Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సింగరేణిలో ఉద్యోగాల జాతర
సింగరేణి సంస్థలో ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్) పోస్టులు భర్తీ చేయనున్నారు. 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ I,2 (క్లర్కు) పోస్టుల భర్తీ కోసం గురువారం యాజమాన్యం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణిలో…
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. సీపీఐ నారాయణ అరెస్ట్
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల నిరసనలలో ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు విద్యార్థులకు మద్ధతు ప్రకటించడానికి ట్రిపుల్ ఐటీకి వచ్చిన సీపీఐ నేత నారాయణను, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు…
బ్రేకింగ్… నిర్మల్లో ఇద్దరు ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం
నిర్మల్ : నిర్మల్లో ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం సృష్టించింది. మామడ అటవీ రేంజుపరిధి లోని ఆరెపల్లి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్, బీట్ ఆఫీసర్ వెన్నెల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అధికారులు అకారణంగా సస్పెండ్…
ఎస్ఐ చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి
సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో దానిని నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్భవన్ రణరంగంగా మారింది.కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాజ్భవన్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఖైరతాబాద్ కూడలి వద్ద ఉద్రిక్తత…
టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ కౌన్సిలర్
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కౌన్సిలర్ మోతె సుజాత కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఆమె టీఆర్ఎస్లో…
ప్రభుత్వ వైఖరితో ప్రమాదంలో సింగరేణి
మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వ వైఖరితో సింగరేణి సంస్థ భవిష్యత్ ప్రమాదంలో పడిందని INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. మందమర్రి INTUC కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి మాట్లాడారు. ఒకవైపు…
విద్యుత్ సబ్ స్టేషన్ పై పిడుగు
కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పై మంగళవారం సాయంత్రం పిడుగు పడింది. దీంతో ఆపరేటర్ సురేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. సురేష్ ని సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం…
శాశ్వత గార్డులను నియమించండి
మంచిర్యాల : బెల్లంపల్లి ఏరియాలో శాశ్వత గార్డులను ఏర్పాటు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఏరియా పర్యటనకు వచ్చిన సందర్భంగా సింగరేణి చీఫ్ఆఫ్ సెక్యూరిటీ…
త్రివిధ దళాల్లో చేరేందుకు యువతకు అవకాశం
త్రివిధ దళాల్లో యువత భాగస్వామ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సాయుధ బాలగాల నియామక ప్రక్రియలో నూతన విధానం తీసుకొచ్చింది. ఆర్మీ(Army)లో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో... అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకాన్ని రక్షణ…
ఆందోళనలతో దద్దరిల్లుతున్న బాసర త్రిపుల్ ఐటీ
బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళనతో దద్దరిల్లుతోంది. మంగళవారం ఉదయం నుంచి విద్యాలయంలోని ఐదు వేల మంది విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. అల్పాహారం మానేసి…