Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బీమ్లా నాయక్ కథేంటంటే…?
కథ మొత్తం అటవీ ప్రాంతంలో జరుగుతుంది. భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) కర్నూల్ జిల్లాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్. ఒక సారి డేనియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) అనే ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డ్రై ఏరియాలో మద్యం ఎగుమతి చేస్తున్నప్పుడు భీమ్లా నాయక్ పట్టుకుంటాడు.…
నాన్న నేను క్షేమమే..
మంచిర్యాల : ఓ వైపు రష్యా, ఉక్రేయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భయానక వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న విద్యార్థుల కోసం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము క్షేమంగా ఉన్నామని అక్కడ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు…
ఉత్పత్తితో పాటు రక్షణ కూడా ముఖ్యం
మంచిర్యాల : కార్మికులు ఉత్పత్తితో పాటు రక్షణపై కూడా దృష్టి సారించాలని కేకే 1 మేనేజర్ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గురువారం ఉదయం మొదటి షిఫ్ట్లో కార్మికులతో మాట్లాడారు. రక్షణ పరికరాలను ఉపయోగిస్తూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా…
ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు..
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఉక్రెయిన్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. యుద్ద విమానాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భయానక వాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసేసింది. దీంతో ఆ దేశంలో ఉన్న భారతీయ పౌరుల్ని…
ఆడబిడ్డలకు మేనమామ కేసీఆర్
మంచిర్యాల : తఎలంగా తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ మేనమామ లెక్కన అండగా ఉన్నాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆయన చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని 569 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం పంపిణీ…
బూటుతో కొట్టి బుద్ది చెప్పింది
మంచిర్యాల : తనను వేధింపులకు గురి చేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతకు ఓ మహిళా కార్మికురాలు బూటుతో బుద్ది చెప్పింది. కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతోంది. దీంతో గురువారం ఉదయం షిప్టులో వేధింపులకు గురైన మహిళ బూటు కాళ్లతో…
బూటుతో కొట్టి బుద్ది చెప్పింది
మంచిర్యాల : తనను వేధింపులకు గురి చేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతకు ఓ మహిళా కార్మికురాలు బూటుతో బుద్ది చెప్పింది. కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతోంది. దీంతో గురువారం ఉదయం షిప్టులో వేధింపులకు గురైన మహిళ బూటు కాళ్లతో…
18 వేల కోట్లు వసూలు చేశాం
భారత్లోని బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ.18 వేల…
పద్మక్కకు.. పాదాభివందనం..
అల్లం పద్మ మరణానికి తమ పార్టీ తీవ్ర సంతాపం తెలుపుతోందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి పేరిట బుధవారం లేఖ విడుదల చేశారు. కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో భాదపడుతూ ఫిబ్రవరి 22 వ తేదిన తుది శ్వాస విడిచిన…
చాకు పట్టుకుని చంపుతా అంటోంది..
సీడీపీవో సాదియారుక్సానాను వెంటనే సస్పెండ్ చేయాలని పలువురు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆసిఫాబాద్ ప్రాజెక్ట్ అధికారి ఆసిఫాబాద్…