Browsing Category

తాజా వార్తలు

కేసీఆర్‌తో విబేధాలు లేవు

సీఎం కేసీఆర్‌తో విభేదాలు తలెత్తాయని వస్తున్న ఊహాగానాలపై చినజీయర్ స్వామి స్పందించారు. ఆయనతో తమకు ఎందుకు విభేదాలు ఉంటాయని తెలిపారు. కేసీఆర్ పూర్తి సహకారం ఉన్నందుకే రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. ఈ…

జైలుకు పంపిస్తాం..

వరి విత్తనాల విక్రయాలకు సంబంధించిన వ్యవహారంలో కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు తేలితే జైలుకు పంపిస్తామని మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని హైకోర్టు హెచ్చరించింది. కోర్టులపై వ్యాఖ్యలు చేశారా? లేదా? సూటిగా పేర్కొంటూ అఫిడవిట్‌…

జంప‌న్న వాగులో సింగ‌రేణి రిటైర్డ్ ఉద్యోగి మృతి

మేడారంలో జాత‌ర ఘ‌నంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి భ‌క్తుల రాక‌తో మేడారం కిక్కిరిసిపోతోంది. జాత‌రలో బుధ‌వారం అపశృతి చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు అని జంప‌న్న వాగులోకి వెళ్లిన సింగ‌రేణి రిటైర్డ్…

కేసీఆర్‌కు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

నేడు తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు పుట్టిన రోజు సంద‌ర్భంగా టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వేడుక‌లు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు పుట్టిన రోజు ఉత్స‌వాల‌ను జ‌రుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోడీ…

ప్ర‌ధాని ఇలాకాలో.. కేసీఆర్ ఫ్లెక్సీలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహించేందుకు తెలంగాణ అంత‌టా స‌ర్వం సిద్ధ‌మ‌య్యింది. తమ ప్రియతమ నాయకుడి పుట్టినరోజున గురువారం ఘనంగా జరిపేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సీఎంకు…

హెల్మెట్‌కు కొత్త రూల్…

హెల్మెట్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త రూల్ తీసుకువ‌చ్చింది. ఇక నుంచి ద్విచ‌క్ర వాహ‌నాల‌పై ప్ర‌యాణించే చిన్న పిల్ల‌లు సైతం హెల్మెట్లు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు పిల్లలకు తగ్గట్టుగా హెల్మెట్లను తయారు చేయాలని…

తెలంగాణ‌ను ఆంధ్ర‌లో క‌లుపుత‌రు..

దేశంలోని రైల్వేలు, ఎయిరిండియా, జీవిత బీమా లాంటి అనేక సంస్థ‌ల‌ను మోదీ అమ్మేస్తుండు.. మీరు ఓ నాలుగు రోజులు అవ‌కాశం ఇస్తే తెలంగాణ‌ను తీసుకుపోయి మ‌ళ్లీ ఆంధ్రాలో క‌లిపేస్తడని కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు…

తెలంగాణ‌ను ఆంధ్ర‌లో క‌లుపుత‌రు..

దేశంలోని రైల్వేలు, ఎయిరిండియా, జీవిత బీమా లాంటి అనేక సంస్థ‌ల‌ను మోదీ అమ్మేస్తుండు.. మీరు ఓ నాలుగు రోజులు అవ‌కాశం ఇస్తే తెలంగాణ‌ను తీసుకుపోయి మ‌ళ్లీ ఆంధ్రాలో క‌లిపేస్తడని కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు…

వేజ్‌బోర్డు కాల‌ప‌రిమితి ఐదేండ్లే…

మంచిర్యాల : ప‌ద‌కొండ‌వ వేజ్‌బోర్డు ప‌రిష్కారం కోసం జ‌రిపిన చ‌ర్చ‌ల్లో కొంత పురోగ‌తి వ‌చ్చింది. వేజ్‌బోర్డు కాల‌ప‌రిమితి ఐదేండ్లుగా ఉంచేందుకు కోల్ఇండియా యాజ‌మాన్యం అంగీకారం తెలిపింది. మొద‌ట వేజ్‌బోర్డు కాల‌ప‌రిమితి ఖ‌చ్చితంగా ప‌దేండ్లు…

రైలు పట్టాలపై సెల్ఫీలు.. న‌లుగురి మృతి

జ‌నాల‌కు సెల్ఫీల పిచ్చి ముదిరిపోతోంది. ఎక్క‌డ ఉన్నా... ఏం చేస్తున్నా... సెల్ఫీ తీసుకోవ‌డం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం.. అలవాటుగా మారిపోయింది. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఇది ప్రాణాల మీద‌కు వ‌స్తోంది. ప‌ట్టాల‌పై సెల్ఫీలు తీసుకుంటున్న…