Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
స్కూల్లో కొట్టుకున్న విద్యార్థులు, ఒక స్టూడెంట్ మృతి
ఒక పాఠశాలలో జరిగిన ఘర్షణ విద్యార్థి మృతికి దారి తీసింది. హైదరాబాద్లోని కృష్ణా నగర్లో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్లోని విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. సాయికృప స్కూల్లో విద్యార్థుల మధ్య గొడవ…
ఓదార్చి.. ధైర్యం చెప్పి…
మంచిర్యాల : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ప్రమాదంలో గాయపడ్డ వారికి ధైర్యం చెప్పారు. జైపూర్ మండలం వెలిశాల మల్లన్న ఆలయం సమీపంలో జరిగిన యాక్సిడెంట్ లో ఇద్దరు మృతి చెందారు. ఈ…
ఉక్రెయిన్లో మరో భారత విద్యార్థి మృతి..
ఉక్రెయిన్లో మరో భారత విద్యార్థి మరణించారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన నవీన్ ఓ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ రోజు కూడా ఓ విద్యార్థి ఉక్రెయిన్లో అనారోగ్యంతో మరణించారు.
ఉక్రెయిన్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.…
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మంచిర్యాల : వేలాల జాతరకు వెళ్లాలని మిత్రులు నిర్ణయం తీసుకున్నారు. నలుగురు కలిసి జాతరకు బయల్దేరారు. ఇంతలోనే వారిని మృత్యువు కబళించింది. ఇద్దరు స్నేహితులు మరణించడంతో బూర్గుపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి..
మంచిర్యాల…
గుడ్డు… వెరీ బ్యాడ్..
పై ఫొటోలో ఉన్న గుడ్లను చూశారా... అవును అవేంటి అంతగా చిన్నగా ఉన్నాయనుకుంటున్నారు కదా..? నిజమే.. సామాన్య ప్రజలకు, మిగతా వారికి అవి చిన్నగానే కనిపిస్తాయి. కానీ, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, సీడీపీవో, స్త్రీ, శిశు సంక్షేమ…
ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి
ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నీలోఫర్ ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఇద్దరు చిన్నారులు మరణించారు. నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్లే చిన్నారులు మరణించారని మృతుల తరఫున బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారులను…
సవాళ్లు విసురుతారు. సైలెంట్ అవుతారు..
వేసవి ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. ఉన్నట్టుండి ప్రతిపక్షాలు స్వరం పెంచాయి. నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. అధికార పార్టీ నేతల అక్రమాలు, కబ్జాలు, భూ దందాలు,…
రంగంలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ !
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భారత్ తన పౌరులను ఉక్రెయిన్ నుంచి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దింపుతోంది. భారత యుద్ధ విమానాల ద్వారా అత్యంత త్వరగా…
ఈ-చలాన్ సర్వర్ డౌన్
తెలంగాణ వ్యాప్తంగా సుదీర్గకాలంగా పెండింగ్ లో ఉన్న చలాన్ల క్లియరెన్స్ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. గరిష్టంగా 75 శాతం డిస్కౌట్ ప్రకటించడంతో చలాన్ల చెల్లింపునకు తొలి రోజు నుంచే వాహనాదారులు పోటెత్తారు. ప్రతి నిమిషానికి 700 చోప్పున…
దూసుకెళ్తోంది..
సింగరేణి ప్రతినిధి : ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అద్భుత ప్రగతితో దూసుకువెళ్తోంది. గతేడాది తో పోల్చి చూస్తే ఫిబ్రవరి నెలాఖరు నాటికి గణనీయమైన వృద్ధి సాధించింది. గతేడాది ఫిబ్రవరి నాటికి 425 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన సింగరేణి ఈ…