Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం
సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొందరు యువకులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై…
కన్నీళ్లు తుడుచుకుని.. కష్టాలు దాటుకుని…
ఎన్నో కష్టాలు... కన్నీళ్లు దాటుకుని దేశంలోనే అత్యున్నత పదవికి పోటీ పడే స్థాయి వరకు ఇది ద్రౌపది ముర్ము జీవితం... దేశంలో వెనకబడిన రాష్ట్రల్లో ఒకటైన ఒడిస్సా రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో 1958 జూన్ 20న…
అభివృద్ధి చూసి ఓర్వలేక అభాండాలు
మంచిర్యాల : గతంలో ఎన్నడూ లేని విధంగా మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి పథంలో కొనసాగుతోందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు స్పష్టం చేశారు. ఆయన తన నివాసంంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ప్రతి ఒక్కరూ యోగా చేయాలి
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాయామం చేయాలని రాష్ట్ర సేవికా సమితి వరంగల్ జిల్లా కార్యవాహిక జ్యోతిర్మయి అన్నారు. మంగళవారం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాశీబుగ్గలోని సుందరయ్యనగర్ జడ్పీ పాఠశాల,…
నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
అర్హులైన భూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయించాలని మంత్రి హరీష్ రావుకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వినతి పత్రం అందజేశారు. రామగిరి మండలం లద్నాపూర్లో 283 మంది భూ నిర్వాసితులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు…
ప్రజా జీవనానికి భంగం కలిస్తే చర్యలు తప్పవు
మంచిర్యాల - ప్రజా జీవనానికి భంగం కలిగినా, ఆస్తులను ధ్వంసం చేసినా చట్ట ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలోని ఆర్మీ ఉద్యోగాలకు ఎన్నికైన, ప్రయత్నం చేస్తున్న 30…
బడుగులపై పిడుగు
పిడుగుపాటు కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఒకరు చనిపోయారు. రెండు రోజుల కిందట కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో తల్లి, కొడుకు…
విద్యార్థి ఉద్యమం.. విజయం…
బాసర : ఎండా లేదు.. వానా లేదు. పగలు లేదు.. రాత్రి లేదు.. తమ సమస్యలు తీరే వరకు కదిలేది లేదనే పట్టుదల.. ఎన్నిమార్లు ప్రభుత్వాలు, అధికారులకు విన్నవించినా ఫలితం లేదనే ఆవేదన.. వేలాది మంది విద్యార్థులు ఒకే మాట.. బాటగా…
బ్రేకింగ్.. పిడుగు పడి ఇద్దరి మృతి
పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన కొమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. వాంకిడి మండలంలో ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురిసింది. ఇందాని గ్రామ సమీపంలో పిడుగు పడి సండేవాకు బాయ్ (35) సెండే విష్ణు (6) మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురికి…
అమ్మగా అడుగుతున్న… ఆందోళన విరమించండి
కొన్ని రోజులుగా ఎండలో, వానలో మీరు కూర్చోవడం మీ మంత్రిగానే కాదు. ఒక అమ్మగా బాధేస్తుంది.. ఆందోళన విరమించండని మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆందోళన విరమించాలని,…