Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఎడ్యుకేషన్ హబ్గా బెల్లంపల్లి
మంచిర్యాల:ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దామని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గంచిన్నయ్య స్పష్టం చేశారు. గురువారం మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో పనులకు…
500 కిమీ నుంచి వచ్చి… చెప్పుతో చితక్కొట్టింది..
ఆ యువకుడితో పరిచయం పెంచుకుంది.. అడ్రసు తెలుసుకుంది.. దాదాపు 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి వచ్చి మరీ చెప్పుతో చితక్కొట్టింది..
కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన షాన్వాజ్ అనే యువకుడు ఓ యువతిని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో…
సింగరేణిలో జీఎంల బదిలీలు
మంచిర్యాల : సింగరేణి వ్యాప్తంగా పలువురు జీఎంలను బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
పేరు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం బదిలీ అయిన ప్రదేశం
కే.కొండయ్య ఎన్విరాన్మెంట్…
ఎన్నో హక్కులు సాధించాం..
మంచిర్యాల : తమ హయాంలోనే ఎన్నో హక్కులు సాధించామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెoగర్ల మల్లయ్య స్పష్టం చేశారు. ఆయన ఆర్కే-7ఏ గనిపై నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం…
అన్నదాత.. క్షమించు…
నువ్వే వెన్నెముక అని చెబుతాం.. కానీ, నీ వెన్నుముక విరుస్తాం
బురద నుంచి బంగారం పండించే నిన్నే ఆ బుదరలో తొక్కేస్తాం..
నిన్ను ఆర్థికంగ ఆదుకుంటున్నమని జబ్బలు చరుకుంటుం..
నీవు పండించే పంట నీకు కాకుండా చేస్తం..
రక్తాన్ని చెమట…
చేతికొచ్చిన పంట.. నీటి పాలు..
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. జోరు వానతో పంటలు నేలమట్టమయ్యాయి. పంట చేతికొచ్చే సమయంలో ఒక్కసారిగా వచ్చిన వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో ఏమి చేయాలో తెలియడం…
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
మంచిర్యాల :మంచిర్యాల జిల్లా బీజోన్ ఏరియాలో ఓ యువకుడు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెళ్లి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. వివరాల్లోకి…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొమురం భీమ్, మంచిర్యాలలో జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా, మిగతా జిల్లాల్లో సైతం వర్షాలు…
పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి గా సైదం వెంకటేష్
మంచిర్యాల :పీఆర్టీయూ టీఎస్ భీమిని మండల ప్రధాన కార్యదర్శిగా సైదం వెంకటేష్ ఎంపికయ్యారు.మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ ఎంపిక చేసారు. సైదంవెంకటేష్ అక్కలపల్లి,ప్రాథమికోన్నత పాఠశాలలో చేస్తున్నారు. తనపై నమ్మకం ఉంచి మండల ప్రధాన…
గనిలో దిగి.. సమస్యలు తెలుసుకుని…
మంచిర్యాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని TBGKS ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన భూగర్భ గనిలోకి దిగి పని స్థలాలను పరిశీలించి, అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.…