Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కొండగట్టు ఆలయంలో భక్తుల కిటకిట
జగిత్యాల : పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రం రామనామ జపంతో భక్త జనసంద్రంగా మారింది. రాష్ట్ర నలుమూల నుంచి దీక్షాపరులు తరలి వచ్చి అంజన్న చెంతన దీక్షా విరమణ చేస్తున్నారు. అర్ధరాత్రి…
కుల, మతాలతో రాజకీయం
మంచిర్యాల : తెలంగాణలో ప్రతిపక్ష నేతలు ఒకరు కులం ఎజెండాగా, మరొకరు మతం ఎజెండాగా ముందుకు సాగుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు. భారతీయ జనతా పార్టీ…
సరిహద్దుల్లో వరణుడి బీభత్సం
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రతో పాటు జిల్లాలో సైతం గాలి వాన బీభత్సం సృష్టించింది. గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలుకలో బలమైన ఈదురుగాలులు, గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం…
ఆపదలో అండగా నిలిచిన సఖి
మంచిర్యాల : అందరు ఉన్నా అనాథ అయ్యింది... ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది.. అలాంటి ఓ మహిళకు తానున్నానని నిలిచింది సఖి...
మంచిర్యాల రైల్వే స్టేషన్లో దిక్కుతోచని స్థితిలో ఓ మహిళ ఏడుస్తూ…
రూ.200 కోట్ల క్లబ్లో ‘సర్కారు వారి పాట’..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విజయవంతమైన టాక్తో…
రేవంత్ వ్యాఖ్యల్ని ఖండించిన కాంగ్రెస్ నేత
కులాల విషయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను విబేదిస్తున్నానని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.…
అంత వీజీ కాదు…
మంచిర్యాల : నల్లాల ఓదెలు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన పార్టీలో చేరడం ఒకెత్తు కాగా, ఆయన ఇప్పుడు ఆ పార్టీలో మనుగడ సాగించడం ఇబ్బందికర పరిస్థితులే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన చేరిక జిల్లాలోని పార్టీ…
ఆర్మీ జవాన్ ఇల్లు కబ్జా
ఆదిలాబాద్ : ఇచ్చోడ మండల కేంద్రంలో ఉంటున్న తన ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్త ఆక్రమించుకున్నారని ఓ జవాన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బోథ్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న మహమ్మద్ అక్రం ఆర్మీజవాన్ గా పుల్వామా ప్రాంతంలో…
లంచం తీసుకుంటుగా ముగ్గురి అరెస్ట్
లంచం తీసుకుంటుగా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ సంపత్, సీనియర్ అసిస్టెంట్ అజీమోద్దిన్, ప్రైవేట్ అసిస్టెంట్ లింగస్వామిలు లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు వల పన్ని…
టీఆర్ఎస్తోనే అభివృద్ధి
మంచిర్యాల :టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. బోయపల్లి బోర్డు నుంచి అంకుశం వరకూ రూ. 1.20 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన…