Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య!
ఓ ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చనిపోవడం సంచలనం సృష్టించింది. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ శుక్రవారం తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు గల…
రైతులకు గుడ్న్యూస్
హైదరాబాద్: రైతులకు శుభవార్త.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉంది. సాధారణం కంటే ఒక వారం ముందుగానే కేరళను తాకే అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను…
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు
మంచిర్యాల :శుభకార్యానికి హాజరై వస్తున్న దంపతులను లారీ ఢీకొనడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్య తీవ్ర గాయాలపాలైన సంఘటన గురువారం రాత్రి జరిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్ అటవీ శాఖ చెక్పోస్టు సమీపంలో లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన…
నిర్మల్ లో యువకుడి దారుణ హత్య
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ యువకుణ్ణి కత్తెరతో గొంతు కోసి హత్య చేసిన మరో యువకుడు.. జిల్లా కేంద్రంలో బైల్ బజార్లో జుబేర్ అనే యువకుణ్ణి హత్య చేశారు. జుబేర్ (20)ను హత్య చేసిన ఫయాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.…
అంగన్వాడీలు.. హ్యాట్సాప్
అనాథ శవంలా పడి ఉన్న ఓ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా దగ్గరుండి పాడె మోసిన అంగన్వాడీలు ఇప్పుడు అందరి చేత హ్యాట్సాప్ అనిపించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నంలో అన్నెం సౌజన్య అనే వివాహిత బుధవారం…
మమ్మల్ని విమర్శించే అర్హత మీకెక్కడిది..?
మంచిర్యాల : కార్మికులకు హక్కులను తీసుకొచ్చిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని విమర్శించే అర్హత జాతీయ కార్మిక సంఘాలకు లేదని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల స్పష్టం చేశారు. ఆర్జిటు ఉపాధ్యక్షుడు ఆయిలిశ్రీనివాస్ అధ్యక్షతన ఓసిపి…
జీఎం (మార్కెటింగ్)గా ఎం.సురేశ్ బాధ్యతల స్వీకరణ
సింగరేణి కాలరీస్లో జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)గా ఎం.సురేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మార్కెటింగ్, సేల్స్ విభాగానికి సంబంధించిన డీజీఎంలు ఎన్.వి.రాజశేఖరరావు,తాడబోయిన శ్రీనివాస్,సత్తు సంజయ్,అధికారులు,ఉద్యోగులు స్వాగతం…
జీలకర్ర బెల్లం పెడుతుండగా పెళ్లి కూతురు మృతి
కొత్త జీవితం పై కోటి ఆశలు పెట్టుకుంది. తనకి కాబోయే వాడితో ఎడడుగులు నడవాలని కలలు కన్నది.. తనకు నచ్చిన వాడు జీలకర్ర బెల్లం పెడ్తుంటే మురిసిపోయింది.. కానీ అంతలోనే ఆ జంటను చూసి విధికి కన్నుకుట్టింది.
కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు…
రైతులకు ఇబ్బంది జరిగితే ఉపేక్షించేది లేదు
మంచిర్యాల : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బంది కలిగితే ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. యాసంగి వడ్ల కొనుగోలుపై జిల్లా రైస్ మిలర్స్ యజమానులతో కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రైస్ మిల్లర్ల…
చిక్కనంటున్న చికెన్
రాష్ట్రంలో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. రిటైల్ చికెన్ షాపుల్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.300 వరకు అమ్ముతున్నారు. ఇక స్కిన్ ఉన్న చికెన్ కూడా రూ. 290 దాటిపోయింది. గతంలో ఎండా కాలంలో తగ్గే చికెన్ ధరలు కొన్నేండ్లుగా పెరుగుతూ…