Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పాదయాత్రకు ముహూర్తం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో రెండో విడత పాదయాత్రకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ప్రజా సంగ్రామ యాత్రకు సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజు బండి సంజయ్ రెండో విడత…
అర్హులైన వారందరికీ దళిత బంధు అందించాలి
అర్హులైన వారందరికీ దళిత బంధు అందించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టరు మధుసూధన్ నాయక్ కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం…
పైప్లైన్ పగిలి.. ఉవ్వెత్తున ఎగిసి..
మంచిర్యాల : మంచిర్యాల ముల్కల వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ పగలడంతో పెద్ద ఎత్తున నీళ్లు ఎగిసిపడుతున్నాయి. సోమవారం ఉదయం ముల్కల పుష్కరఘాట్ వద్ద మెయిన్ రోడ్డు పక్కన ఉన్న ఈ పైప్లైన్ పగిలిపోయింది. దీంతో నీళ్లు దాదాపు 30 నుంచి 40…
ఉక్రేయిన్ నుంచి భారతదేశానికి రాను…
ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. ‘ఆపరేషన్ గంగా’ పేరుతో ఉక్రెయిన్ లోని భారతీయుల తరలింపును సర్కారు ముమ్మరం చేసింది. అయితే.. ఓ విద్యార్థిని మాత్రం ఈ పరిస్థితుల్లో స్వ దేశానికి రాలేనని…
కలను కూల్చేశారు..
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్దం తీవ్రంగానే సాగుతున్నది. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై బాంబులు కురిపించిన రష్యా.. సైనిక బలగాలతో ఒక్కో నగరాన్ని వశం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. రాజధాని నగరం కీవ్ లో విధ్వంసకాండ చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద…
సెలూన్ షాపులో తెలంగాణ పథకాలు
పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకా లను నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ నాయి వినూత్నరీతిలో ప్రచారం చేస్తున్నారు.
నాగోల్ డివిజన్ బండ్లగూడ, ఆనంద్నగర్ చౌరస్తాలో బాలకృష్ణ వెస్టన్ హెయిర్…
బాంబుల మోత.. బంకర్ లో నివాసం..
ఓ పక్క యుద్ధం.. బాంబుల మోత.. మరోపక్క విమానాల రద్దు.. వెనక్కి వెళ్లే అవకాశం లేక బంకర్లో ఇరుక్కుని తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్లో ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. మైనస్ 2 డిగ్రీల చలిలో, తాగునీరు సరిగా అందని పరిస్థితుల్లో…
తెలంగాణలో ఉత్తమ పరిశ్రమగా సింగరేణి
సింగరేణి కాలరీస్ ను మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. బొగ్గు ఉత్పత్తి కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో సింగరేణి పోషిస్తున్న గురుతర బాధ్యతలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
భారత…
మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకండి
మంచిర్యాల : సింగరేణిపై బీజేపీ నేతలు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని వారి తీరు మార్చుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డి దుయ్యబట్టారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ కేవలం…
పరువు పాయే.. పైసా పాయే…
కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు... కానీ నోరు జారితే తీసుకోలేమని పెద్దలు ఊరికే చెప్పలేదు.. ఎక్కడైనా మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెబుతారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఇబ్బందులు ఎదురుకాక తప్పదు. పాక్…