Browsing Category

తాజా వార్తలు

ఆరుగురు సింగరేణి కార్మికులు గల్లంతు..

పెద్దపల్లి జిల్లా సింగరేణి రామగుండం ఏరియా _3 అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు బొగ్గు గనిలో పైకప్పు కూలంతో ఆరుగురు కార్మికులు బొగ్గు పొరల కింద చిక్కుకున్నారు. ఈ రోజు ఉదయం షిప్టులో 8 వ సీం 86 లెవల్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం…

ఫ్లాష్.. ఫ్లాష్..బీజేపీ ఎమ్మెల్యే ల సస్పెన్షన్

అసెంబ్లీలో నిరసన చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ చేస్తున్న స్పీకర్ పోచారం ప్రకటించారు. సమావేశం ప్రారంభం నుంచే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. నల్ల కండువాలు ధరించి ప్రభుత్వానికి…

13,700 మంది విద్యార్థుల త‌ర‌లింపు

ఉక్రెయిన్ నుంచి 13,700 మంది విద్యార్థుల‌ను త‌ర‌లించారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని మోదీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. విద్యార్థులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా కార్యక్రమం విజయవంతం అయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పూణెలో పర్యటిస్తున్న…

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆదివారం జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మ‌ర‌ణించారు. చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్‌ ఉండగా ఆ పక్కనే కూలీలు పని…

టీటీడీ.. వివాదాల పాల‌క మండ‌లి

భ‌క్తుల‌కు స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అస‌లు విష‌యాలు మ‌రిచి కొస‌రు విష‌యాల్లో త‌ల‌దూర్చుతోంది. దీంతో ఆ మండ‌లి ప‌నితీరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల కాలంలో టీటీడీ…

అల్లంను పరామర్శించిన మంత్రి కొప్పుల

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణను సంక్షేమ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ పరామర్శించారు. నారాయణ సతీమణి పద్మ గత నెల 22వ తేదీన అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రి కొప్పుల ఆదివారం సనత్ నగర్ లోని అల్లం నారాయణ…

గవర్నర్ బీసీ మహిళ కాబట్టే అవమానిస్తున్నారు

హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను బలిచేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ బీసీ మహిళ కాబట్టే అవమానిస్తున్నారన్నారు. అసెంబ్లీలో గవర్నర్…

ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక…

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ అనుబంధంగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా సర్వసభ్య సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. పలు తీర్మానాలు చేశారు. ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్ట్…

సింగ‌రేణి ప‌ద‌వీ విర‌మ‌ణ కార్మికుల గెట్ టు గెద‌ర్‌

మంచిర్యాల : క‌ళాశాలలు, పాఠ‌శాల‌ల విద్యార్థులు గెట్ టు గెద‌ర్ చేసుకోవ‌డం చూస్తుంటాం.. ఎన్నో ఏండ్ల కింద‌ట ఓకే పాఠ‌శాల‌, క‌ళాశాల‌లో చ‌దువుకున్న వారంతా చేరి ఆడిపాడి స‌ర‌ద‌గా గ‌డుపుతారు. కానీ తామెందుకు క‌ల‌వొద్ద‌నే ఆలోచ‌న సింగ‌రేణి…

నాలుగో వేవ్ ఊహాజ‌నిత‌మే…

కోవిడ్ నాలుగో వేవ్ ఊహాజ‌నిత‌మే అని నిపుణులు కొట్టి పారేస్తున్నారు. కొంద‌రు దీనిపై చేస్తున్న వాద‌న‌లు స‌రికావ‌ని అందులో శాస్త్రీయ‌త లేద‌ని తేల్చి చెబుతున్నారు. కోవిడ్ తో మ‌న దేశం అత‌లాకుతలం అయ్యింది. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌, థర్డ్…