Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
వాంకిడి-ఆసిఫాబాద్ ప్రధాన రహదారి కమాన చౌరస్తా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టాయి. బైక్ పై ఉన్న తిర్యాణికి చెందిన మర్సుకోల శంకర్ మృతి. మరో వ్యక్తి మర్సుకోల సుమన్ కు గాయాలు... మరో బైక్ పై ఉన్న వాంకిడికి చెందిన బంక…
గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
మంచిర్యాల : నస్పూర్ పోలీస్ స్టేషన్ అదనపు ఎస్సై గుండె పోటుతో మృతి. అదనపు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఇమామ్ కు గుండె పోటు రావడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
అమ్మ పాదాలకు పూజ.. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం…
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్వహించిన వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని సింగరేణి స్టేడియంలో పెద్ద ఎత్తున…
నువ్వు అప్పుడు వెన్నుపోటు పొడిచే బిజీలో ఉన్నవ్
కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదనడంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై ప్రభుత్వ విప్ బాల్కసుమన్ విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో ఓటుకు నోటు కేసు నిందితుడు…
అన్నంలో ఎలుకమందు కలిపి, గొంతు నులిమి…
ఇష్టం లేని పెళ్లి చేయడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఒకసారి అన్నంలో విషం కలిపి హత్యాయత్నం చేసింది. అది విఫలం కావడంతో రెండోసారి గొంతు నులిమి చంపేసింది. ఛాతిలో నొప్పితో చనిపోయాడని నాటకం ఆడింది. పోలీసుల దర్యాప్తులో హత్య…
కాసుల కక్కుర్తి.. కొలతల్లో మాయ…
మంచిర్యాల : అసలే పెట్రోల్, డీజిల్ ధరలు మంట మండుతున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటిపోయాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు వాహనాలు బయటకు తీయాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రో బంకుల కాసుల కక్కుర్తి.. వాహనదారులకు శాపంగా…
దళారులను నమ్మి మోసపోవద్దు
మంచిర్యాల :వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోస పోవద్దని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు స్పష్టం చేశారు. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ…
బీర్లు, బిర్యానీలకు అమ్ముడుపోయేది నీ పార్టీ వాళ్లే..
మంచిర్యాల : TRSV పోరగాళ్లు చిల్లర గాళ్ళు, బీర్లు బిర్యానిల కోసం పనిచేస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం పట్ల టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం…
ప్రజా సమస్యల కోసం పోరాటం
మంచిర్యాల : ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం దండేపల్లి మండలంలో మ్యాదరిపేట్, పర్ధాన్ గూడెంలో గడప గడపకు బీజేపీ…
వెయ్యి రూపాయల కోసం స్నేహితుడి హత్య
కేవలం వెయ్యి రూపాయల కోసం స్నేహితున్ని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. హత్య చేసినా తనకేం సంబంధం లేదన్నంటూ తిరిగాడు. పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా వ్యవహరం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..మెదక్ జిల్లా…