Browsing Category

తాజా వార్తలు

భార‌త్‌పై ప్ర‌శంస‌లు.. పాకిస్తాన్‌పై విమ‌ర్శ‌లు

ఒక సాయం విష‌యంలో భార‌త్‌కు ధ‌న్య‌వాదాలు చెబుతున్న ఆఫ్ఘ‌న్లు, అదే దాయాది దేశ‌మైన పాకిస్థాన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు అండ‌గా నిలిచిన భార‌త‌దేశానికి కృత‌జ్ఞ‌త‌లు అంటూనే పాకిస్థాన్‌ను దుమ్మెత్తి పోస్తున్నారు. అంత‌ర్గ‌త…

మా టీచర్ కొడుతుండు

బయ్యారం: సాధారణంగా పిల్లలను వారి స్నేహితులు కొడితే? తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆటలో అరటిపండులే అని అనుకుంటూ సర్దుకుపోతారు. అదే ఉపాధ్యాయులు కొడితే తప్పు చేశామేమో అనుకుని మిన్నకుండి పోతారు. దెబ్బ కాస్త గట్టిగా…

దొంగ దీక్షలు చేస్తున్న టీబీజీకేఎస్‌

మంచిర్యాల : గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలకు వారి గుర్తింపు ర‌ద్దు చేయ‌గానే కార్మికుల స‌మ‌స్య‌లు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని హెచ్ఎంస్ ఉపాధ్య‌క్షుడు ప‌తెం రాజ‌బాబు విమ‌ర్శించారు. గోలేటి సీహెచ్‌పీ లో కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఇంజనీర్ రాజుకు…

బీజేపీ పోరాటంతోనే మంచిర్యాల కు మెడికల్ కాలేజీ

మంచిర్యాల : బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకనే జిల్లా లో మంత్రుల పర్యటన సందర్భంగా త‌మ కార్యకర్తలను అక్రమంగా అరెస్టుల చేస్తున్నారని ఎర‌బెల్లి ర‌ఘునాథ్ అన్నారు. మంచిర్యాలలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో శ‌నివారం మంచిర్యాల అసెంబ్లీ, జన్నారం మండలం శక్తి…

పోలీస్ వ‌ర్సెస్ టాస్క్‌ఫోర్స్‌

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లాలో కోడి పందెం రాయుళ్ల ప‌ట్టివేత పోలీసులు వ‌ర్సెస్ టాస్క్‌ఫోర్స్ గా మారింది. త‌మ వద్ద కోడి పందాలు జ‌ర‌గ‌డం లేద‌ని మ‌రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎలా ప‌ట్టుకుంటార‌ని చెన్నూరు సీఐ కేసు పెట్టేందుకు నిరాక‌రించారు. దీంతో…

తిరిగొచ్చిన విద్యార్థులకు ఊరట…

ఉక్రెయిన్ లో యుద్ధం కార‌ణంగా వెన‌క్కి వ‌చ్చేసిన వైద్య విద్యార్థులకు భార‌త ప్ర‌భుత్వం ఊర‌ట క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. వారి విద్యాభ్యాసం మధ్యలో ఆగిపోకుండా పూర్తి చేసే ప్రత్యామ్నాయ అవకాశాల దిశగా కృషి చేస్తోంది.…

యుద్ధభూమి నుంచి ఇద్ద‌రొచ్చారు..

యుద్దంతో తల్లడిల్లిపోతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు వేగంగా జరుగుతోంది. ఎయిర్‌ఇండియా విమానంలో విద్యార్థుల‌ను స్వదేశానికి తీసుకువ‌చ్చారు. ఆపరేషన్‌ గంగను వేగవంతం చేసింది కేంద్రం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు…

ఎదురెదురుగా రైళ్లు… అయినా ఢీ కొట్ట‌లేదు…

ఒకే ప‌ట్టాల‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు... ఈ రెండు రైళ్లలో.. ఒక దానిలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, మ‌రో దానిలో రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ఉన్నారు.. అయితే రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వ‌చ్చినా అవి ఢీకొట్ట‌లేదు. ఒకే…

కార్మికుల కోసం పోటాపోటీగా

మంచిర్యాల : సింగ‌రేణి కార్మికుల‌ను ఆక‌ర్షించేందుకు జాతీయ బ్యాంకులు పోటీ ప‌డుతున్నాయి. తాము బీమా ఎక్కువ చెల్లిస్తామ‌ని, కార్మికుల‌కు రాయితీలు క‌ల్పిస్తామ‌ని హామీ ఇస్తున్నాయి. దీంతో కార్మికులు ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు. సింగ‌రేణి…

ఎంతో నేర్చుకున్నాం

మంచిర్యాల : అంత‌ర్జాతీయ మ‌హిళల దినోత్స‌వం సంద‌ర్భంగా ఢిల్లీలో నిర్వ‌హించిన స‌ద‌స్సులో తాము ఎంతో నేర్చుకున్నామ‌ని మంచిర్యాల స‌ఖి సీఏ శ్రీ‌ల‌త వెల్ల‌డించారు. ఢిల్లీలో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ దేశవ్యాప్త…