Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కేసీఆర్తో గ్యాప్ పై జీయర్ ఏమన్నారంటే..?
తమకు ఎవరితోనూ గ్యాప్ లేదని త్రిదండి చిన్నజీయర్ స్వామి స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో గ్యాప్ వచ్చిందా అని విలేకరులు ప్రశ్నించగా ఆయన సమాధానమిచ్చారు. తమకు ఎవరితోనూ గ్యాప్ లేదని అయితే అవతలివాళ్లు గ్యాప్…
ఆదిలాబాద్లో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు
కాశ్మీర్ ఫైల్స్ సినిమా నడుస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేయడం ఉద్రికత్త దారి తీసిన ఘన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్ లో మ్యాట్నీ షో…
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మంచిర్యాల : శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్.టి.సి.బస్సు, బైక్ ఢీ కొట్టాడంతో వారు మరణించారు. ఇందారం, రామరావుపేట కు చెందిన ప్రసాద్, నరేష్ అనే ఇద్దరు యువకులు మృతి…
మందు.. చిందు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అత్యుత్సాహం..
మహబూబాబాద్ జిల్లాలో హోళీ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన క్యాంపు కార్యాలయంలో హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలపై రంగులు జల్లుతూ సందడి చేసిన ఆయన కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. బీరు…
తెలుగు ఛానళ్లలో NTv నంబర్ వన్
తెలుగు న్యూస్ ఛానళ్లలో ఎన్టీవీ మొదటి స్థానంలో నిలిచింది. చాలా కాలం విరామం తర్వాత బార్క్ టీవీ చానళ్ల రేటింగ్స్ను ప్రకటించింది. ఈ ఏడాది పదో వారం రేటింగ్స్ ను చూస్తే ఓవరాల్గా 77 పాయింట్లతో ఎన్టీవీ అగ్రస్థానంలో ఉంది. అర్బన్ , రూరల్…
ఇక బంగారం ఏటీఎంలు
ఏటీఎంలలో ఇప్పటి వరకు డబ్బులు మాత్రమే తీసుకుంటున్నాం... రాబోయే రోజుల్లో ఇక బంగారం కూడా తీసుకునే అవకావం రానుంది. దేశంలోనే తొలిసారిగా గోల్డ్సిక్కా బంగారు ఏటీఎంలను ఏర్పాటు చేస్తోంది. ఇవి కూడా ఏటీఎం యంత్రాల్లానే ఉంటాయి. కార్డుతోనే అక్కడ…
కారు బీభత్సం.. రెండేళ్ల చిన్నారి మృతి.. కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్..
హైదారాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి పది గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ముగ్గురు మహిళలను ఢికొట్టింది. అయితే ఓ మహిళ చేతిలో ఉన్నరెండున్నర నెలల పాప మహిళ చేతిలో నుండి కింద పడడంతో తలకు గాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో…
సింగరేణి పరిరక్షణ రణభేరి విజయవంతం చేద్దాం
సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర విజయవంతం చేద్దామని ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి కోరారు. గురువారం ఆర్జీ-3 వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర కైరిగుడ…
ఖరీదైన కార్లు పక్కకు… థార్ ఎక్కిన మోదీ..
ప్రధాని మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటించారు. ఆయన పలు రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ నిర్వహించిన రోడ్ షోలలో తన ఖరీదైన మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్లను పక్కన పెట్టి మరీ... మహింద్రా థార్లోనే ప్రయాణించారు. మహింద్రా థార్…
పుట్టిన బిడ్డను సజీవంగా పాతిపెట్టిన కన్నతల్లి
అమ్మ ప్రేమను మించింది లేదంటారు ఈ లోకంలో.. ఆమె ప్రేమ వెలకట్టలేనిది.. బలమైంది కూడా. అటువంటి బంధాన్ని కొందరు అపహాస్యం చేస్తున్నారు. తాజాగా, ఓ తల్లి అప్పుడే పుట్టిన పసిగుడ్డును భూమిలో సజీవంగా పాతిపెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్లోని…