15 రాష్ట్రాల్లో బీజేపీ పాగా

BJP has won in 15 states: ఢిల్లీలో బీజేపీ విజ‌యం ఆ పార్టీకి ఎన‌లేని ఆత్మ‌విశ్వాసాన్ని రెట్టింపు చేసిందన‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఎన్నో ఏండ్ల నిరీక్ష‌ణకు తెర‌ప‌డి కాషాయ పార్టీ విజ‌య దుంధుబి మోగించింది. ప‌ద‌కొండు సంవ‌త్స‌రాల్లో ఎన్నో విజయాలు…

42 కోట్ల మంది పుణ్య‌స్నానాలు

Maha Kumbh mela: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్మాత్మిక వేడుక, ఈ భూమి మీదే అత్యధిక మంది జనాలు తరలి వచ్చే మహా కుంభమేళా 2025 (Maha Kumbh mela)కు భారీగా జ‌నం త‌ర‌లివ‌స్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు…

ముచ్చ‌ట‌గా మూడోసారి డ‌కౌట్‌

Congress Duck Out: 0.... 0.... 0.... వ‌రుసగా మూడు సున్నాలు.. ఇదీ ఢిల్లీ ఎన్నిక‌ల్లో (Delhi Assembly Elections) కాంగ్రెస్ పార్టీ దుస్థితి. దాదాపు 15 ఏండ్ల పాటు హ‌స్తినాపురిని ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్క‌డ క‌నీసం…

మీ సేవ‌లో ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ నిలిపివేత‌

Telangana: కొత్త రేష‌న్ కార్డుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మీసేవ కేంద్రాల ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించాల‌ని భావించిన ప్ర‌భుత్వం దానిని నిలిపివేసింది. మీసేవ కేంద్రాల ద్వారా ప్ర‌స్తుతం ద‌ర‌ఖాస్తులు తీసుకోవ‌ద్ద‌ని…

రేప‌టి నుంచి భాగ్య‌న‌గ‌ర్ ర‌ద్దు

ఈ నెల 10వ తేదీ నుంచి 20 వ‌ర‌కు భాగ్య‌న‌గ‌ర్ తో పాటు ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది. కాజీపేట - విజయవాడ సెక్షన్‌లోని ఖమ్మం స్టేషన్‌లో నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఫిబ్రవరి 10 నుంచి 21 వ పలు రైళ్లను రద్దు…

బీజేపీ హ‌వా

Delhi Election Results Live: ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ హ‌వా కొనసాగుతోంది. బీజేపీ మేజిక్ ఫిగ‌ర్ దాటేసింది. బీజేపీ 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉండ‌గా, ఆప్ 26 స్థానాల్లో ముందంజ‌లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవ‌లం ఒక్క స్థానంలో మాత్ర‌మే…

మీ సేవ కేంద్రాల్లో కొత్త రేష‌న్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తులు

Applications For New Ration Card at Mee Seva Centers: కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం క‌ల్పించింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని…

జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి ఇండ్లలో ఏసీబీ సోదాలు

ACB Raids{ర‌వాణాశాఖ‌లో జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారిగా ప‌నిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇండ్లలో ఏసీబీ సోదాలు కొన‌సాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయ‌ని ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో హైదరాబాద్, వరంగల్ తో పాటు ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ…

బాధిత మహిళలకు ర‌క్ష‌ణ‌, భరోసా

భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని రామ‌గుండం క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్ అన్నారు. పెద్ద‌ప‌ల్లిలో భరోసా కేంద్రం ప్రారంభించి సంవత్సర కాలం అవుతున్న సందర్బంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వ‌హించారు. భ‌రోసా…

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్టు

పేకాల స్థావ‌రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఐదుగురు ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా ల‌క్ష్సెట్టిపేట మండ‌లం మోదెల గ్రామం పత్తి చేన్ల‌లో పేకాట…