది నిర్వాకంపై ఎన్ని సార్లు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదు. భద్రకాళి ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయట పడింది.…
బాసరలో స్థానికుల ఆందోళన
నిర్మల్ జిల్లా / బాసర ఆలయంలో సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బాసర ఆలయ ఈవో కార్యాలయానికి వినతి పత్రం ఇవ్వడానికి గ్రామ యువకులు ఆలయంలోకి వచ్చారు. ఈవో సెలవులో ఉన్నారని చెప్పడం తో యువకులు ఆగ్రహం వ్యక్తం…