Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మహేష్ బాబు సోదురుడు రమేష్ కన్నుమూత
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు(56) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో నేటి సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. కాలేయ వ్యాధి సమస్యలతో ఆయన పోరాడి ఓడిపోయారు. శనివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే…
అంబురాన్నంటిన సంబురాలు
రైతుబంధు సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. జడ్పీటీసీ మేడి సునీత ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో మహిళలు పెద్ద ఎత్తున కోలాటం నిర్వహించారు. ఈ…
మందమర్రిలో ఎక్స్ప్లోజివ్స్ ప్లాంటు
మందమర్రిలో ఎక్స్ప్లోజివ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్తో కలిసి మందమర్రి ప్రాంతంలో ఏడాదికి 40 వేల టన్నుల పేలుడు పదార్ధాల సైట్ మిక్స్డ్ ఎమల్షన్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి…
ఆన్లైన్లో నామినేషన్లు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికల షెడ్యూలు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్లో 403, ఉత్తరాఖండ్లో 70, పంజాబ్లో 117, గోవాలో 40, మణిపూర్లో 60 శాసన సభ స్థానాలు ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను…
రూ. 1,070 కోట్ల లాభాలు
సింగరేణి ప్రతినిధి : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొదటి మూడు త్రెమాసికాలకు కలిపి రికార్డు స్థాయిలో 1,070 కోట్ల రూపాయల లాభాలు (ప్రాఫిట్ బిఫోర్ టాక్స్) గడిరచింది. గత ఏడాది ఇదే కాలానికి 842 కోట్ల నష్టాన్ని…
కార్మిక పక్షపాతి వెంకట్రావ్
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావ్ కార్మిక పక్షపాతి అని టీబీజీకేఎస్ నేతలు స్పష్టం చేశారు. ఆయన జన్మదిన వేడుకలు సింగరేణి వ్యాప్తంగా నిర్వహించారు. అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ఘనంగా నిర్వహించారు. శనివారం…
ప్రభుత్వ మెప్పుకోసం నిధుల మళ్లింపు
సింగరేణి ప్రతినిధి : సింగరేణి నిధుల మళ్లింపు, దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఏరియా కేటీకే 6 ఇంక్లైన్ లో శనివారం…
క్లాత్ మాస్కులు కొంపముంచుతాయి
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ తన కోరలు చాచి ప్రళయం సృష్టిస్తున్న నేపథ్యంలో.. మాస్క్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఏ రకమైన మాస్కులు.. ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయన్న అంశం పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇటీవల మాస్కుల మీద చేసిన పరిశీలనల ప్రకారం,…
హైదరాబాద్లో ముక్కోటి ఏర్పాట్లు..
ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు దేవాయాలు ముస్తాబవుతున్నాయి. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో ఎంసీహెచ్ దగ్గర ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఉదయం…
కోడి పందెంరాయుళ్ల అరెస్టు
కోడి పందాలు ఆడుతున్న స్థావరంపై దాడి చేసిన పోలీసులు పన్నెండు మంది పందెం రాయుళ్ల అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ కోలాంగుడ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా 12 మందిని…