రైతుల పేరిట వంద‌ల క్వింటాళ్ల విక్ర‌యాలు

Cotton Corporation Of India: ఓ రైతు నేరుగా సీసీఐకి ప‌త్తి అమ్మాలంటే పెద్ద ఎత్తున నిబంధ‌న‌లు.. తేమ పేరిట కొర్రీలు... ఇలా రైతుల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేసి వారు ప్రైవేటుకు అమ్ముకునేలా చేసే సీసీఐ అధికారులు.. కొంద‌రు రైతుల పేరిట మాత్రం వంద‌ల…

ఆ ముగ్గురి మృతికి కార‌ణ‌మిదే..

Bibipet Mystery Deaths : కామారెడ్డిలో ఎస్ఐ, ఒక మ‌హిళా కానిస్టేబుల్‌తో పాటు మ‌రో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న‌పై పోలీసులు పూర్తిస్థాయిలో ద‌ర్యాప్తు చేస్తున్నారు. బిక్కనూర్‌ ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు…

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లో న‌కిలీ ఐపీఎస్‌

Pawan Kalyan: ఆయ‌న హ‌డావిడి... పోలీస్ డ్రెస్ చూసి ఐపీఎస్ అనుకున్నారు.. ఐపీఎస్ యూనిఫాంలో ఉన్న అధికారికి సెల్యూట్ కొట్టి, ఫోటోలు సైతం దిగారు కొందరు అధికారులు.. కానీ, తీరా విష‌యం తెలిసి షాక్ అయ్యారు. ఏకంగా వై కేట‌గిరీ భ‌ద్ర‌త ఉన్న ప‌వ‌న్…

తెలంగాణ నేత‌ల లేఖ‌లు చెల్లుబాటు

Tirumala Tirupati devastanam: తెలంగాణ‌లోని ప్ర‌జాప్ర‌తినిధుల లేఖ‌ల‌ను అనుమ‌తించాల‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నిర్ణ‌యం తీసుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార‌సు లేఖ‌లు తీసుకోనుంది. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇక మీదట వారానికి రెండు…

మ‌రో వివాదంలో కాంగ్రెస్

Congress: కాంగ్రెస్ మరో వివాదంలో ఇరుక్కుంది. ఆ పార్టీ "భారతదేశ మ్యాపు"ని వక్రీకరించడం వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లేకుండా భారతదేశ మ్యాపుని పోస్టర్లుగా వేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక బెలగావిలో కాంగ్రెస్ అత్యున్నత…

ఉద్యోగాలను క్రమబద్దీకరించే వరకు ఉద్యమం

సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చి వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దిండిగల్ యాదగిరి స్పష్టం చేశారు. 17 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం…

చెత్త కుప్పలో ఆడ శిశువు మృతదేహం

త‌ల్లి గ‌ర్భం నుంచి బ‌య‌ట‌ప‌డి ప్ర‌పంచాన్ని చూసిందో లేదో.. చెత్తకుప్ప‌కు చేరి విగ‌త‌జీవిగా మారిందో ప‌సికందు... అప్పుడే పుట్టిన పాపాయికి నిండు నూరేళ్లు నిండాయి. ఏ పాపం తెలియ‌ని ఆ ప‌నికూన‌కు అంత పెద్ద శిక్ష ఎవ‌రు విధించారో.. ఈ లోకాన్ని…

ఎస్సై సాయికుమార్ మృత‌దేహం ల‌భ్యం

Body of SI Saikumar found : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో పనిచేస్తున్న ఎస్సై సాయికుమార్ మృత‌దేహం గురువారం ఉద‌యం ల‌భించింది. ఆయ‌న‌తో పాటు బీబీపేటలో కానిస్టేబుల్ శ్రుతితోపాటు బీబీపేట మండలానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్‌ నిఖిల్ చెరువులో…

దాడి చేసింది కుక్కలే

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నీలాయపల్లి వద్ద లేగదూడ పై దాడి చేసింది కుక్కలే అని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. బుధవారం సాయంత్రం లేగదూడ పై ఓ జంతువు దాడి చేసిందని అది పులి అయి ఉండవచ్చు అని గ్రా భావించారు. అడవిలో నీలాయపల్లి వస్తున్న ఇద్దరు…

రెండున్నర గంటలు – 50 ప్రశ్నలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ (Allu Arjun) విచార‌ణ ముగిసింది. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఈ విచారణలో 50కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇందులో కొన్నింటికి ఆయ‌న స‌మాధానం ఇవ్వ‌కుండా మౌనం వ‌హించిన‌ట్లు స‌మాచారం.…