కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి స్వామివారి పవళింపు సేవ ముగిసిన తరువాత ఆలయ అర్చకులు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తిరిగి ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ…