Browsing Category

తాజా వార్తలు

సూప‌ర్ వైజ‌ర్ పోస్టు రాకుండా అడ్డంకులు

అంగ‌న్‌వాడీ సూప‌ర్‌వైజ‌ర్ పోస్టు ఏకంగా ఒక అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌కు సంబంధించిన వివ‌రాలు త‌ప్పుగా న‌మోదు చేసిన ఘ‌ట‌న వెలుగు చూసింది. ఆమె పేరిట ఆన్‌లైన్‌లో త‌ప్పుడు స‌మాచారం ఎంట్రీ చేయ‌డంతో ల‌బోదిబోమ‌న‌డం ఆ టీచ‌ర్ వంతైంది. దీంతో త‌న‌కు న్యాయం…

అల్లం నారాయ‌ణ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన కేటీఆర్‌

మంచిర్యాల : ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ భార్య అల్లం పద్మ మరణించిన నేపథ్యంలో అల్లం నారాయణ కుటుంబాన్ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కే. తారకరామారావు, హోం మంత్రి మహముద్ అలీ ప‌రామ‌ర్శించారు. పద్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి మంత్రి…

గిరిజన కుటుంబాలకు అండగా ఉంటా..

కాగ‌జ్‌న‌గ‌ర్ : గిరిజ‌న కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప హామీ ఇచ్చారు. బుధ‌వారం ఆయ‌న కోయ‌గూడ‌లో 12 బావుల‌కు భూమి పూజ చేశారు. గిరిజన రైతులను సాగుదిశగా ప్రోత్సహించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.…

70 క్వింటాళ్ల బియ్యం ప‌ట్టివేత‌

మంచిర్యాల : అర్ధ‌రాత్రి అక్ర‌మంగా మ‌హారాష్ట్రకి త‌ర‌లిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కాల్ టెక్స్ బ్రిడ్జి వద్ద…

వాట్స‌ప్‌కు ఆదాయం ఎలా వ‌స్తుందంటే..?

వాట్సాప్‌.. ఇప్పుడు ఎవ‌రి స్మార్ట్ ఫోన్‌లో చూసినా వాట్సాప్ క‌చ్చితంగా ఉంటుంది. బ్రెయిన్ ఆక్టాన్‌, జాన్ కౌమ్ అనే ఇద్ద‌రు క‌లిసి 2009లో ఈ వాట్సాప్‌ను డెవ‌ల‌ప్ చేశారు. అంత‌కు ముందు మెసేజ్ చేయాలంటే చార్జీలు ఉండేవి. వాట్స‌ప్‌ను మాత్రం…

నిధులు మంజూరు చేయండి

మంచిర్యాల : చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు చేయాల‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుని క‌లిసి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న…

ప్ర‌జ‌ల‌పై భారం త‌గ్గించాలి

మంచిర్యాల : డెవ‌ల‌ప్‌మెంట్ చార్జీల పేరిట పేద‌ల‌ను దోచుకునే రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రి మానుకోవాల‌ని టీపీసీసీ సెక్ర‌ట‌రీ మ‌త్త‌మారి సూరిబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం పెంచిన డెవ‌ల‌ప్‌మెంట్ చార్జీల‌కు…

స‌రైన‌ వైద్య సౌకర్యాలు అందించాలి

మంచిర్యాల : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి,. మాదారం టౌన్‌షిప్‌, బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ లో కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు సెంట్రల్ కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్…

‘అమ్మ’ అస్తమయం

మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి,మహిళా జె ఏ సి లో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు. ఆమె 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో…

క‌మ‌లం.. కొట్లాట‌ల‌ గుమ్మం..

మంచిర్యాల : భార‌తీయ జ‌న‌తా పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు రాష్ట్ర నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ స్థానికంగా మాత్రం నేత‌లు త‌లో దారితో కార్య‌క‌ర్త‌ల‌ను అయోమ‌యంలో ప‌డేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో అదే ప‌రిస్థితి…