Browsing Category

తాజా వార్తలు

స‌మీక్షించండి.. చ‌ర్య‌లు తీసుకోండి..

ప్ర‌భుత్వ తీరు విష‌యంలో కాంగ్రెస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సైకి ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగం, 111జీవో, పంట అమ్మిన రైతులకు నష్ట పరిహారం, విద్యుత్ చార్జీల పెంపు, డ్రగ్స్, మూసీ కాలుష్యంపై గవర్నర్…

డిసెంబర్‌ నాటికి అంబేద్కర్ విగ్రహం: మంత్రి కేటీఆర్

ఈ ఏడాది డిసెంబర్ నాటికి ట్యాంక్ బండ్ పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అంబేద్కర్ విగ్రహ నమూనాలను మంత్రి కేటీఆర్ ఇవాళ పరిశీలించారు. హైద‌రాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసే 125 అడుగుల కాంస్య విగ్రహ…

రూ. 1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి రాష్ట్ర మంత్రివ‌ర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేశారు. ఈ పథకానికి 1,658 కోట్ల…

కోల్‌బెల్ట్‌లో హ్యాష్ ఆయిల్ జోరు

పోలీసుల నిఘా పెర‌గంతో గంజాయి స్మ‌గ్ల‌ర్లు సైతం కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. గంజాయి నేరుగా ర‌వాణా చేస్తే దొరికిపోతున్నామ‌ని ఆలోచించి త‌మ రూటు మార్చారు. గంజాయి మ‌త్తు కోల్‌బెల్ట్ ప్రాంతానికి సైతం విస్త‌రిస్తోంది. హైదరాబాద్ వంటి…

చిన్న ప్రాణం.. పెద్ద క‌ష్టం..

మంచిర్యాల : చిన్న ప్రాణానికి పెద్ద కష్టం వచ్చింది... త‌ల్లి ఒడిలో సేదాతీరాల్సిన స‌మ‌యంలో, అమ్మ తప్ప మరో ప్రపంచం ఎరుగని ఆ చిన్నారి ప్రాణం కాపాడుకునేందుకు ఆ కుటుంబం అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని పేదరికంలో ఉన్న…

ఫ్లాష్.. ఫ్లాష్.. ఖైదీ ఆచూకీ లభ్యం

కుమ్రంభీం ఆసిఫాబాద్ : అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ నుండి పరారైన ఖైదీ ఆచూకీ లభ్యం అయ్యింది. కుమ్రం రాజేష్ (38) అనే ఖైదీ ఉదయం జైల్ నుండి పరారు అయ్యాడు. రౌటసంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మెంగుబాయి గూడ గ్రామానికి చెందిన రాజేష్…

అసిఫాబాద్ జైలు నుండి ఖైదీ పరారీ

కుమ్రంభీం ఆసిఫాబాద్ : అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ నుండి ఓ ఖైదీ పరారయ్యాడు. అధికారుల కళ్లుగప్పి తప్పించుకోపోయిన అతడి కోసం గాలిస్తున్నారు. కుమ్రం రాజేష్ (38) అనే ఖైదీ పరారయినట్లు గుర్తించారు. రౌటసంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని…

ఆంధ్ర లో కొత్త మంత్రుల శాఖలు ఇవే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు.. మంత్రుల శాఖలు ఇవే.. 1. ధర్మాన ప్రసాద రావు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు 2. సీదిరి అప్పల రాజు, మత్స్య, పశుసంవరధక శాఖ 3. బొత్స సత్యనారాయణ,…

రోడ్డు ప్రమాదం : నలుగురు విద్యార్థులకు గాయాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సెయింట్ మేరీస్ స్కూల్ బస్సును ఇచార్ వ్యాన్ వెనుక నుంచి ఢీకొనడంతో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సెయింట్ మేరీస్ స్కూల్ బస్సు పిల్లలను దించేందుకు భీంపూర్ వెళ్తోంది. బండార గ్రామ సమీపంలో…

ఫ్లాష్‌.. ష్లాష్‌.. పాఠ‌శాల ఎదుట ఆందోళ‌న‌

బోథ్ మండ‌లం పొచ్చెర‌లో పాఠ‌శాల ముందు ఆందోళ‌న కొన‌సాగుతోంది. సెయింట్ థామస్ పాఠశాల లో విద్యార్థి హనుమాన్ మాల వేసుకున్నాడ‌ని దానిని తీసేయాల‌ని ఆదేశించారు. అంతేకాకుండా ఆ పిల్లాడిని స్కూల్ లోకి అనుమతించలేదు. దీంతో అక్క‌డ పెద్ద ఎత్తున ఆందోళ‌న…