Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్య
సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం మట్లాపూడిలోని ఇండియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. ఆమె తెలంగాణకు చెందిన వారు కాగా, ఆంధ్రాప్రాంతంలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో పనిచేస్తున్నారు. ఐదేళ్లుగా ఇదే…
పెళ్లి ఆపాలనే ప్రయత్నంలో.. నవ వధువు మృతి
విశాఖపట్నంలోని మధురవాడలో జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో పెళ్లి పీటలపైనే నవ వధువు సృజన మృతిపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన తన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
నవ వధువు సృజన, మోహన్ అనే…
బీజేపీ నేతను పరామర్శించిన బాల్క సుమన్
మంచిర్యాల : ఇటీవల ప్రమాదానికి గురై గాయాలపాలైన బీజేపీ జిల్లా కార్యదర్శి నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు...? త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీలకు అతీతంగా…
ఆ ఇద్దరి కంట కన్నీరు..
మంచిర్యాల : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కంటతడి పెట్టుకున్నారు. వీరిద్దరు టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన…
తప్పు చేయలేదు… గొప్పగా భావిస్తున్నా..
మంచిర్యాల : పార్టీ మారి తప్పు చేయలేదని గొప్పగా భావిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత నల్లాల ఓదెలు స్పష్టం చేశారు. పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్పారాయన. టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయన…
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 12 గంటల సమయం
శ్రీవారి దర్శనానికి భక్తులకు పోటెత్తారు. దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 33 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వేసవి సెలవులు, వారాంతాలు కావడంతో సప్తగిరులపై ఊహించని రీతిలో భక్తుల రద్దీ…
వరంగల్లో రోడ్డు ప్రమాదాలు… ఐదుగురి మృతి
వరంగల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఖిల్లావరంగల్ మండలం బొల్లికుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర…
అభివృద్ధికి చిరునామా టీఆర్ఎస్
మంచిర్యాల : ఉద్యమ బాట పట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నట్లే, అదే స్ఫూర్తితో ప్రజల కష్టాలు తీర్చేందుకు పని చేస్తున్నామని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అన్నారు. ఆయన శనివారం కోటపల్లి మండలంలో తుంతుంగ వాగుపై రూ. 8 కోట్లతో…
ఎస్టీపీపీ కి జాతీయస్థాయి పురస్కారాలు
మంచిర్యాల : సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టిపిపి) అవలంబిస్తున్న పర్యావరణ హిత చర్యలకు మరోమారు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించే నీటిని అత్యంత పొదుపుగా వాడుతున్నందుకు జాతీయస్థాయిలో వాటర్…
ఆదిలాబాద్లో అశ్లీల నృత్యాలు
ఆదిలాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనుకున్న అధికార పార్టీకి ఆ ఒక్కటీ తక్కువనిపించిదో ఏమో...? అలాంటివి మన వద్ద ఎందుకు ఉండద్దొని అనుకున్నారో తెలియదు.. కానీ మొత్తానికి ఓ అధికార పార్టీ నేత పుట్టిన రోజు వేడుకల్లో…