Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
టీబీజీకేఎస్ గుండాలకు ప్రజల చేతిలో శిక్ష తప్పదు
మంచిర్యాల : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాత ఆ నేతల అరాచకాలు పెరిగిపోయాయని సికాస కార్యదర్శి ప్రభాత్ ఆరోపించారు. ఆయన గురువారం ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. ఫిట్ కమిటీ స్థాయి నుంచి ఏరియా స్థాయి…
నవ్విపోదురు గాక…
మంచిర్యాల : అధికారం అండగా ఉంటే చాలు. ఏమైనా చేయవచ్చని భావిస్తారు కొందరు.. వాళ్లకి ఎదుటి వాళ్ల గురించి ప్రాణాలు గురించి సైతం లెక్కలేదు. అనుకున్నది సాధించుకోవాలని అనుకుంటారు. ఇది కూడా ఇలాంటి ఘటనే.. సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని…
సింగరేణి కార్మికుడి మృతి
మంచిర్యాల:మంచిర్యాల జిల్లా మాదారం టౌన్షిప్లో నరసింహ అనే సింగరేణి కార్మికుడు మరణించాడు. నరసింహ భార్య ప్రస్తుతం కొత్తగూడెంలో ఉంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. సింగరేణి సమ్మె నేపథ్యంలో తాను బయటకి కూడా రాలేదు. పక్కన వాళ్ళకి వాసన…
దొంగతనాలు చే్స్తున్న కానిస్టేబుల్
చేసిన అప్పులు తీర్చేందుకు దొంగతనాలకు దిగాడో కానిస్టేబుల్. తాను పనిచేస్తున్న జిల్లాలో దొంగతనాలు చేస్తే అనుమానం వస్తుందని వేరే జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతూ దొరికిపోయాడు.. వివరాల్లోకి వెళితే..
కృష్ణా జిల్లా కైకలూరు సంత…
ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు
మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు.
ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు…
పెరిగిన ఉపాధి హామీ కూలీ రేట్లు..
హైదరాబాద్ : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీ రేట్లు పెరిగాయి. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.పెంచిన రేట్లు ఏప్రిల్ నెల నుంచి అమలులోకి రానున్నాయి. పెరిగిన కూలీ రేట్ల ప్రకారం తెలంగాణలో రోజుకు రూ.257…
ఢిల్లీకి ముఖ్యమంత్రి KCR
ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యం కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. 10:30 ఢిల్లీకి బయల్దేరతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి వెళ్లనున్నారు. పంటినొప్పి తీవ్రం కావడంతో వైద్యం కోసం ఢిల్లీ వెళ్తున్నారు. కొన్నాళ్లుగా కేసీఆర్…
కార్మికులను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి
సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ దోషులేనని INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర" భూపాలపల్లి లో కొనసాగుతోంది. KTK 1, OCP1,…
ఉగ్రవాదుల వద్ద మీడియా కార్డులు
ఎల్ఈటీ ఉగ్రవాదులు మీడియాను అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్నారు. జమ్మూ,కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఈ విషయం తేటతెల్లం అయ్యింది. జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ…
3 నెలల ఆడపిల్లతో వ్యాపారం.. ఏడుసార్లు అమ్మేశారు..
అభం.. శుభం తెలియని పసికందు... పసిపిల్లను పెంచి పెద్ద చేయాల్సిన తండ్రి మూడు నెలలకే 70 వేల రూపాయలకు అమ్మేశాడు. కేవలం తండ్రే కాదు.. ఒకరి తర్వాత ఒకరు ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ఆ పసికందుతో వ్యాపారం చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసు…