Browsing Category

తాజా వార్తలు

అట‌వీ శాఖ సిబ్బందిపై దాడి

కొమురం భీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాగజ్ నగర్ మండలం ఊట్ పల్లిలో అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తుల దాడికి తెగ‌బ‌డ్డారు. దీంతో అట‌వీ శాఖ సిబ్బందికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిలో బీట్ అధికారి శిరీష ఎనిమిది నెల‌ల గ‌ర్భిణి కావ‌డంతో తీవ్ర…

రేపు జీఎం కార్యాల‌యాల ఎదుట ధ‌ర్నా

కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సింగ‌రేణివ్యాప్తంగా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఐఎన్‌టీయూసీ కేంద్ర క‌మిటీ సీనియ‌ర్ ఉపాధ్య‌క్షుడు సిద్దం శెట్టి రాజమౌళి స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.…

పండుగ పూట విషాదం.. ఇద్ద‌రి మృతి

మ‌హాశివరాత్రి ప‌ర్వ‌దినాన స్నానాల‌కు వెళ్లిన త‌ల్లి,కొడుకు మృతి చెందిన ఘ‌ట‌న సిర్పూర్‌(టి) మండ‌లంలో చోటు చేసుకుంది. కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) కి చెందిన ప‌ద్మ‌, ర‌క్షిత్, మంగ పెన్ గంగానదిలో పుణ్య స్నానాలు కోసం వెళ్లారు.…

ఉక్రెయిన్ లో ఇస్కాన్ సేవలు..

యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో జ‌నం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే అక్క‌డ బాధితుల‌కు సేవ‌లు అందించ‌డంలో ఇస్కాన్ ముందుంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో పరిస్థితులు మరింత క్షిణిస్తున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు…

‘భారత్ మాతాకీ జై’ నినాదాలు చేస్తున్న పాక్ విద్యార్థులు

ఆప‌ద వ‌స్తే కానీ.. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డుతుందంటారు. ఇప్పుడు ఖ‌చ్చితంగా అదే జ‌రుగుతోంది. ఉక్రెయిన్ యుద్దం చాలా మందికి గుణ‌పాఠాలు నేర్పుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ విద్యార్థుల‌కు ఈ యుద్ధం ద్వారా దాయాది దేశ‌మైన భార‌త్, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ…

మార్మోగుతున్న శివాల‌యాలు

మంచిర్యాల : ఓం నమఃశివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవా.. అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న శివాలయాల్లో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.…

మార్మోగుతున్న శివాల‌యాలు..

మంచిర్యాల : ఓం నమఃశివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవా.. అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న శివాలయాల్లో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.…

ఈ ప్రాంతం అన్యాయానికి గురైంది

మంచిర్యాల : ఈ ప్రాంతం ఎన్నో ద‌శాబ్దాలుగా అన్యాయానికి గురైంద‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. మంద‌మ‌ర్రిలో బిజెపి మంద‌మ‌ర్రి పట్టణ అధ్యక్షులు మద్ది శంకర్, జైపూర్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు చిప్పకుర్తి వెంకన్న‌తో స‌హా ఆయా…

బీఎంఎస్ భూపాలప‌ల్లి ఏరియా క‌మిటీ ఎన్నిక

భార‌తీయ మజ్దూర్ సంఘ్ భూపాల‌ప‌ల్లి ఏరియా క‌మిటీని సోమ‌వారం ఎన్నుకున్నారు. భూపాలప‌ల్లిలో సాయంత్రం జ‌రిగిన స‌మావేశంలో ఈ ఎన్నిక జ‌రిగింది. ఉపాధ్య‌క్షుడిగా అప్ప‌ని శ్రీ‌నివాస్ ఎన్నిక‌య్యారు. కార్య‌ద‌ర్శిగా సుజింద‌ర్‌, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీలుగా…

ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి క‌బ్జాకోరు

నిర్మ‌ల్ : మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి పెద్ద క‌బ్జాకోర‌ని కాంగ్రెస్ నేత మ‌హేశ్వ‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న సోమ‌వారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కబ్జాలు,అక్రమాల చిట్టా బయటపెడుతాన్నారు. నీ అక్రమాల…