Browsing Category

తాజా వార్తలు

28 మంది ఎస్ఐల బదిలీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల పెద్దపల్లి జోన్ పరిధిలోనీ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 28 మంది ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి 1.పి ప్రవీణ్ కుమార్ స్పెషల్ బ్రాంచ్…

రోజుకు 600 టన్నుల పేలుడు ప‌దార్థాలు

సింగ‌రేణి ప్ర‌తినిధి : ఓపెన్‌కాస్టుల్లో ఓవ‌ర్‌బ‌ర్డెన్ వెలికితీసేందుకు రోజుకు 600 టన్నులకు తగ్గకుండా పేలుడు ప‌దార్థాలు నిరాటంకంగా సరఫరా చేయాలని పేలుడు ప‌దార్థాలు తయారీదారులు, సరఫరాదారులను డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ ఆదేశించారు.…

మ‌హిళా ప‌క్ష‌పాతి ప్ర‌భుత్వం

మంచిర్యాల : మ‌హిళ‌లు త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ అన్నారు. ఆయ‌న చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెర్ప్ & మెప్మా కార్యకలాపాలపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం…

విధులు స‌క్ర‌మంగా నిర్వ‌హించాలి

అంగన్వాడీ టీచర్లు విధులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవి పిలుపునిచ్చారు. సోమ‌వారం ఆమె బెల్లంప‌ల్లి ప్రాజెక్టు ప‌రిధిలో ఉన్న అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, ఆయాల‌కు చేనేత చీర‌లు అందించారు. ఈ సంద‌ర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ…

పిల్లలను హత్య చేసిన కానిస్టేబుల్

ఆ ఇద్దరిది ప్రేమ వివాహాం.. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాలో మంగళవారం…

ప్ర‌ధాని చేసిన ప‌నికి సంతోషం

ప్ర‌ధాని మోదీ త‌న ఉదార‌త‌ను చాటుకొన్నారు. తాజాగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ప్ర‌ముఖ ఆల‌యంలో కాశీ విశ్వ‌నాథ్ ధామ్‌లో ప‌ని చేసే కార్మికుల కోసం 100 జ‌త‌ల పాద‌ర‌క్ష‌లను పంపారు. ఇటీవ‌ల ఆల‌య ప్రాంగ‌ణంలో ఆయ‌న ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా సిబ్బంది చెప్పులు…

నైని నుండి ఉత్పత్తికి చర్యలు

సింగ‌రేణి ప్ర‌తినిధి : ఒడిశాలో సింగరేణి చేపట్టిన నైనీ బ్లాక్‌ లో ఏప్రిల్‌ నుండి బొగ్గు ఉత్పత్తి నేపథ్యంలో రవాణాకు అవసరమైన ఏర్పాట్లను సింగరేణి చేపడుతోది. సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్‌) బలరామ్‌ సోమవారం సంబల్పూర్‌ పార్లమెంటు సభ్యులు…

కేర‌ళ‌లో కొత్త ర‌కం సెక్స్ రాకెట్

లైంగిక సుఖం కోసం ఎంత‌కైనా తెగించే ప‌రిస్థితులు దాపురించాయి. మ‌రీ దారుణంగా కేవ‌లం లైంగిక సుఖం కోసం సభ్య సమాజం తలదించుకునేలా భార్యల మార్పిడి చేసుకున్నారు. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 1000 జంట‌లు ఈ సెక్స్ రాకెట్ లో పాలుపంచుకున్నాయి.…

నిశ్చితార్థం రోజే ఆత్మహత్య

నిశ్చితార్థం చేసుకోవాల్సిన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం ఖమ్మంలో కలకలం సృష్టించింది. నగరంలోని ఓ లాడ్జిలో కానిస్టేబుల్ అశోక్ కుమార్(29) మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం జిల్లా యజ్ఞనారాయణపురానికి చెందిన…

బెల్లంప‌ల్లి ఎర్ర‌జెండాకే…

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం మార్పులు జ‌రుగుతాయో చెప్పలేం.. ఎవరు ఎవ‌రితో పొత్తు పెట్టుకుట్టారు... స‌మీక‌ర‌ణాలు ఎలా మారుతాయి...? అంచ‌నా వేయ‌డం చాలా క‌ష్టం. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం అదే ప‌రిస్థితి నెలకొంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌మ్యూనిస్టుల‌తో…