Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బాసరలో నిర్బంధకాండ
నిర్మల్ :బాసరలో పోలీసుల రాజ్యం కొనసాగుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఐదు రోజులుగా విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. తాము సమస్యలు తీర్చాలని ఎవరిని కలిసినా, ఎంత మందికి విన్నవించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని…
TBGKS వచ్చాకే కార్మికుల ముఖాల్లో నవ్వులు
మంచిర్యాల : సింగరేణిలో తమ యూనియన్ వచ్చాకే కార్మికుల ముఖాల్లో నవ్వులు కనిపిస్తున్నాయని పలువురు TBGKS నేతలు స్పష్టం చేశారు. శనివారం ఆర్కే6 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో నేతలు పాల్గొని మాట్లాడారు. ఏఐటీయూసీ నేతలు…
కుట్రకు సూత్రధారులు వీరే..
ఉద్యోగాలు రావని, అగ్నిపథ్ వల్ల నష్టం కలుగుతుందని విద్యార్థులను రెచ్చగొట్టారు. ఆందోళన చేస్తున్న వారికి ఫులిహోర,బట్టర్ మిల్క్,వాటర్ బాటిళ్లు అందించారు. షెల్టర్లు కూడా కల్పించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం వెనక కుట్ర…
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం
మంచిర్యాల:మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని, దానికి యువత ముందుకు రావాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు.శుక్రవారం చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్…
రూటు మార్చి… గోడ దూకి….
మాస్కు వేసుకుని.. రూటు మార్చి మరీ పీసీసీ చీఫ్ బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. అక్కడ క్యాంపస్ లోపలికి చేరుకున్న ఆయన విద్యార్థుల వద్దకు వెళ్లే క్రమంలో పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న…
పెట్రోల్ బాంబులు… కర్రలు… రాడ్లు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనలో ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు, కర్రలు, రాడ్లు ఉపయోగించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న దానికి బలం…
విద్యార్థులను తక్కువగా అంచనా వేయకండి
అహంకారపూరిత కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కుగా అంచనా వేయకూడదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు.నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై రాహుల్ స్పందించారు. విద్యార్థుల వాస్తవ డిమాండ్లను సిల్లీగా…
పక్కా ప్లాన్ ప్రకారమే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేపట్టిన ఆందోళన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. ఆర్మీ ఉద్యోగ ఆశావహులు వాట్సాప్ గ్రూపుల్లో ఈ సందేశాన్ని…
సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ సినీనటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఆమెపై హైదరాబాద్ సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఈ ఫిర్యాదు…
కింద పడుతుండగా ఎస్ఐ భుజం పట్టుకున్నా : రేణుకా
'నన్ను వెనకాల నుంచి తోసేశారు.. దాంతో కింద పడుతుండగా.. ఎస్ఐ భుజం పట్టుకున్నా.. పోలీసులను అవమానపరిచే ఉద్దేశం లేదు... పోలీసుల పట్ల గౌరవం ఉందని మాజీ ఎంపీ రేణుకా చౌదరి స్పష్టం చేశారు. రాజ్భవన్ వద్ద ఎస్ఐ ఉపేంద్ర కాలర్ పట్టుకున్న ఘటనకు…