Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బీజేపీ పార్టీకి భారీ షాక్
మంచిర్యాల : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి పలువురు నేతలు రాజీనామా చేసి వివిధ పార్టీల్లో చేరుతున్నారు. సోమవారం బీజేపీ పార్టీకి చెందిన వారు రాజీనామా చేస్తున్నట్లు…
సింగరేణిలో 50 వేల కోట్ల కుంభకోణం
మంచిర్యాల : సింగరేణిలో వేల కోట్ల అవినీతి జరుగుతున్నా కనీసం పట్టించుకున్న నాథుడే లేడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణికి కేటాయించాల్సిన బొగ్గు…
సభ్యత్వంతో సమాధానం
మంచిర్యాల : ఆయన టీఆర్ఎస్ కోవర్టు.. ఎవరంటే లెక్క లేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. ఇలా ఆయనపై ఎన్నో విమర్శలు. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పే పడ్డారు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు. అది కూడా తన పనితీరు ద్వారానే. కొద్ది…
దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్…
పురాణం కినుక
మంచిర్యాల : పురాణం సతీష్ అలక వహించారా...? అందుకే కొద్ది రోజులుగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా..? తనకు పదవులు దక్కలేదని మౌనం వహిస్తున్నారా...? అందుకే ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారా..? అవుననే అంటున్నారు రాజకీయ…
తిరుమలలో ఇక నుండి హోటళ్లు ఉండవు
తిరుమలలోని ప్రైవేట్ వ్యక్తులు అమ్మే తినుబండారాలు, రెస్టారెంట్లను మూసివేయాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు గురువారం తీర్మానించింది. భక్తులందరికీ ఉచిత భోజనం అందించేందుకు అన్నప్రసాద విక్రయ కేంద్రాలను విస్తరింపజేస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని…
కాంగ్రెస్ పార్టీకి రాం..రాం..
ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తన అనుచరులకు సమాచారం చేరవేశారు. కొంత కాలంగా జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతు న్నట్టు ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ…
పోరాటాలకు సిద్ధంగా ఉండండి
ఐఎన్టీయూసీ కార్యకర్తలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆ యూనియన్ జాతీయ అధ్యక్షుడు జీ.సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ…
దేశ పరిశ్రమల రక్షణలో సీఐఎస్ఎఫ్ కీలకం
మంచిర్యాల : దఏ దేశ పరిశ్రమల పరిరక్షణలో సీఐఎస్ఎఫ్ ఎంతో కృషి చేస్తుందని సీఐఎస్ఎఫ్ యూనిట్ కమాండెంట్ కార్తికేయన్ అన్నారు. ఆయన శుక్రవారం మందమర్రిలోని కస్తూర్బా గాంధీ, తెలంగాణ మోడల్ స్కూల్, కళాశాలల్లో సీఐఎస్ఎఫ్ పై గురించి…
సింగరేణి కార్మికులకు రూ.40 లక్షల ప్రమాద బీమా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉన్న ప్రతీ సింగరేణి ఉద్యోగికి రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపచేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,…