Browsing Category

తాజా వార్తలు

బల పరీక్ష ఎదుర్కొవాల్సిందే

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం రేపు బ‌ల‌ప‌రీక్ష ఎదుర్కొనుంది. మహారాష్ట్ర సంక్షోభం పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బల ల్రీక్షకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బల పరీక్ష పై గవర్నర్ నిర్ణయం సమర్దించిన కోర్టు. రేపు ఉదయం 11 గంటలకు…

ఎంఐఎం ఎమ్మెల్యేలు జంప్

మ‌జ్లిస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి జంప్ చేశారు. బీహార్లో నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీని మారారు. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మొదటి సారిగా 32 అసెంబ్లీ…

ఎపిక‌ల్ క‌ళాశాల ప్ర‌భంజ‌నం..

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో ఎపిక‌ల్ జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థులు దుమ్ము రేపారు. స్థాపించిన మొద‌టి విద్యా సంవ‌త్స‌రంలోనే అత్య‌ద్భుత‌మైన ఫ‌లితాలు సాధించి అబ్బుర‌ప‌రిచారు. ఆధునిక‌మైన టెక్నాల‌జీ ఉప‌యోగించి ఇందులో విద్యాబోధ‌న నిర్వ‌హించారు.…

పేద‌ల ఇండ్ల కూల్చివేత అన్యాయం

మంచిర్యాల : చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కిష్టంపేట‌, బావురావుపేట గ్రామాల్లోని కొంద‌రు పేద‌ల ఇండ్ల‌ను కూల్చివేయ‌డం అన్యాయ‌మ‌ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత న‌ల్లాల ఓదెలు స్ప‌ష్టం చేశారు. ఆయ‌న కూల్చిన ఇండ్ల‌ను ప‌రిశీలించారు. ఈ…

ఫ్లాష్.. ఫ్లాష్.. మంచిర్యాల లో కారు దగ్ధం

మంచిర్యాల జిల్లా ముల్కల్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు దగ్ధం అయింది. ముల్కల పత్తి మిల్లు వద్ద రోడ్డు పైనే కారు దగ్ధం అయ్యింది. షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైనట్టు స్థానికులు వెల్లడించారు. కారు కరీంనగర్ కు చెందినట్లు అనుమానిస్తున్నారు.

ఉద్రిక్తంగా మారిన కూల్చివేతలు

చెన్నూర్ మండలంలోని కిష్టంపేట, బావురావుపేట గ్రామ పంచాయతీలలో జాతీయ రహదారి సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండ అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లను రెవెన్యూ అధికారులు మంగళవారం తొలగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండె మాట్లాడుతూ జాతీయ…

పార్టీ మార్పు పై పురాణం క్లారిటీ

మంచిర్యాల పార్టీ మారడంపై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలో పార్టీ మారే అవకాశం లేదని స్పష్టం చేశారు. తాను కానీ తన అనుచరులు గాని పార్టీ మారబోరని స్పష్టం చేశారు. కావాలనే కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని…

ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే!

హైదరాబాద్‌: ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణనాథుడు ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు. పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్‌ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల…

యువత భవితవ్యం నిర్వీర్యం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ వల్ల యువత భవితవ్యం నిర్వీర్యం అవుతుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచిర్యాల…

కల సాకారానికి మరో అడుగు

మంచిర్యాల : మంచిర్యాల,పెద్దపల్లి జిల్లా అంతర్గాం, సరిహద్దులో ఉన్న గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణంలో కదలిక వచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ టెండర్లు పిలిచింది. రూ. 108.52 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. 24 నెలల్లో పూర్తి…