Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
నల్ల సూర్యులకు మసి పూసిన కేసిఆర్
మంచిర్యాల : సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27…
ఆ నిర్మాణాలకు పరిహారం రాదు
మంచిర్యాల : కొందరు దళారుల మాటలు నమ్మి కోల్ బేరింగ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అలాంటి వాటికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వమని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఎంవీకె -5 ఇంక్లైన్,…
ఫ్లాష్.. ఫ్లాష్.. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి
రోడ్డు ప్రమాదంలో ఒక ఎస్ఐ మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం సంభవించింది. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు వెళ్తుండగా సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్…
విజయవాడలో కేసిఆర్ ఫ్లెక్సీలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రాలో మరోసారి ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో రాజకీయ అభిమానులు కేసీఆర్పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, ఈసారి పవన్కళ్యాణ్ ఫ్యాన్స్ వీటిని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ…
అల్లం నారాయణను పరామర్శించిన కవిత
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అల్లం నారాయణ సతీమణి పద్మ మరణించిన నేపథ్యంలో అల్లం నారాయణ ఇంటికి వెళ్ళి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పద్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు..…
ఉక్రెయిన్ లో మనోళ్లు సురక్షితమే
రష్య ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న అదిలాబాద్ ఉమ్మడి జిల్లా వాసులు సురక్షితంగా ఉన్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరంలేదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు.…
సీఎంపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 61 ఏళ్ల వరకు ఇవ్వండి
సింగరేణి ఉద్యోగులందరికీ సీఎంపీఎఫ్ పింఛన్, కాంట్రిబ్యూషన్ చెల్లింపునకు 61 ఏళ్లను ప్రాతిపదికగా తీసుకోవాలని డైరెక్టర్ (పర్సనల్,ఫైనాన్స్,పిఅండ్ పి) ఎన్.బలరామ్ కోరారు. సింగరేణి బొగ్గు గనుల్లో నూతన సాంకేతికత వినియోగం, గనుల్లో సేఫ్టీ ప్రమాణాల…
ఏబీకేఎంఎస్ జాతీయ కార్యదర్శిగా మాధవ్నాయక్
మంచిర్యాల: అఖిల్ భారతీ ఖదాన్ మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యదర్శిగా బీఎంఎస్ నేత పి.మాధవ్ నాయక్ ఎన్నికయ్యారు. నాగ్ పూర్లో అఖిల్ భారతీ ఖదాన్ మజ్దూర్ సంఘ్ (ఏబీకేఎంఎస్-బీఎంఎస్) 18వ త్రైమాసిక మహాసభ నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ…
వైద్య విద్య కోసం ఉక్రేయిన్ ఎందుకు వెళ్తారు…?
ప్రస్తుతం రష్యా, ఉక్రేయిన్ యుద్దం నేపథ్యంలో మన దేశానికి చెందిన చాలా మంది విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. అందులోనూ అక్కడ మెడిసిన్ చదివేందుకు వెళ్లిన విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. మరి ఉక్రెయిన్లో మెడిసిన్కు ప్రత్యేకత ఏంటీ?…
కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు
గోదావరిఖని : సింగరేణి కార్మికులను చిన్న చిన్న కారణాలకు వేధిస్తే ఊరుకునేది లేదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. కృషి భవన్ లో ఉపాధ్యక్షుడు ఆయిలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ…