Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
35 ఏళ్లు దాటిన డిపెండెంట్ల కు కారుణ్య నియామకాల్లో అవకాశం
సింగరేణిలో ఇటీవల అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై దశల వారీగా జరుగుతున్న చర్చలు బుధవారం సఫలీకృతమయ్యాయి. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ లక్ష్మణ్ సమక్షంలో బుధవారం హైదరాబాద్ లో సింగరేణి యాజమాన్యానికి, ఆరు కార్మిక సంఘాలకు మధ్య చారిత్రక…
కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
మంచిర్యాల : సింగరేణిలో ఉన్న సివిల్ కాంట్రాక్టర్స్ సమస్యలు పరిష్కరించాలని లేకపోతే సమ్మె తప్పదని సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ బెల్లంపల్లి కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. బుధవారం బెల్లంపల్లి జనరల్ మేనేజర్,సివిల్ డివైజీఎంకి…
యాజమాన్యం టీబీజీకేఎస్ తొత్తుగా వ్యవహరిస్తోంది
బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో రెడ్డి రత్నమ్మ అనే మహిళ మృతికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి సింగరేణి యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోందని, వాళ్లు టీబీజీకేఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అఖిలపక్షం నేతలు ఆగ్రహం…
గేట్ మీటింగ్ అడ్డుకున్న టీబీజీకేఎస్ నేతలు
మందమర్రి ఏరియా k.k.5 గనిపై బీఎంఎస్ నేతల గేట్ మీటింగ్ టీబీజీకేఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీఎంఎస్, టీబీజీకెఎస్ నాయకులకు మద్య గొడవ జరిగింది. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న యాత్రలో భాగంగా బీఎంఎస్ నేతలు మందమర్రి ఏరియా కేకే5 గనిపై…
హాస్టల్ విద్యార్థుల మందు పార్టీ
బీసీ హాస్టల్లో ఫేర్వేల్ పార్టీలో విద్యార్థులు మందు తెచ్చుకుని చిందేసిన ఘటన కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటికి రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి బీసీ హాస్టల్ లో విద్యార్థులు ఆదివారం…
పిలుస్తోంది.. ఇంద్రవెల్లి..
అమరత్వం మరణం కాదు... అది మరో సూర్యోదయం...
ఇంద్రవెల్లి ఈ పేరు తలచుకుంటే చాలు... ఒళ్లు గగుర్పొడుస్తుంది.. రక్తం సలసల మసులుతుంది. అమరుల త్యాగాలు గుర్తుకు వస్తాయి. తమ వాళ్ల కోసం బిగించిన పిడికిళ్లు మదిలో మెదులుతాయి.…
బెల్లంపల్లిలో ఉద్రిక్తత
మంచిర్యాల :సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ బెల్లంపల్లి పట్టణంలో ఉద్రిక్తత లకు దారి తీసింది. టీఆర్ఎస్,బీజేపీ మధ్య బాహాబాహీకి దారితీసింది.
హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రకు పోలీసులు డీజే పర్మిషన్ ఇవ్వలేదు. దీనికి ఎమ్మెల్యే దుర్గం…
ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత
ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా లో చోటు చేసుకుంది. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన ఇల్లంతకుంట మండలం కందికట్కూరు వద్ద జరిగింది. ముగ్గురు మిత్రులు మిడ్ మానేరులో ఈతకు వెళ్లారు. వారు ముగ్గురు…
ఎండదెబ్బ.. మృత్యువాత..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దంచికొడుతున్న ఎండలతో జనం పిట్టల్లా రాలుతున్నారు. ఎండదెబ్బతో ఇప్పటికే ఆరుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే నలుగురు మరణించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు…
విద్యుత్ షాక్ తో రైతు మృతి
మంచిర్యాల : ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్తో ఓ రైతు మరణించాడు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే... పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన శంకరి రామన్న (60) నీరు పెట్టేందుకు పొలానికి వెళ్ళాడు.…