మంత్రి ప‌ద‌వి ద‌క్కెదెవ‌రికో..?

Who has the post of minister..? : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ప‌ద‌వి ఎవ‌రికి వ‌స్తుంద‌నే విష‌యంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. ఆ పదవి కోసం ప్ర‌య‌త్నిస్తున్న వారిలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్…

సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య

Suicide by taking a selfie video:స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో నష్టపోవడమే కాకుండా, దానికోసం చేసిన అప్పులు, లోన్ యాప్లో డబ్బులు తీసుకొని అవి కట్టలేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..…

ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌లు ఆపండి..

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు శనివారం మధ్యాహ్నం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడంపై హీరో…

బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Two killed in a road accident:కారు ద్విచక్ర వాహనం ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా, ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిర్మల్ జిల్లా దిలావార్ పూర్ మండలం లోలం గ్రామ సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో లోలం గ్రామానికి చెందిన…

తాడిచెట్టు పై నుండి పడి మృతి

Died after falling from a palm tree:మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బరాంపల్లి గ్రామంలో ముక్కెర సతీష్ గౌడ్ (36) అనే గీత కార్మికుడు తాడిచెట్టు పై నుండి పడి మృతి. చెట్టు పైనుండి పడటంతో తీవ్ర గాయాలైన సతీష్ ను వైద్యం కోసం చెన్నూర్ హాస్పిటల్…

తాడిచెట్టు పై నుండి పడి మృతి

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బరాంపల్లి గ్రామంలో ముక్కెర సతీష్ గౌడ్ (36) అనే గీత కార్మికుడు తాడిచెట్టు పై నుండి పడి మృతి. చెట్టు పైనుండి పడటంతో తీవ్ర గాయాలైన సతీష్ ను వైద్యం కోసం చెన్నూర్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే…

సింగరేణి ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల కొత్తగూడెంలోని ఇటీవల బదిలీపై వచ్చిన తెలుగు ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై నేపథ్యంలో అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తూ సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం…

కార్మికుల‌ను మోసం చేస్తున్న పేప‌ర్‌మిల్లు యాజ‌మాన్యం

కాగ‌జ్‌న‌గ‌ర్‌ ఎస్పీఎం యాజ‌మాన్యం కార్మికుల‌ను మోసం చేస్తోంద‌ని, మిల్లులో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేసి కార్మికులకు న్యాయం చేయాల‌ని ఎస్పీఎం ప‌ర్మినెంట్ అండ్ క్యాజువ‌ల్ లేబ‌ర్ యూనియ‌న్ అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌, ప్ర‌ధాన…

బ్రేకింగ్.. తెలంగాణకు సబ్ కలెక్టర్ల నియామకం

తెలంగాణలోని పలు జిల్లాలకు సబ్ కలెక్టర్లను నియమించారు. ముస్సోరీలో శిక్షణ పూర్తి చేసిన, తెలంగాణ క్యాడర్ 2022 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ ఆఫీసర్ ట్రైనీలకు పోస్టులు కేటాయించారు. -కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సబ్-కలెక్టర్ శ్రద్ధా శుక్లా,…

ప్రిన్సిప‌ల్ వేధిస్తున్నాడ‌ని.. ఠాణా మెట్లెక్కిన విద్యార్థులు..

ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మ‌హాత్మాజ్యోతిబాపూలే విద్యార్థులు త‌మ‌ను ప్రిన్సిపల్, ఇతర టీచర్లు వేధిస్తున్నారంటూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప‌ద‌వ త‌ర‌గతి విద్యార్థులు హాస్టల్ నుంచి సుమారు 7 కిలో మీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ జిల్లా…