ఫీజు రీయెంబ‌ర్స్‌మెంట్ తో చేయూత‌

ప్ర‌తిభావంతులైన సింగ‌రేణి కార్మికుల‌ పిల్ల‌లను ప్రోత్స‌హించేందుకు ప్ర‌వేశ‌పెట్టిన‌ మెరిట్ స్కాల‌ర్ షిప్‌, ఫీజు రీయెంబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాల‌తో అనేక మంది ల‌బ్ధి పొందార‌ని జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ (కో ఆర్డినేష‌న్) ఎం.సురేశ్‌ పేర్కొన్నారు. బుధ‌వారం…

మంత్రాల నెపంతో వృద్ధ దంప‌తుల‌పై దాడి

మంత్రాల నెపంతో వృద్ధ దంప‌తుల‌పై దాడి చేసిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. భీమిని మండలం మల్లిడి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పత్తిపాక పెంటయ్య (78), భార్య పుష్ప (65)పై గుర్తు తెలియని దుండగులు బుధ‌వారం ఉద‌యం దాడి చేశారు. మంత్రాలు…

‘ఒక్క నిమిషం’ నిబంధనతో అనర్థం

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1339 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరానికి చెందిన 9.65లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బుధ‌వారం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా,…

మంత్రి పర్యటన… నేతల ముందస్తు అరెస్ట్

Manchiryal: నేడు రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన నేపధ్యంలో మంచిర్యాల జిల్లాలో బీజీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. మంత్రి పర్యటన అడ్డుకుంటామని హెచ్చరికల నేపధ్యంలో వారిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్…

దొంగల ముఠా బ్యాచ్ అధ్యక్షుడు రేవంత్

Balka Suman: రేవంత్‌రెడ్డి దొంగల ముఠా బ్యాచ్ కి అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ప్ర‌భుత్వ విప్‌, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్ దుయ్య‌బ‌ట్టారు. మంగ‌ళ‌వారం చెన్నూరులో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న…

చెన్నూరుకు… ఇన్నూరు కోట్లు..

Chennur : చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో బుధ‌వారం వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సుడిగాలి ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రారంభోత్స‌వాలు, పంపిణీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. నియోజ‌క‌వ‌ర్గంలో రూ.204.10 కోట్లకు…

చెల‌రేగుతున్న ఇసుక మాఫియా

Manchiryal: మంచిర్యాల జిల్లాలో అక్ర‌మ‌ ఇసుక ర‌వాణా జోరుగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో నిత్యం వందలాది ట్రాక్టర్ల…

వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Manchiryal : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కార్యాల‌యంలో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. కార్యాలయంలోని స్టోర్రూమ్ లో మలేరియా కిట్, నివారణ సామాగ్రి మంటల్లో దగ్ధమైంది. మ‌లేరియా పిచికారికి ఉప‌యోగించే మందులు,…

కాంగ్రెస్‌తోనే ప్ర‌జ‌ల‌కు మంచి రోజులు

Manchiryal: కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తేనే ప్ర‌జ‌ల‌కు మంచి రోజులు వ‌స్తాయ‌ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.ఆదివారం హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో సురేఖ ఇంటిటికీ…

ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేందుకే పాద‌యాత్ర‌

Mallu Bhatti Vikramarka: నిరాశ‌, నిస్పృహ‌ల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేందుకే తాను పాద‌యాత్ర చేప‌డుతున్న‌ట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్ల‌డించారు. ఆయ‌న ఆదివారం గాంధీభ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. హాత్ సే హాత్ జోడో…