వరినాట్లు వేసిన ఎంపీ
చెమట చిందిస్తేనే రైతు జీవితం అర్థం అవుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(Peddapalli MP Gaddam Vamsi Krishna) అన్నారు. ఆయన కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో మహిళా రైతు కూలీలతో కలిసి పొలంలో దిగి నాట్లు వేశారు. వరినాట్ల అనంతరం…