Browsing Category

తాజా వార్తలు

సంగీత దర్శకుడు బప్పీ లహరి కన్నుమూత

కొంతకాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి (70) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…

రూ. 3 లక్షలకు బీటెక్ సర్టిఫికెట్..

బీటెక్ సర్టిఫికెట్ కు రూ.3 లక్షలు, బీఎస్సీ సర్టిఫికెట్ కు 1.7 లక్షలు, బీకాం సరిఫ్టికెట్ కు రూ.1.50 లక్షలు పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను ల‌క్ష్యంగా చేసుకుని ఒక్కో సర్టిఫికెట్ లక్షల్లో అమ్ముతున్నారు. మధ్య ప్రదేశ్ కి చెందిన అసిస్టెంట్…

పేద‌ల‌ను దోచుకుంటున్నారు

మంచిర్యాల : త‌ఎలంగ తెలంగాణ ప్ర‌భుత్వం పేద‌ల‌పై భారం మోపుతోంద‌ని, వారిని దోచుకుంటోంద‌ని టీపీసీసీ సెక్ర‌ట‌రీ మ‌త్త‌మారి సూరిబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగ‌ళ‌వారం స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ…

గ‌డ్డి తిన్నారు…

దాణా కుంభ‌కోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించిన రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శిక్షల పరిమాణాన్ని ఫిబ్రవరి 18న ఖరారు చేయనున్నారు. దాణా కుంభకోణంలోని నాలుగు కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలిన లాలూ…

సీఎస్ఆర్‌.. నిబంధ‌న‌లు బ‌లాదూర్‌..

మంచిర్యాల : కార్మికుల చెమ‌ట చుక్క‌లు అవి... త‌మ ర‌క్తాన్ని చెమ‌ట‌గా మార్చి సంస్థకు లాభాలు తెచ్చిపెడుతుంటే అధికారులు మాత్రం వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. సింగ‌రేణి లాభాలు సంస్థ అభివృద్ధికి వినియోగించకుండా ఇతరుల రాజకీయప్రయోజనాలకు…

మేడారంలో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి..

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో బందోబస్తుకు వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్ ర‌మేష్ గుండెపోటుతో మృతి చెందాడు. రమేష్ రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు కరీంనగర్ జిల్లా…

అత్యవసర విభాగం నుంచే ఆరోగ్యశ్రీ

హైదరాబాద్‌: నిమ్స్‌ అత్యవసర విభాగంలో చేరే రోగులకు ఊరట దక్కింది. గతంలో మాదిరి కాకుండా అత్యవసర విభాగం నుంచే ఆరోగ్యశ్రీ అమలు చేయాలని నిమ్స్‌ యాజమాన్యం నిర్ణయించింది. గతంలో ఏదైనా ప్రమాదం, తీవ్ర అనారోగ్యంతో నిమ్స్‌ అత్యవసర విభాగానికి వచ్చే…

అది కేసీఆర్ పుణ్య‌మే

మంచిర్యాల : తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల 70 వేల మంది యువత మద్యానికి బానిసై కుటుంబాలను నాశనం చేసుకున్నారని అది కేసీఆర్ పుణ్య‌మేన‌ని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటెల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ చంద్ర…

యాజమాన్యం నిర్లక్ష్యం వైఖరి

రామగుండం ఏరియా ఓసిపి త్రీ కార్మిక సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని ఆర్ జి టు టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ ఆరోపించారు. ఓసిపి త్రీ పని స్థలాలను సందర్శించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

అమ్మల వద్దకు 18న కేసీఆర్

మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా జారతకు వస్తారన్నారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలకు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరకు…