Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఆడపిల్లలని తెలిసి కడుపులోనే చంపేశారు…
ఆడపిల్ల అని తెలిస్తే చాలు పిండంగా ఉండగానే చంపేస్తున్నారు. దీనికి స్కానింగ్ సెంటర్ల దగ్గర నుంచి వైద్యుల వరకు అందరూ దోషులే. తాజాగా కర్నాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కాల్వలో ఏడు మృత పిండాలు కనపించడం షాకింగ్కు గురి…
టీచర్లు.. మీ ఆస్తుల లెక్క చెప్పండి
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు వెల్లడించాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా వివరాలు చెప్పాలని, అలాగే ఏడాదికోసారి ఆస్తుల వివరాలు సమర్పించాలని టీఎస్ విద్యాశాఖ స్పష్టం…
సింగరేణి గడ్డను ఎవరూ పట్టించుకోలే
మంచిర్యాల :ఎన్నో ఏండ్లుగా సింగరేణి గడ్డను ఎవరూ పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత సింగరేణిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర కార్మిక,ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ…
ఉమ్మడి ఆదిలాబాద్ లో పిడుగుల వాన..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వాన కురుస్తోంది. పొలం పనులకు వెళ్లిన బడుగు జీవులపై పిడుగులు పడి అక్కడికక్కడే ప్రాణాలు వదులుతున్నారు. ఈ ఐదు రోజుల్లోనే ఏడుగురు రైతులు మృత్యువాతపడ్డారు. దీంతో రైతులు పొలాలు, చేన్లలో పనులు…
విద్యుత్ షాక్ తో మృతి.. రాస్తారోకో
మంచిర్యాల : విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. ఆ యువకుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు రాస్తారోకో చేస్తున్నారు.. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాల…
అదే హోదాలో సర్ఫేస్ ఉద్యోగం ఇవ్వాలి
మెడికల్ ఆన్ ఫిట్ అయిన మైనింగ్ ఉద్యోగులను అదే హోదాలో సర్ఫేస్ లో ఉద్యోగం కల్పించాలని కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రామగుండం ఏరియా వకిల్ పల్లిలో పనిచేస్తున్న సూపర్ వైజర్ ప్రసాద్…
ఆమె టీచర్ కాదు.. అడిషనల్ కలెక్టర్..
పిల్లలూ మీకు వన్.. టూ.. త్రీ వచ్చా అంటూ అడిగింది.. పిల్లలు అరగంట పాటు పాఠాలు సైతం చెప్పింది. అయితే ఆమె మాత్రం ఉపాధ్యాయుని కాదు.. పాఠశాలలో ఇంత దీక్షగా పాఠాలు చెప్పిన ఆమె ఎవరా..? అని ఆరా తీస్తే తను అడిషనల్ కలెక్టర్ అని తేలింది.…
గుడిలోనే బడి
ప్రభుత్వం విద్య కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతోంది. కానీ అదంతా నిజం కాదని క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి తెలిసిపోతోంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పాత సాంవ్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తరగతుల…
వెలుగులోకి వేణుగోపాలాచారి..
నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంలో విద్యార్థులు విజయం సాధించారు. తమ సమస్యలను పరిష్కరించాలని దాదాపు వారం రోజుల పాటు ఆందోళన నిర్వహించిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చింది.…
ఓకే మాట.. ఓకే బాటగా ముందుకు సాగారు..
బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థి సంఘం నాయకుడితో పాటు విద్యార్థులకు సన్మానం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై 7 రోజుల పాటు సుదీర్ఘ ఆందోళనలు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన విద్యార్థి సంఘ నాయకుడు మాదేస్ సుంకరితో పాటు 30…