Browsing Category

తాజా వార్తలు

ముఖ్యమంత్రి వీక్ గా ఉన్నారు

రెండ్రోజులుగా సీఎం కేసీఆర్ వీక్ గా ఉన్నారని డాక్టరు ఎం వీ రావు స్పష్టం చేశారు. ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారని ఆయన వెల్లడించారు. ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తామన్నారు. జనరల్ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని…

బెంగాలీ టీచర్లను నియమించండి

బెంగాలీ బోధించే అధ్యాపకులను నియమించాలని సిర్పూర్ ఎమ్యెల్యే కోనేరు కోనప్ప కోరారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్సరాల సమయంలో ప్రసంగించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పలు సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచారు. సిర్పూర్ నియోజకవర్గం లో సుమారు 20,000…

టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల మల్లయ్యకు ఎమ్మెల్సీ కవిత నియామక పత్రం అందజేశారు. శుక్రవారం ఎమ్మెల్సీ కవిత నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు మాలోతు కవిత, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు…

టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహేందర్ పై బదిలీ వేటు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ఏ.మహేందర్ పై బ‌దిలీ వేటు ప‌డింది. ఆయ‌నపై వివిధ రకాల ఆరోపణలు రావ‌డంతో శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆయ‌ను నిర్మల్ జిల్లా వేకెన్సీ…

మ‌హాస‌భ‌ల‌ను విజ‌య‌వంతం చేద్దాం..

సింగరేణి కార్మికుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు, సింగరేణి వ్యాప్తంగా కార్మిక సమస్యల పై కార్యాచరణ ప్ర‌క‌టించేందుకు నిర్వ‌హించ‌నున్న బీఎంఎస్ 27వ మ‌హాస‌భ‌ల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని బీఎంఎస్ అధ్యక్షుడు యాద‌గిరి స‌త్తయ్య కోరారు. గురువారం…

టిప్పర్ దగ్ధం చేసిన మావోయిస్టులు

దుమ్ముగూడెం మండల సరిహద్దు చత్తీస్ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా ధర్మపేట గ్రామ సమీపంలో రోడ్డు పనుల కోసం వెట్ మిక్స్ తీసుకు వెళ్తున్న టిప్పర్ ను దగ్ధం చేసిన మావోయిస్టులు.రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పాల్వంచ వాసి పై హత్యాయత్నం..తృటిలో…

భ‌గీర‌థుడి అండ‌గా.. ఆనందం నిండ‌గా…

మంచిర్యాల : త‌లాపునే గోదారి... మ‌న చేను చెల‌క ఎడారి.. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో పాడుకున్న పాట‌... మిగ‌తా ప్రాంతాల మాటేమో కానీ... చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఇది అతికిన‌ట్లు స‌రిపోతుంది.. నియోజ‌క‌వ‌ర్గానికి రెండు వైపులా గోదార‌మ్మ‌,…

రైతు ఉద్యమ ప్రాంతాల్లో బీజేపీకి భారీ లీడ్..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య గణాంకాలు వెలువడుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకాగా, ముందస్తు ఫలితాల ట్రెండ్ ప్రకారం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ లీడ్ సాధించగా, పంజాబ్ లో ఆప్ ముందంజలో ఉంది. యూపీలో బీజేపీకి పెద్ద…

విషాదాంతం…

36 గంట‌ల పాటు ఎదురుచూపులు.. ఆ బొగ్గు పెళ్ల‌ల కింద అయినా త‌మ వాళ్లు బ‌తికి ఉంటార‌నే ఆశ‌.. తోటి వాళ్ల‌ను ఎలాగైనా ర‌క్షించాల‌నే రెస్క్యూ టీం ప‌ట్టుద‌ల‌.. అంద‌రి ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి. పెద్ద ఎత్తున బొగ్గు పెళ్ల‌లు ప‌డ‌టంతో అడ్రియాల గ‌ని…

హ్యాపీ ఫూల్స్ డే

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాంకర్ అనసూయ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట రచ్చ చేస్తోంది. ''అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ప్రతి ట్రోలర్, మీమర్ సడెన్‌గా మహిళలకు గౌరవమిస్తూ సందేశాలు పెట్టడం షురూ చేస్తారు. కాకపోతే అది 24 గంటల్లోనే…