Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రైతు ప్రాణం మీదకు తెచ్చిన నకిలీ విత్తనాలు
మంచిర్యాల : నకిలీ పత్తివిత్తనాలు రైతు ప్రాణం మీదకు తెచ్చాయి. నకిలీ విత్తనాలు కొనుగోలు చేశారనే నెపంతో పోలీసులు స్టేషన్ పిలిపించడంతో అవమానం భరించలేక మంచిర్యాల జిల్లా నెన్నల మండలానికి చెందిన రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.…
జిల్లా పౌర సంబంధాల అధికారిగా వై.సంపత్ కుమార్
పెద్దపల్లి : జిల్లా నూతన పౌర సంబంధాల అధికారిగా వై. సంపత్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సంపత్ కుమార్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా పెద్దపల్లి డీపీఆర్ఓ పోస్టు ఖాళీగా…
జాతీయ సమైక్యతా శిబిరానికి సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వ క్రీడల మంత్రిత్వ శాఖ, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా శిబిరానికి దొమ్మటి జ్యోత్స్న ఎంపికైంది. కాకతీయ విశ్వవిద్యాలయం తరపున మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో…
నిర్మల్ జిల్లా వాసికి రాజ్యసభ సభ్యత్వం
నిర్మల్ : నిర్మల్ జిల్లా వాసికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం లభించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖులైన ఏలేటి నిరంజన్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్…
కార్మికులకు నష్టం చేసేది జాతీయ కార్మిక సంఘాలే
జాతీయ సంఘాలు తమ మనుగడ కాపాడుకోవడానికి పనిగట్టుకొని తెలంగాణ బొగ్గుగని సంఘాన్ని విమర్శిస్తున్నారని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. ఆర్జిటు ఏరియా వర్కషాప్ గేట్మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సికాస…
సోమగూడెంలో ఖాళీ స్థలాల కబ్జా
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం కొత్త కాలనీలో ఖాళీ స్థలాల్లో కొందరు నిర్మాణాలు చేపడుతున్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో అధికారులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సోమగూడెం పాతబస్తీలో…
నిర్మల్ జిల్లాలో నకిలీ మద్యం తయారీ
నిర్మల్ :నిర్మల్ జిల్లా పెంబిలో నకిలీ మద్యం తయారీ వ్యక్తి గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్శాఖ అధికారులు .. దాడుల్లో భారీగా కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలో నకిలీ మద్యం తయారీ సాగుతోందని…
ఇదేనా ప్రభుత్వ వైద్యం…?
నిర్మల్ :నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పేద ప్రజలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంగ్వాపేట్ కు చెందిన ప్రేమలత అనే మహిళ ప్రమాదంలో గాయపడగా ఆమెను…
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యువకుడి ఆత్మహత్యాయత్నం
టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వేధింపులు భరించలేక ఓ యువకుడు ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీకి చెందిన ఆవులసంతోష్ 170 సర్వేనెంబర్ లోని ఇల్లు…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల ఉరుముల తో కూడిన వర్షం పడుతోంది. బోథ్ మండలం లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. బేల మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కు తోడు పిడుగుపాటు ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది.…