Browsing Category

తాజా వార్తలు

అమ్మ‌లాగా అంగ‌న్‌వాడీల సేవ‌లు..

అంగ‌న్వాడీ టీచ‌ర్లు సొంత అమ్మ‌లాగా సేవ‌లందిస్తార‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. ధ‌ర్మ‌పురి నియోజ‌క‌వ‌ర్గంలో అంగన్వాడి టీచర్లు ఆయాలకు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు ప్రతి కార్యక్రమాన్ని సొంత…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. బెంగ‌ళూరు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

బెంగ‌ళూరు ఎక్స్‌ప్రెస్‌కు ప్ర‌మాదం త‌ప్పింది. కాచిగూడ టు బెంగుళూరు రైలు (Bangalore Express) కాచిగూడ నుంచి బెంగళురుకు వెళ్తున్న సమయంలో ఇంజిన్ చక్రాలు వద్ద మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన డ్రైవర్ యాకత్ పూర స్టేషన్ వద్ద రైలు ఆపివేశారు. ఆ…

భౌతిక దాడులు సరికాదు..

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదని మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు.…

పారాణింకా ఆర‌నేలేదు..

కోటి ఆశలతో అత్తవారింట అడుగిడిన ఆమె కాళ్ల పారాణి ఆరక ముందే బలవన్మరణానికి పాల్పడింది. వివాహమై 20 రోజులు తిరగకుండానే ఓ నవవధువు ఆత్మ హత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం లోని కొండపల్లిలో బుధవారం…

మహిళా దినోత్సవ సంబురాలకు టీఆర్ఎస్ పిలుపు

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా వేడుక‌లు ఘ‌నంగా చేయాల‌ని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి తారకరామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. తెలంగాణ ప్రభుత్వం…

మంచిర్యాల ఎమ్మెల్యే ఇంటి ముట్ట‌డి

మంచిర్యాల : మ‌ంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు ఇంటిని కాంగ్రెస్ మ‌హిళ‌లు ముట్ట‌డించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌పై ఎమ్మెల్యే కొడుకు విజిత్ రావు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని నిరసిస్తూ మ‌హిళ‌లు ఇంటిని…

మంచిర్యాల ఎమ్మెల్యే ఇంటి ముట్ట‌డి

మంచిర్యాల : మ‌ంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు ఇంటిని కాంగ్రెస్ మ‌హిళ‌లు ముట్ట‌డించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌పై ఎమ్మెల్యే కొడుకు విజిత్ రావు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని నిరసిస్తూ మ‌హిళ‌లు ఇంటిని…

రూ. 1.10 కోట్లు..

ఉక్రెయిన్ యుద్దం నేప‌థ్యంలో అక్క‌డి విద్యార్థుల‌ను త‌ర‌లించే ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం వేగ‌వంతం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ... మంది భార‌తీయుల‌ను త‌ర‌లించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఈ త‌ర‌లింపు ప్ర‌క్రియ‌లో ఒక్కో విమానం ఉక్రేయిన్…

మారిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌..

తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. మార్చి 23, 2022 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు.. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.…

మా భూభాగం నుంచి త‌ర‌లిస్తాం..

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందరికీ తగిన రక్షణ కల్సించి, వారిని సురక్షితంగా తమ భూభాగం గుండా స్వదేశానికి పంపుతామని భారత్ లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘మంగళవారం చనిపోయిన మెడిసిన్ విద్యార్థి…