Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తెలంగాణ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ మారింది. సవరించిన తేదీలను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్
మే 6- 2nd లాంగ్వేజ్ పేపర్ I
మే 9-…
ఆర్టీసీ డిపో ఎత్తివేస్తే ఉద్యమమే
ఉట్నూరు ఆర్టీసీ డిపో ఎత్తివేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెడమ బొజ్జు స్పష్టం చేశారు. ఉట్నూరు డిపో ఎత్తివేత ప్రతిపాదన విరమించుకోవాలని అఖిలపక్షం నేతలు బుధవారం ఆందోళన నిర్వహించారు.…
బాలిక చదువు ఈ దేశానికి అవసరం
బాలికల చదువు దేశానికి ఎంతో అవసరమని కోరమాండల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ బాలికలు ప్రతిభా పురస్కారాలు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన…
ఆ విద్యార్థులకు కేసీఆర్ గుడ్న్యూస్..
ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తూ యుద్ధం కారణంగా మధ్యలోనే తిరిగి వచ్చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముగింపు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి ఉక్రెయిన్ వెళ్లి చదువుతున్న…
మందమర్రి సమస్య… కేంద్రం వివక్ష..
మంచిర్యాల : మందమర్రిలో దశాబ్దాలుగా ఎన్నికలు లేక అభివృద్దికి ఆటంకంగా మారిందని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ రాజ్యాంగంలో…
మందమర్రి సమస్య… కేంద్రం వివక్ష..
మంచిర్యాల : మందమర్రిలో దశాబ్దాలుగా ఎన్నికలు లేక అభివృద్దికి ఆటంకంగా మారిందని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ రాజ్యాంగంలో…
సెర్ప్, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు
సెర్ప్, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పేదరిక నిర్మూలనలో, డ్వాక్రా సంఘాలకు నిధులు అందించి, విశేష సేవలు చేస్తున్న సెర్ప్ లోని 3,978 ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తో…
తప్పిన గని ప్రమాదం
శ్రీరాంపూర్ ఏరియా ఆర్ కే న్యూటెక్ గనిలో ప్రమాదం తప్పింది. 1 ఏ సీమ్, 13వ ప్యానెల్ వద్ద డీపిల్లరింగ్ పనులు నడుస్తున్నాయి. సైడ్ ఫాల్ శబ్దాలు రావడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. దీంతో ఎలెక్ట్రిషియన్ సురేష్, జనరల్ మజ్దూర్ శ్రీనివాస్ కు…
రెండు రోజుల్లో టెట్ పరీక్ష
రెండు మూడు రోజుల్లోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. గతంలో మాదిరిగానే ఆఫ్లైన్లోనే…
హిజాబ్ నిషేధాన్ని సమర్థించిన హైకోర్టు..
విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ వేసుకోవద్దనే వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. విద్యా సంస్థల్లో మత పరమైన ఆచారాలను పాటించడం…