Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
నైట్ క్లబ్ లో రాహుల్ చిందులు..
క్లబ్ అంతా మసక మసకగా ఉంది. అదే విధంగా అక్కడ జోరుగా, డీజే పాటలు విన్పిస్తున్నాయి. డ్యాన్స్ కూడా చేస్తున్నారు. అందులో వింతేముంది అనుకుంటున్నారా..? అక్కడ ఆ డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్న వారిలో ఒక పెద్ద వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే…
నకిలీ పత్తి విత్తనాల వెనక పెద్దలు..
మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తివిత్తనాల అమ్మకాల వ్యవహారం వెనక పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కొందరు ప్రజాప్రతినిదులు, నేతలు వీటి వెనక ఉండి నడిపిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ముఖ్యంగా బెల్లంపల్లి…
టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు
మంచిర్యాల : చెన్నూరులో బీజేపీ నేతలపై దాడి వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో పదిమంది నేతలపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 30న మిర్చి కల్లాల పరిశీలనకు వెళ్లిన పలువురు బీజేపీ నాయకులపై దాడి జరిగింది. బీజేపీ…
మీ ఎంపీలపై దాడులు చేస్తాం..
మంచిర్యాల :మంచిర్యాల జిల్లాలో బీజేపీ నేతలు, కార్యకర్తల మీద టీఆర్ఎస్ నేతల దాడి మంచి పద్దతి కాదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో బిజెపి నాయకుల పై టిఆర్ఎస్ నేతల దాడిలో గాయపడిన బీజేపీ నాయకులను…
నేను మోతీషా ఆత్మను మాట్లాడుతున్నా…
నమస్తే సార్.. నేను గుర్తున్నానా... నాలుగు రోజుల కిందట వడదెబ్బతో చనిపోయా.. నా శవాన్ని సైతం తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ సోదరుడు రూ.80 వేలు డిమాండ్ చేస్తే అన్ని డబ్బులు లేక నన్ను అక్కడే వదిలేసి వెళ్లాడు. నేనే మోతీషాను.. నా…
కలలు కనాలి.. సాకారం చేసుకోవాలి..
మంచిర్యాల :యువత కలలు కనాలని వాటిని సాకారం చేసుకోవాలని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ ప్రారంభోత్సవం, ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో చదవడం వల్ల…
సోయాబీన్ విత్తనాలపై సబ్సిడీ ఇవ్వండి
ఆదిలాబాద్ : సోయాబీన్ విత్తనాలపై 50శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఎంపీ సోయంబాపురావ్ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పెద్దఎత్తున సోయాబీన్ సాగు చేస్తారని చెప్పారు.…
మీ పనితీరు మార్చుకోండి
మంచిర్యాల జిల్లా // ఉపాధి హామీ పనులకు సంబంధించిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారి పనితీరు మార్చుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ప్రజావాణిలో మండల ప్రత్యేక అధికారి…
నేటి సమాజానికి పూలే దంపతులు ఆదర్శం
కాగజ్నగర్ : పూలే దంపతుల జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. బెజ్జుర్ మండల కేంద్రంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మండల టిఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు.…
పేదరికం ఓడింది.. మానవత్వం గెలిచింది..
మంచిర్యాల : కండ్ల ముందే సోదరుడు చనిపోయాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం శవాన్ని తీసుకుపోయే పరిస్థితి లేదు. అంబులెన్స్ వాళ్లని అడిగితే రూ.80 వేలు డిమాండ్ చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో శవాన్ని అక్కడే వదిలేసిపోయాడు తమ్ముడు..…