Browsing Category

తాజా వార్తలు

3 నెలల ఆడ‌పిల్లతో వ్యాపారం.. ఏడుసార్లు అమ్మేశారు..

అభం.. శుభం తెలియ‌ని ప‌సికందు... పసిపిల్లను పెంచి పెద్ద చేయాల్సిన తండ్రి మూడు నెలలకే 70 వేల రూపాయలకు అమ్మేశాడు. కేవ‌లం తండ్రే కాదు.. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ఆ ప‌సికందుతో వ్యాపారం చేశారు. సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసు…

కోడి పందెం రాయుళ్ల అరెస్ట్

కోళ్ల పందాల్లో పాల్గొన్న11 మందిని అరెస్టు చేశామని పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బండారికుంటలో కోళ్ల పందాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి దాడులు…

వాట్సాప్ సంచలన నిర్ణయం.. మార్చి 31 నుంచి సేవలు బంద్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆదరణ కలిగినటువంటి వాట్సాప్ సంచలనం నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుండి ఆండ్రాయిడ్, iOS లేదా KaiOS వెర్షన్‌లలో నడుస్తున్న పాత సాఫ్ట్‌వేర్‌‌లలో WhatsApp పనిచేయదని కంపెనీ స్పష్టం వెల్ల‌డించింది. ఆండ్రాయిడ్ 4.1 లేదా…

అంబేద్క‌ర్ క‌ల‌ల‌ను నిజం చేస్తున్నాం..

భారత రాజ్యంగ నిర్మాణ అంబేద్క‌ర్ క‌న్న క‌ల‌లు నిజం చేస్తున్నామ‌ని మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ…

అక్రిడిటేషన్ కార్డులు రెన్యూవల్ చేసుకోండి

మంచిర్యాల : ప్రభుత్వం జర్నలిస్టుల కు అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగించిందని జిల్లా పౌరసంబంధాల అధికారి సంపత్ కుమార్ వెల్లడించారు. మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని స్పష్టం చేశారు. గడువు జూన్ 30 వరకు ఉన్నందున దానికి…

ట్వీట్ వార్‌

ఒకే ఒక్క ట్వీట్ తెలంగాణ‌లో వేడిని రాజేసింది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ తెలుగులో చేసిన ట్వీట్ కాస్త రాజ‌కీయ వేడిని పెంచింది. ఇన్ని రోజులు బీజేపీపై విరుచుకుప‌డుతున్న టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు కాంగ్రెస్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డానికి…

బ్రదర్ అనిల్ నుంచి మా చర్చిలను కాపాడండి..

బ్ర‌ద‌ర్ అనిల్ నుంచి త‌మ చ‌ర్చిల‌ను కాపాడాల‌ని క్రిస్టియన్ సంఘాలు కోరుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బావ, క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్‌పై బ్రదర్ అనిల్ తనకు సంబంధం లేని సంస్థల్లో తలదూర్చుతున్నారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన…

సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం

మంచిర్యాలజిల్లా బెల్లంపల్లి ఆంధ్రబ్యాంక్ పరిసర ప్రాంతలో సెల్ టవర్పై ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన స్థానిక కాంట్రాక్టు బస్తీకి చెందిన అన్వర్. బెల్లంపల్లి పట్టణం లోని ఆంధ్ర బ్యాంకు పరిసర ప్రాంతాల్లో ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కి…

రూ. 800 కోట్ల‌తో… రాజ‌మౌళి-మ‌హేష్‌బాబు సినిమా

జ‌క్క‌న్న సినిమా అన‌గానే.. ఓ పెద్ద బ‌డ్జెట్‌, ఫాంట‌సీ సినిమా గుర్తుకు వ‌స్తుంది. ఆయ‌న‌ తెలుగు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకుపోయారంటే ఆశ్చ‌ర్యం ఏం లేదు. ఇప్పుడు కూడా అదే చేయ‌బోతున్నారు. మ‌హేష్‌బాబుతో సినియా చేయ‌నున్న రాజ‌మౌళి ఆ సినిమా బ‌డ్జెట్…

మంచిర్యాల బార్ అసోసియేష‌న్ నామినేష‌న్లు

మంచిర్యాల : మ‌ంచిర్యాల బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన సంద‌డి కొన‌సాగుతోంది. దాదాపు అన్ని పోస్టుల‌కు సంబంధించి ఒక్కో నామినేష‌న్ మాత్ర‌మే దాఖ‌లు కాగా, జాయింట్ సెక్ర‌ట‌రీ పోస్టుకు మాత్రం రెండు నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయి. ఆ ఒక్క…