Browsing Category

తాజా వార్తలు

వ‌ర్షానికి ఇల్లు కూలి ఒక‌రి మృతి

ఎడ‌తెరిపి లేకుండా కురిసిన వ‌ర్షానికి ఇల్లు కూల‌డంతో ఒక‌రు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాంలో విషాదం నెలకొంది. శుక్ర‌వారం రాత్రి ఎడతెరిపి లేకుండా…

“స్టార్” తిరిగేనా..?

మంచిర్యాల :సింగ‌రేణి ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏఐటీయూసీ సిద్ధం అవుతోంది. ఇప్ప‌టికే ద్వితీయ శ్రేణి నేత‌ల‌కు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సి వ్యూహాలు, ఇత‌ర వ్య‌వ‌హారాల‌పై దృష్టి సారించారు. అయితే యూనియ‌న్…

నిలిచిన‌ 108… ఆగిన ప్రాణం

అప‌ర సంజీవినిగా పేరున్న 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది. దీంతో మహిళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొత్తగూడెం జిల్లా చర్లలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. చర్ల మండలం రాళ్లపురం గ్రామానికి చెందిన మ‌డావి…

స్పందించి.. స‌మ‌స్య ప‌రిష్క‌రించి…

నాయ‌కుడంటే స‌మ‌స్య చెబితే వెంట‌నే స్పందించేవాడు... నేత అంటే ప్ర‌జ‌ల వెంటే వారి క‌ష్ట‌సుఖాల్లో పాలు పంచుకునే వాడు. సిర్పూరు ఎమ్మెల్యే ఈ విష‌యంలో ముందు వ‌రుస‌లో ఉంటాడు. త‌మ‌కు ఇబ్బంది ఉంద‌ని ఆ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటారు.…

బీజేపీ కార్యాల‌యం వ‌ద్ద ర‌ణ‌రంగం

పోటాపోటీ నినాదాలు.. ప‌ర‌స్ప‌ర దాడుల‌తో హ‌న్మ‌కొండ బీజేపీ కార్యాల‌యం ద‌ద్ద‌రిల్లిపోయింది. హన్మకొండ బిజెపి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్…

హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్

బెల్లంపల్లి ఆర్ముడ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఏం.జయకర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఉన్నత అధికారులు, ప్రభుత్వాన్ని కించపరుస్తూ, అవహేళన…

వాసిరెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే..

మంచిర్యాల : ఏఐటీయూసీ వాసిరెడ్డి సీతారామ‌య్య తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని టీబీజీకేఎస్ ఉపాధ్య‌క్షుడు మేడిప‌ల్లి సంప‌త్ డిమాండ్ చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌నగా తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో…

రైల్వే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

మంచిర్యాల : బెల్లంప‌ల్లి రైల్వే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని పెద్ద‌ప‌ల్లి ఎంపీ బోర్ల‌కుంట వెంక‌టేష్ నేత‌, ఎమ్మెల్యే దుర్గంచిన్న‌య్య కోరారు. గురువారం హైదరాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ ని కలసి రైల్వే స‌మ‌స్య‌ల‌పై…

ఎమ్మెల్యేగారూ.. హామీ మ‌రిచారు మీరు..

మంచిర్యాల : మాదారం టౌన్‌షిప్‌... చుట్టూ కొండ‌లు, చెట్ల మ‌ధ్య పొద‌రిల్లులా ఉంటుంది ఆ గ్రామం.. గ‌తంలో చుట్టు ప‌క్క‌ల బొగ్గు గ‌నులు, నిత్యం వ‌చ్చిపోయే కార్మికుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుండేది. వ‌రుస‌గా బావులు మూత‌ప‌డుతుంటంతో ఇప్పుడు ఆ గ్రామం…

యాదమ్మ వండాలే… మోదీ తినాలే..

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ దేశాధినేత‌... ఆయ‌నకు వండించే వంట‌కాలు ఎలా ఉంటాయి ఒక‌సారి ఊహించుకోండి.. ప్ర‌త్యేకంగా త‌ర్ఫీదు పొందిన వంట‌గాళ్లు.. ఆయ‌న రుచికి, ఆరోగ్యానికి స‌రిప‌డా వంట‌లు చేయిస్తారు. కానీ హైద‌రాబాద్ నిర్వ‌హించనున్న బీజేపీ…